ఇవన్నీ ఉంటే గర్భవతి కావడం ఆమెకో పండుగ . అందుకే శారద గాలికి తిరుగుతున్నది . రోజు ఉదయం ఎండుగడ్డి పెడతాడు . ఆ తరువాతనే స్నానం చేసేవారు . నా కొడుకు ఉన్నాడు . పెళ్లి అయింది . అత్తవారింటికి వెళ్లిపొయ్యారు . నాకు ఎవరూ లేరు . కొంత డబ్బు వెనకేసి శంకరం రెండు పాడిగేదెలను కొన్నాడు . బెండ తొందరగా పెరుగుతుంది . ఎండుగడ్డి మంచి ఆహారం కాదు . చాలా రోజుల కిందట అక్కడ ఊరు ఉండేది . ఖర్చు 250 రూపాయలు మించదు . మనసు ఉంటే ఇది చాలా సులభం . సద్దికూడు తిని బర్రెలు మేపడానికి పొలం పోవాలి . అందరికీ బాపూ అయినవాడూను . ఈ పంటను అన్నిరకాల నేలల్లోను పండించవచ్చు . సున్నపురాళ్ళ మిశ్రమంతో నిర్మించిన ఈ గుహలు సున్నపురాళ్ళు కలవడంతో నిర్మించబడ్డ ఆకృతుల ప్రసిద్ధమైనవి . ఇది ఎవరి చేతిలో లేదు . వీటిలో పచ్చవి తొందరగా కాపుకు వచ్చే రకం . కాజీరంగాలో పులులు అత్యధిక జనసాంద్రతలో ఉన్నాయి . అందుకే ఆగలేదు . ఇది ఎక్కువ ఉన్నా ప్రమాదం . నగలు లేవు . ఆకులు చాలాసార్లు కోస్తారు . ఏమీ అయింది అని తులసిని అడిగింది . పెరుగుతాయి . తక్కువ ఉన్నా కష్టమే . పని చేసి బతుకు అనేవాడు . వంటికి రోగం వస్తే డాక్టరును చూడాలి గాని పిచ్చి నమ్మకాలతో పిల్లను చంపేస్తారా . ఫలితాలు ఒక మాదిరిగా ఉన్నాయి . ఇందులో పోషకపదార్థాలు ఎక్కువ రమణకు అప్పులు చేయక తప్పటంలేదు . అయితే విడాకుల భార్య ఎక్కువగా నష్టపోతుంది . ఇంకోసారి పచ్చిపాలమీద మీగడ ఏమఐంది ? గుర్రం దాని పక్కనుంచి పోతోంది . మా అమ్మ రోగంతో మంచం పట్టింది . నాలో పట్టుదల పెరిగింది . కుండ మూత తీశాడు . ఆడవాళ్లు కడుపుతో ఉంటే బొప్పాయి తినగూడదు అంటారు . వంట చేద్దామని లేచింది . మనకు గుండె ఉంటుంది . ఆ ఊరి పేరు సిరిపురం . అయితే ఇంత గారాబం . సోములుకు ఆశ చావలేదు . గుడి ఉంది . కాశ్మీరీగేట్ ఎల్లప్పుడు మీరట్ బస్సులు వెళ్తాయి . తెలివిగా సంపాదించాలి . ఎనిమిది గంటలకు రావలసిన బస్సు . తనకు ఇవ్వకపోతే పోయారు . గ్రామం ఇంతవరకు కాలు పెట్టలేదు . అమ్మకు జబ్బు చేసింది . మరుసటి ఉదయం అప్పుడు ఆ ప్రదేశంలో త్రవ్వకాలు జరుపబడ్డాయి . అతను బాగా అమ్ముడుపోయే ఆకుకూరలు పెంచాడు . కిరణాలు ఏటవాలుగా పడతాయి . అని నీతులు పలుకుతడు . ఉత్తరప్రదేశ్ ప్రధానంగా గంగా యమునా మైదాన ప్రాంతంలో విస్తరించిఉంది . దీని మొక్కలు నిటారుగా పెరుగుతాయి . మాత్రలు మింగేవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి . కొంచెంసేపు ఉంచి తీయాలి . పని చేయాలి . అప్పుడు ఆపరేషన్ చేయాలి . రాజలింగు లబోదిబోమన్నాడు . ఈ మానసిక శాంతిని మానవుడు యోగాసనాల పొందగలడు . మనూ ఆనందానికి మేర లేకపోయింది . ఇప్పుడు ఒకటి పాడిది . ముగ్గులు వెయ్యాలి . అరటి పిలకలకు నీళ్లు అందేలా . తొంభై వంతులు నీరు . ఆకుకూరల సాగుకు తక్కువ నేల ఎంచుకోవాలి . అని అడిగాను . భారతీయ భాషలలో నగరాన్ని ఇలాహాబాదుగా వ్యవహరిస్తారు . నేను ఆలోచించసాగాను . అయినా సమాధానం సరిగా రాలేదు . ప్రపంచంలో ఎక్కడైనా ఇంతే అనుకోనేరు . నన్ను ఆడ ముండ అంటున్నారు . మంచి గడ్డం మీసం ఉన్నాయి . తులసిని ఆసుపత్రిలో చూపించాను . ఈ సంగతి మీకు తెలుసా గర్భం వచ్చినప్పుడు ఈ ప్రమాదం మరికొంత పెరగవచ్చు . రమణ తన బాధలు చెప్పుకున్నాడు . అజీర్తి పోగొడుతుంది . క్రమంగా మానవుడు కోడిమాంసం గుడ్డు ఉపయోగం తెలుసుకొన్నాడు . తన గోడు చెప్పుకుంది . చెప్పినదాకా మానకూడదు . అని డాక్టరమ్మ అంది . చేయమంటారు ? " అని అడిగింది . నాకు వయసు రాసాగింది . అప్పుడే లంకెబిందెలు దొరుకుతాయి . బాగా సంపాదించాడు . గోపాలంకు రోజు రోజుకు పెరిగింది . కోసిన గోంగూరను తూకం వేసి అమ్ముతారు . ఈరిపెన కిరసనాయిలులో ముంచి ఉంచండి . రమణకు ఇద్దరు సంతానం ఇవి బిడ్డను బలంగా ఉంచుతాయి . బొడ్డు తాడు లోపలి పిండానికి అన్నీ చేరుస్తుంది . ఈ భాగంమీద సూర్యకిరణాలు పడతాయి . ఆలోచిస్తూ గుడిసె చేరింది . పాడి గేదెలకు ఒక రకంగా ఉండాలి . అందుకు అనసూయ సంతోషించింది . ఊపిరి ఇలాగే అందుతుంది . కానీ రెండు కొబ్బరి మొలకలు నాటుకోవచ్చుగదా ! గోపాలం బాగా నీరసపడి . అడిగిన ధనం ఇచ్చాడు . ఆకలి కలుగజేస్తుంది . పోలీసులు పరుగు తీశారు . ఇలాంటి డీప్_లిట్టర్ పద్ధతి చాలా అనువైనది . ఏదో ఒకటి చెయ్యాలి . అక్కడి కోయవాళ్లు సీతారామరాజును చూశారు . పదిదాకా బడికి పోయాడు . విలువిద్య కత్తియుద్ధం నేర్చాడు . వారికి వయసుకు తగిన తిండి అవసరం . సరుకు చెడిపోవచ్చు . దొంగలు రంగడి నగలతో పారిపోయారు . నేను మా అమ్మతో చెప్పి ఆమే మీకొక చొక్కా కుట్టించి పెడతాను . సీతాలును అడిగేవారు . నెలకు మూడు కుంచాల జీతం . రెండవ చేతితో దుప్పటి పట్టుకుంది . ఒక గదిలో సంచులు ఉంచాడు . నేను మళ్లీ గేదెను అమ్మేసాను . మందులు మానకూడదు . అనుమానించుటకు కచ్చితమైన ఆధారాలు లేకపోయినప్పటికి అనుమానిస్తాను . దాణా తీసుకోవు . పూతకు వచ్చినప్పుడు యూరియా వాడడం మంచిది . బావి లాగా తయారయింది . రాములు ఆలోచించాడు . నా బట్టలు అన్నీ ఆవిడే కుట్టుతుంది . వాడిని పట్టుకోవడం నాచేత కాలేదు . చివరికి పోచాలు సోములుతో విసిగిపోయాడు . రామరాజు తల్లి చనిపోయింది . ఎండల వానల మిడుకుడు . పడిపోయిన కుక్కను చూశాడు . సోములుకు పెళ్లి చేయాలి . ముందు తల వస్తుంది . మంచికోడి సంవత్సరానికి సుమారు 260 గుడ్లు పెడుతుంది . వారిని తరిమెయ్యాలని పోరాటం సాగించారు . సంవత్సరంలో కొంత కాలం చల్లగా ఉంటుంది . ఆడవాళ్లు కడుపుతో ఉంటే బొప్పాయి తినగూడదు అంటారు . కడుపులోని ఆవు దూడకు ఆహారం తల్లి ఆవు అందుతుంది . అప్పుడు చంద్రుడు సగం వెలుగుతూ కనపడతాడు . దవాఖానాలో సరయిన మందులు వాడారు . చామదుంపలు సాగుచేస్తే , ఆకులు కూడా అమ్ముకుని ఆదాయం పొందవచ్చు . తరువాత మొక్కలు పెరికి పీకి కట్టలు కడతారు . ఒక వ్యాపారి ఇంట్లో ఒక రోజున ఒక పాము వచ్చింది . అండంతో వీర్య కణాలు కలుస్తాయి . మాకు కొత్త లోకం కనిపించసాగింది . మా కోడలు ఏమయినా వేసిందా . రోజురోజుకు నీళ్లు ఊరాయి . ఈమధ్య మా ఊరికి కలెక్టరు వచ్చాడు . కాలిన శరీర భాగంలో దీని రసం పూస్తే బొబ్బలు రావు . గింజలు చల్లిన నాలుగు వారాలలో గోంగూర తయారవుతుంది . కనేటప్పుడూ వైద్యం అవసరం . మరేం చెయ్యాలి ? ఎవరూ రాలేదు . శారద అంతా వింది . కొన్ని రోజులు గడిచాయి . కానీ ఆ ముసిలిదాని మొత్తం ఆస్తి అంతా ఈ దమ్మిడీయే కావచ్చు . గడ్డిని ముక్కలుగా చేయాలి . ఆనికేం రోగమో తెలువది . కోట దాటింది . కొన్ని రోజులు చంద్రుడు సగమే కనపడతాడు . తాను వచ్చేస్తాడు . వెండా బంగారమా . పక్కనుండి చూస్తే కుండ సగం వెలుతురులో ఉంటుంది . విత్తనశుద్ధికి ఒక కిలో విత్తనాలలో 3 గ్రాముల మందు కలపాలి . పర్యాటక ప్రదేశాలలో విశాఖపట్నం ఒకటి చెప్పుకోదగినది . ఖనిజ లవణాఅలు లోపించినా అంతే ! ఏదయినా వ్యాధినిరోధక చర్యలు చాలా ముఖ్యం . ఆకాశంలో చుక్కలు కనపడతాయి . అంతటితో సుఖంగా కనేస్తుందా ? భారతదేశంలో మొత్తం 12 మంది చక్రవర్తులు ఉన్నారు . అది ఎలా ఉంటుంది . ఇక్కడ వేడి ఉండదు . నేను జబ్బు పడిఉన్నాను . పెర అంతా దున్నాలి . పగలు చుక్కలు ఎందుకు కనపడవు ? దొంగచాటుగా పిచ్చి రాతలు రాసేదాన్ని . పొరుగింటికి పోయింది . మూడో కోత కాగానే మరల గింజలు చల్లుకోవాలి . ఒకసారి కుడితి పెడతాడు . చిన్న దవాఖానా ఒకటి ఉంది ఆ గుడ్డులో ఆహారం నిలవ ఉంటుంది . మన పెరటిలో లంకెబిందెలు ఉన్నాయట . రోజూ బయట తిరగాలి . తాళం వేశాడు . పత్రికలలో ఆడవారికి మగవారితో బాటు సమాన హోదా కల్పించాలిఅని వార్తలు వస్తున్నాయి . కుక్క పడిపోయింది . వారిలో ఫాజ్జా ఉన్నాడు . బాగా అమ్ముడుపోతాయి . పది మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది . భక్తి భావనని వెలిబుచ్చడానికి ఉద్భవించి ఒక కళారూపంగా పెంపొందింది . సగం సంచులు పాడయినవి . సాధువు ఏదో మందు ఇచ్చాడు . గుంటను ఒక బండతో కప్పివేయాలి . బహుశా ఆమె అతనిని పెండ్లికొడుకుని అలంకరించినట్లు , అలంకరించి తీసుకుపోవాలనుకుంటుంది . మాలో ఎన్నో ఆలోచనలు రేగేవి . తోటకూర ఇది రెండు రకాలు దీనిని తమోల్ అని అసోంలో అంటారు . వేపచెట్టు దగ్గర ఆగింది . అందరికీ ఆరాటంగా . సమాధానం చెప్పలేదు . ఉత్తర ప్రదేశ్కు పరిపాలనా కేంద్రం లక్నో . పచ్చి బొప్పాయి కాయలతో కూరలు వండుకోవచ్చు . ఈ చెట్టు పొట్టిగా ఉంటుంది . పొద్దున్నే వెళ్లి సాయంత్రం వచ్చేస్తారు . సరిపోయినంత పశువుల పేడ వేయాలి . ఆమె తన బుట్టలోంచి ఒక కత్తిని బయటకు తీసింది . మరునాడు వేడి నీటిలో ఉంచాలి . తెల్లటి పల్చని విరోచనాలు అవుతాయి . దానికి రెండేళ్లముందు పెళ్లయింది . ఆ సాధువు రోగాలు నయం చేసేవాడు . వాన కురిస్తేనే పంటలు . నేను ఏమి చెప్పలేకపోయాను , వాళ్లమీద ఒత్తిడి ఎక్కువ . అలాంటి ఆమె ఇది ఇచ్చి తన సర్వస్వాన్ని దానం చేసింది కదా . మనం కష్టపడి పని చేద్దాం . మిత్రుడి చెల్లెలు సీత విజయవాడలో మరో ఆడ శిశువు హత్య . ఆకుకూరలు అమ్ముకోవచ్చు . మరుసటి రోజు ఇంకో బిచ్చగాడు వచ్చాడు . మునగ కాసేది కాయలు కాదు రూపాయలే . బొప్పాయి తింటే రేచీకటి దగ్గరకు రాలేదు . నాకు తెలియదు . అటల్ బిహారీ వాజపేయి లక్నోనుండి ఎన్నికయ్యారు . ఊచలు ఊడిపోకూడదు . గంగులుకు తెలుసు . ఎలా అంటారా ? తిండి మూట తీసుకొని బయలుదేరాడు . ఈ నృత్యాన్ని సోలోగా మరియు బృందంగా ప్రదర్శిస్తున్నారు . తులసి పడుకుంది . పంటకాలం - నేలలు అవిసె పంట ముఖ్యంగా రబీ పంట . రామరాజుకు విషయం తెలిసింది . ఈ విధంగా ఏర్పడిన మెట్లు లోయ ఈ మనోరంజకమైన జలాశయాన్ని సృష్టించి ఉండవచ్చు . మందులు ఇచ్చేవాడు . దీని రంగు చూసి మోసపోతాం . గద్దలు ఎత్తుకొనిపోవు . దేవత నాతో చెప్పింది . " ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను . నేను జబ్బు పడ్డాను . పడుకునేముందు రంగడు చీటి తీసాడు . రమకు సంతోషం అయింది . నా కథ చెబుతాను వినండి . దొర ఇంటి పనులకు పోతది . ఇంటిలో పాలు పెరుగు కొనకుండా జరిగిపోతున్నది . కుటుంబంలో అంతా చీకూచింతా లేకుండా జీవిస్తున్నారు . గోపాలం వినలేదు . సాయంత్రానికి ఫీర్హుస్సేన్ ఆమెను సముదాయించాడు . నీవు త్వరగా ఇంటికి రా . కాయలు పసుపుగా మారిన పంట కోసుకోవచ్చు . ఇది ఆరు నెలలలోపే కాపుకు వచ్చే చెట్టు . పట్టిలో ఇరుక్కున్న కాలుని పైకి తీసాడు . సాయిలుకు రాజులకు సంతోషం . అనుభవజ్ఞులైన మావటీలు ఏనుగుపై యాత్రికులను తీసుకువెళ్లి వనంలో కొన్ని ప్రాంతాలను చూపిస్తారు . వాళ్లది సిరిపురం . కడుపు బానలాగా పెరుగుతుంది . ఆగ్రా కోట ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో కలదు . తెలివిలో సమానం . కానీ వాటిని పెంచడానికి చాలామంది ఇష్టపడరు . దీపం కాపాడుతాడు . ఆంధ్రప్రదేశ్కు పార్లమెంటులో 60 స్థానాలు కలవు . అతని దిగులుతో సీత మంచాన పడింది . ఆమెకు చిరునామా తెలిసి . దాంతో గలాటా ఇంకా పెద్దయింది . తగినంత తీరిక ఉండాలి . రాములుకు ఏం తోచలేదు . మేం పోతే ఎలా బతుకుతావు . తాయెత్తులు కట్టమని దిష్టి తాడు వేయమని పదిమంది పదిరకాల నమ్మకంగా పలికారు . టీచరమ్మకు అప్పగించివచ్చాడు . ఇది సీతారామరాజు మొదటి విజయం బాగా ఆకలి వేస్తోంది . విత్తనాలు వేసే పద్ధతి అవిసె పంట వేసే ముందు నేలను 2 లేక 3 సార్లు దున్నాలి . గుడ్లు పొదుగుతున్నట్లే ఉండిపోతాయి . అందులో ఒక సంవత్సరం జొన్న వేసేవాడు . మనం వెంటనే నూనెతో తోముతాము . అందుకే ఆడవాళ్లు చదువుకోవాలి . ఇంతలో గుర్రం ముందుకు ఉరికింది . కొద్ది మంది ఈ పద్ధతిలో ఇంకా కోళ్లను పెంచుతున్నారు . పొద్దు బారెడయినా లేవలేదు నాగమల్లి సలీసుగా దొరుకుతాయి . సోములు కోరిక తీరలేదు . ఐరన్ మాత్రలతో అంతాఅన్నీ కుదుటపడవు . మంచి మందులు వాడాలి . పచ్చివక్క అసోం ప్రజల జీవన శైళిలో ప్రధాన భాగం . తన మూట , దుప్పటి తీసుకొని బయటకు నడిచింది . తగ్గిపోతుంది . అని వెళ్లిపోయాడు . ఇప్పుడుకూడా మిలటరీలో ఆడవాళ్లు ఉన్నారు . ఆయనకు అరవై ఏళ్లు దాటాయి . పేడనీళ్లు చల్లాలి . మా ఊళ్లో ఆడవాళ్లు ఎవ్వరూ ఒప్పుకోరు . ఈ వనం మృగాలకు ప్రసిద్ధి చెందినది . నీవు నాతో గొడవపడి వెళ్లిపోయావంటుంది . ఆకుపచ్చ విరోచనాలు అవుతాయి . గడప దాటితే ఆడిపిల్లలు చెడిపోతారట . చేయి చాపితే లేదు అనేవాడు కాదు . ఏదేదో అన్నాడు . ఒకసారి ఒక తెల్లదొర సీతారామరాజును బంధించాలని వెళ్ళాడు పొల్లను అత పెడతాడు . దూడల బరువు తెలుసుకుంటూ . రాములుది నాగాపురం . వత్తిడికి కారణాలు ఉన్నాయి . అందుకే అతి ఆశ పనికిరాదు . భూమిమీద ఎన్నో దేశాలు ఉన్నాయి . అయినా నన్ను చూడడానికి రాలేదు . గోపాలంను తమకు కాకుండా చేయాలి . అనే ఇలా చేశారు . అని సోములు అలివేలు అనుమానం . ఇంటిని ఎందుకు పాడుచేశావని ? అవిసెను కుసుమ పంటతో అంతరపంటగా వేసినప్పుడు ఎక్కువ లాభాలు వస్తాయి . తోవలో గుడి ఉంది . ఇటు గోపాలంకు తగ్గలేదు . ఆ సమయంలో గంగా ప్రవాహం ప్రవహిస్తున్న దీపాల దృశ్యం గొప్ప శాంతిదాయకంగా మరియు మనోహరంగా కనిపిస్తుంది . తరువాత ఆ గడ్డి కుప్పలను తీసుకుంటారు . మన శరీరంలో రక్తం ఉంటుంది . గెల కోసిన తరువాత చెట్టును నరికి వేయాలి . ఇందులో 16 శాతం ప్రొటీన్లు ఉంటాయి . చెడువాసనతో ముక్కు కారుతుంది . గ్రామస్థులంతా నాకు శత్రువులు అవుతున్నారు . సాధారణంగా ఇది తల్లి పని . లేకుంటే విలువ లేదు . అంతటితో సుఖంగా కనేస్తుందా ? ఆ గదిలోనే ఉన్నాడు . సోములుకు అలివేలుకు కోపంగా ఉంది . ఈ కాలం చదివితేనే మనిషి . ఈ టీకాలు అన్ని ఆసుపత్రుల్లో దొరుకుతాయి . గుర్రాన్ని ఆపాలని ఎన్నో తంటాలు పడ్డాడు . ఉసూరంటూ జనం బస్సు ఎదురుచూస్తున్నారు . దీని పచ్చడి సువాసన వెదజల్లుతుంది . ఔషధాలలో పొటాషియం బ్రొమైడ్ 5 - 6 గ్రాముల పరిమాణంలో రోజు నిద్రించే సమయంలో ఇవ్వాలి . ఇక్కడి అడవి జంతువులు పూర్తిగా విచిత్రమైనవి . 1938 సంవత్సరంనుండి నృత్యం చేయటం అపివేశారు మరియు అలాఉద్ధీన్ ఖాన్ దగ్గర సితారా నేర్చుకోవడానికి మైహర్ చేరుకొన్నారు . ఇది స్వర్ణఘటిత ఔషధాలను ఉపయోగించటం వలన నయమవుతుంది . ఈ పద్ధతిలో వైద్యుడు అండకోశం యొక్క సంచిలో ( స్క్రోటమ్ లో ) ఒక చిన్న రంధ్రం చేస్తాడు . వారియొక్క కొన్ని నర్మగర్భిత పరిశోధనాత్మక రచనలు ముద్రించబడ్డాయి వాటివల్ల సంగీతంలో అభిరుచి , అధ్యయనం మరియు ఆలోచన యొక్క పరాకాష్ట యొక్క ఊహ అప్పటి సంగీతాభిమానుల్లో కలిగింది . 9వ పంచవర్ష ప్రణాళికలో అందరు పిల్లల పాఠశాలలో పేర్లపట్టిలో రాయించి మధ్యాహ్న భోజన కార్యక్రమం ప్రారంభించడం మరియు పిల్లల బరువు వ్యాధుల పరీక్ష చేసే ఏర్పాటు చేయవలసి ఉంది . పండ్లలో ఉన్న పోలిక్ ఆమ్లం బుద్ధి వికాసానికి లాభాకారిగా ఉంటుంది . ఇక్కడ విశాలమైన వృక్షాలు మరియు వాటికి అల్లుకొని ఉన్న తీగలు మీకు చాల తక్కువగా కనిపిస్తాయి . 29 చదరపు కి.మీ. ప్రదేశంలో మీకు 350 రకాల వివిధ పక్షుల దర్శనం అవుతుంది . పిల్లవాడికి అనారోగ్యం అయితే ఏమి ఆహారం మానేయాలో చెప్పండి . ఇందులో 5 లేదా 9 వ్యక్తులు కలిసి కృతిని పాడతారు . రక్తహీనత గల మహిళల రక్తంలో ఐరన్ మరియు ఫాలిక్ ఆసిడ్ కొరత ఏర్పడుతుంది . థైరాయిడ్ గ్రంథివల్ల తయారయ్యే అయోడిన్ ముఖ్య భాగమైన థైరాక్సిన్ అనే థైరాయిడ్ హార్మోను లేక టి3 , టి4 మరియు టిఎస్ఎచ్ అని పిలువబడుతున్నది . దీనిని వత్తటంతో దీని సంపూర్ణ ద్రవం పొట్ట వైపుకి వెళ్ళిపోతుంది . పిల్లలకు రోజుకి కనీసం మూడుసార్లు భోజనం ఇవ్వాలి . దీని తర్వాత ఖుస్రో ఎదురుగా కూర్చొని ఉన్నప్పుడు గోపాల్ అతనిని సంగీతం-పోటీ కోసం ఆహ్వానించాడు . ఉప్పును పొడి చేయటం , మోయటం , ఆవిరిచేసే అన్ని ప్రక్రియలను కూడ ఉప్పు పనులలో వాటి నిర్మాణాన్ని చూచి మీరు నిర్ఘాంతులైపోతారు . బంధవగాఢ్ భారతదేశంలో ఒక అతి సుందరమైన జాతీయ పార్కు కూడా . పర్యావరణ కాలుష్యం కారణంగా మనకు అయోడిన్ సరైన పరిమాణంలో లభించదు . ఈ లక్షణాలు చింతపూర్ణిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి . నీళ్ళలో కరిగించి దూదిని ఈ నీళ్ళలో తడిపి ముఖంలో ఎక్కడైతే బొప్పలు ఉంటాయో ఆ ప్రదేశంలో పూసి సుమారు ఒకటి - రెండు నిమిషాలు ఉంచాలి . దక్షిణరాణి అని పిలువబడే బీజాపూర్ మహల్ , మసీదు మరియు సమాధులు చూడవచ్చు . బెల్లం యొక్క ఉపయోగం భారతీయ ఆహారంలో పప్పు , సాంబారు , రసం మొదలైన వాటిలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మరియు గుజరాతీ కూరలలో ఉపయోగించబడుతున్నది . తాజా మరియు ఎండిన అల్లం (సొంటి) దేశంలోని ఇతర భాగాలకు పంపబడుతున్నది . ఈ క్రమం నడుస్తూనే ఉంటుంది . ఎవరికి అయితే ఆలస్యంగా వివాహం జరిగిందో , ఎవరికి అయితే పిల్లలు ఆలస్యంగా జన్మించారో మరియు పుట్టలేదో , ఎవరికి అయితే పీరియడ్స్ తొందరగా ప్రారంభమవుతాయో మరియు మెనోపాజ్ ఆలస్యంగా జరగడం , ఎవరైతే పిల్లలకు చనుబాలు త్రాగించలేదో , ఆల్కహాల్ , ధూమపానం ఉపయోగిస్తారో మరియు తిరిగి అమ్మ , సోదరి , పిన్నులలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్లయితే తరచుగా బ్రెస్ట్ క్యాన్సర్ ఇటువంటి స్త్రీలలో అధికంగా వస్తుంది . ఎప్పుడైనా కూడా అలసట లేదా సోమరిగా ఉన్నట్లు అయితే పచ్చిబఠాణీలను ముఖ్యంగా మీ ఆహారంలో సేవించండి . శరద్ఋతువు ఆట - క్రీడలకు ఇది సహజసిద్ధమైన ఏర్పాట్లతో కూడిన మంచి అలంకారప్రాయమైన ప్రదేశం . ఇది మాములు కమలాపండువల్ల వచ్చే లాభం కంటె రెండు రెట్లు అధికంగా ఉంటుంది . వేసవికాలంలో కూడ పగటి ఉష్ణోగ్రత ఇక్కడ ఎప్పుడూ 27-28 డిగ్రీల కంటె పైకి వెళ్ళదు . ఇదే కాకుండా పిల్లల వికాసానికి పిల్లలకు సరైన రక్షణ పోషణ యొక్క , పరిజ్ఞానం టీకాలు వేసే పరిజ్ఞానం మరియు ఆరోగ్య పరిజ్ఞానం కూడ ఇవ్వబడుతుంది . నిమోనియా వచ్చిన తర్వాత సరైన చికిత్స చేయనట్లయితే శిశువుకు మరణం కూడా సంభవించవచ్చు . ప్రతి టీకా ప్రసవమైన పిల్లవాని రక్షాకార్డులో నమోదు అయింది మరియు రక్షాకార్డులో సిస్టర్ రాధకు రాబోవు టీకాలకు రావాల్సిన రోజును గుర్తు చేశారు . అరుణాచల్‍ప్రదేశ్‍లో తవాంగ్ నుండి 42 కిలోమీటర్ల దూరంలో ’ సంగేసర్ ’ మరియు ’ పాపగైగ్-టాంగ్-త్యో ’ పేరు గల రెండు మనోహరమైన సరస్సులు ఉన్నాయి . నాగాలాండ్ విస్తీర్ణం 16,527 చదరపు కిలోమీటర్లు . గంగూబాయి నిత్యం-ప్రతి పదకొండు మైళ్ళ ప్రయాణం చేసి సంగీతం నేర్చుకొనటానికి వెళ్ళేవారు . తినటానికి - ఓవెరియన్ సబ్సటెన్స్ లేదా కార్పొరా ల్యుటియా టికియా ( యోని దురదకు ) ఎథ్నిసన , డైకౌర్టిన్ , సైనోపన్ , యాంటిస్టీన్ , కైనాకోర్ట్ , సీక్విల్ , సీవాజౌల్ మొదలైనవి ఇవ్వండి . జనాభా పెరుగుదల పేదవర్గ ప్రజలలోనే ఎక్కువగా జరిగింది . పశ్చిమ రాజస్థాన్‍లో కేవలం 311.1 మి.మీ. సౌరాష్ట్ర మరియు కచ్చ్ లో 482.6 మి.మీ. సగటు వార్షిక వర్షపాతం ఉంటుంది . పిల్లలను పరిశీలన చేయవలసిన అవసరం ఉంది . ఇది మణికర్ణికాఘట్టానికి ఎడమ వైపున ఉన్నది . వైష్ణవిదేవి యొక్క దేవాలయం వాస్తవంగా ఒక సహజమైన గుహలో ఉన్నది . కొండ ప్రజలు ఇలాంటి సహాయ స్వభావం వలనే అందరికీ పరిచయం అవుతారు . అక్కడ నుండి ప్రతి సంవత్సరం మనం సుమారు 80 లక్షల టన్నుల యూరియాను దిగుమతి చేసుకుంటున్నాం . ముతకధాన్యాలను నాటే భాగాలలో సంవత్సరానికి వర్షపు సగటు ప్రమాణం 750-1125 మి.మీ. మధ్య ఉన్నప్పుడు ఆ భాగాలలో ఈ పద్ధతిని పాటించి సంవత్సరానికి రెండు పంటలు తీయవచ్చు . ఈ క్రమంలో మహిళలు మద్యం త్రాగడం , పొగత్రాగడం ఇలాంటి అలవాట్లను గమనించడంతోపాటు దీనిపైన వీరు హార్మోను థెరఫీ తీసుకుంటున్నారా లేదా అని కూడా దృష్టిపెట్టారు . వాపు ఎంత అధికంగా ఉంటుందంటే రోగి నడిచి - వెళ్ళటంలో కష్టంగా అనిపిస్తూ ఉంటుంది . కొద్దిమంది స్త్రీలు పురుషులు తలపై సబ్బు ఉపయోగించరు . మహాయాన బౌద్ధమఠం నుండి మీరు పూర్తి తవాంగ్ పర్వతం అందమైన దృశ్యం చూడవచ్చు . ప్రస్తుతం తాంబఖానీ అనే పేరు గల ప్రదేశం కింద కమలాకారపు రాతిశిల దగ్గర గోఘట్టం ఉంది . ప్రతి పురాతన నగరం వలే మకావూకు తన ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి , వీటిని నగరంలో విహరించి అర్థం చేసుకుంటారు మరియు అనుభూతిని పొందవచ్చు . కొన్ని రోజుల తర్వాత వయోలిన్ వాయించటం మొదలుపెట్టారు . మొదటి మోతాదు కేవలం పోలియో రెండో , మూడో , నాలుగో పోలియో మోతాదులతోపాటు ట్రిపల్ కె ఇంజెక్షన్ మరియు అయిదోది కేవలం పోలియో మోతాదు ఇప్పించండి . ఈ వ్యాధి అజీర్ణం , మలబద్ధకం మరియు బలహీనత కారణంగా వస్తుంది . లిమ్ఫ్ గ్రంథులలో వాచెరెరియా బైంక్రొఫ్టీ పరాన్నజీవి కనబడుతుంది మరియు ఈ లిమ్ఫైటిక్ ఫైలెరియసిస్ వ్యాపిస్తుంది . నిర్లక్ష్యం చేయకండి . విటమిన్-ఎ ద్రవపు 5 మోతాదులు 6 నెలల వ్యవధిలో ఇవ్వాలి . ఈ ప్రాంతం వినోదకరమైన సాంస్కృతిక ప్రదేశం . వర్ష ఋతువులోనే శ్వాస సంబంధిత వ్యాధులు కూడా అధికమవుతాయి . ఇది కలుషిత రక్తాన్ని శుభ్రపరచి హృదయానికి బలాన్ని చేస్తూ మెదడు , నరాల మండలం , మూత్రపిండాలు మరియు శరీరంలో అన్ని అంగాల మీద ఒక రకమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది . నాగర్ హోల్‍లో తేమతోకూడిన మరియు ఎండిన ఆకురాలు అడవి పుట్టింది . మాతా శిశు సంక్షేమ సేవలను సరైన విధంగా నడపటానికి ఉపకేంద్రాల నిర్మాణం చేయబడుతున్నది . అక్కడనుండి అవకాశం పొందిన తర్వాత ఆకాశవాణి చీఫ్ ప్రొడ్యూసర్ అయ్యారు . ఇందులో శివుడు , భైరవుని విగ్రహాలు ఉన్నాయి . ఇదేకాక ఆమె చంటి పిల్లవానికి పూర్తి భోజనం కూడా తినిపిస్తూ ఉన్నది . డిశంబర్ లో ఒక ఖాబ హోర్నివల పర్వం జరుపుకొనబడుతుంది , ఇందులో రాష్ట్రంలో అన్ని జనజాతులు పాల్గొంటాయి , సుదూరాల నుండి ఈ ఉత్సవాన్ని చూడటానికి ప్రజలు ఇక్కడికి వస్తారు . సంగీత మాధ్యమంతో భగవంతుడి భజన చేయసాగారు . 1970లో మాత్రలలో హార్మోన్ల పరిమాణంలో కొంచెం పరిధి వరకు తక్కువ తీసుకురాబడింది . ఇక్కడ ఎక్కడ పాండవులు ఉన్నారో అదే యమునా క్షేత్రం . బెల్లంలో అధిక ప్రమాణంలో ఔషధీయ మరియు ఆరోగ్యవర్థక గుణాలు లభిస్తున్నాయి . రివాలసర్‍తో కూడిన మరొక విషయం సిక్కు చరిత్రకు చెందినదిగా ఉన్నది . పంట అవశేషాలను గొయ్యి లేక వర్మీబెడ్‍ పైన పరచబడతాయి . ఒక ప్రాన్స్ దేశపు దళం మరియు ఒక శెర్పా సభ్యుడు 1955 మే 15 , 16 మరియు 17న మకాలూ శిఖరం పైకి వెళ్ళటంలో విజయం సాధించాడు . నాళికలను కట్టే సాంకేతికత ముందు లాంటిది . ప్రతి రెండో రోజు అరగిన్నె కూరగాయలు తినిపిస్తుండాలి . ఇక్కడ వాతావరణాన్ని ఎదుర్కొనే చెట్ల పరిమాణాలు ఇప్పటికి కూడా నిలచి ఉన్నాయి అవి ఈ మాటలకు ప్రమాణంగా ఉన్నాయి ఇక్కడ ఒక దట్టమైన అడవి ఉన్నది . పిసిఆర్ యొక్క నిర్ధారణ శక్తిలో మరల సంస్కరించడానికి అత్యాధునికమైన ఎంపిసిఆర్‍ అభివృద్ధి చేయబడింది . నేడు వారంలో ఒకసారి తీసుకునే మాత్ర కూడా వచ్చింది . ఇక్కడ కేవలం కంటిశుక్లాలతో వచ్చే అంధత్వంగల వారి సంఖ్య ప్రతి సంవత్సరం 20 లక్షలు మరియు సుమారు 25 లక్షల కళ్ళకోసం కార్నియాను అమర్చటం తప్పనిసరి . ఇప్పుడు ఆలయంలో 5 - 6 మంది సాధువులు - సన్యాసులు స్థిరంగా నివసిస్తున్నారు . ఇంతేకాకుండ భూసంరక్షణ జలప్రవాహం , తీవ్రమైన గాలులవల్ల పొలాల నుండి కోట్ల టన్నుల ఉపయోగకరమైన మట్టి ప్రవహించి లేక ఎగిరిపోయి నష్టం కలుగుతుంది . ఆపిల్ చిన్న - చిన్న రోగాలకే కాదు కానీ కేన్సరను కూడా దూరం చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు . టండ్రా బగ్గీ ఈ చర్చిల్ ప్రాంతంలోనే ఉంది . దీనిలో 20 శాతం కంటె తక్కువ P205 (భాస్వరం) లభిస్తుంది , ఇది వ్యావసాయక భాస్వరపు ఉత్పాదనకు ఉపయోగంకానిది . అండం ట్యూబ్‍లోకి ప్రవేశిస్తుంది . ఏ విధంగా అయితే ఋతుస్రావం ప్రారంభమవుతుందో లేదా ఏ విధంగా అయితే ఆగిపోతుందో మీరు దీనిని వేయించుకోవచ్చు . తెగిన గాయాన్ని శుభ్రం చేయడం స్వయంగా చేయరాదు . వీటిని గర్భం నిలిచే 72 గంటల మధ్యలో తీసుకోవాలి . అన్ని రకాల వ్యసనాలకు దూరంగా ఉండండి . ఈ విధంగా లాల్ జీ ఎందరో విద్వాంసులనుండి తబలాయొక్క కావలసిన సామాగ్రి లభించింది . లక్షణాలు - అనియమిత నెలసరి , పిరియడ్‍లు ఆగిపోయిన తరువాత బ్లీడింగ్ అవడం , సంభోగం తరువాత రక్తం రావడం , దుర్వాసన గల మలినమైన నీరు రావడం . మోలిబ్డేనమ్: ఇది చాల ఎంజైముల గల పదార్థం . కుటుంబ నియంత్రణ అస్థిరమైన లేదా స్థిరమైన నియామాలు ప్రయోగంలో ఉంటున్నాయి . అజీర్ణం మలబద్ధకంలో సోడా బైకార్బ్ కైలోమల లేదా పల్వరిహాయ్ కంపౌన్డ్ మొదలైన పదార్థాలు ఇవ్వాలి . ఆలయానికి ఎదురుగా భాగీరథీనది ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది . ఈ విధంగానే రాష్ట మందు మొక్కల బోర్డ్ మరియు గ్రీన్ ఫండ్ కూడ ఏర్పాటు చేశారు . తక్కువ సమయంలో నడిచేటువంటి సవారీని విజేతగా ప్రకటిస్తారు . అతనికి కొద్ది - కొద్ది మోతాదులో ఆహారాన్ని ఇవ్వచ్చు . దీని నుండి రక్షణకు పోలియోచుక్కలు మరియు టీకా తప్పనిసరి . అయితే కలలు కనే కారణాలు మరియు వాటి ఫలితాల గురించి వైజ్ఞానికులలో ఏకాభిప్రాయం లేదు . తెల్లని ఇసుక ఒడ్డున , లోతైన ఇసుక ఒడ్డున గాఢమైన నీలి సముద్రం , డైవింగ్ మరియు గొప్ప పగడపు నీటి కింది దారి ఇక్కడ మీకై ఎదురు చూస్తుంటాయి . అత్తరు మరియు కిళ్ళీ అంటే కూడా ఖాన్ గారికి చాలా ఇష్టం . యముని సోదరి అని గురించి చెప్పబడుతున్నది . దీనితో శుక్రకణాలు గర్భసంచి లోపలకి పోలేకపోతాయి . వేర్ ముడి దారపు పురుగు: ఈ దారపు పురుగు దుంపలు కుళ్ళడం మరియు పాండు రోగం పెంచడంలో సహాయపడుతుంది . శ్రీ కానన్ స్వరంలో ప్రేమ , మాధుర్యం మరియు భావంపై ప్రత్యేక బలాన్ని పెట్టేవారు . బహరహాల్ , అధ్యయనంలో వంశపారపర్యం చరిత్రేకాక జిడ్డు చర్మానికి కూడా మొటిమలు ముఖ్యమైన కారణంగా ఉన్నాయి . కేసర్ బాయి కొందరు వ్యక్తుల నుండి సంగీత శిక్షణ పొందారు . ఒక గంట పర్వతీయ గాలి గొడుగుల ద్వారా హిమాలయాల దృశ్యాలను అధిరోహించకుండానే దగ్గర నుంచి ఎవరేస్ట్ మరియు ఎనిమిది వేల మీటర్ల ఎత్తైన ఇతర పర్వతాల అసామాన్యమైన దృశ్యాలు అద్బుతానందాన్ని ఇస్తాయి . ఒకవేళ అవునంటే మధ్యాహ్నం ఒంటిగంట నుండి మూడు గంటల వరకు నిద్రపోవాలి , అప్పుడు మీ శరీరపు ఉష్ణోగ్రత తగ్గుతుంది మరియు మెలకువ మునకలు వేయిస్తుంది . ఇద్దరి కంటె ఎక్కువ పిల్లలు గల దంపతులకు పురుషులు లేదా మహిళల శస్త్రచికిత్స సలహా ఇవ్వబడుతున్నది . జమ్మూకాశ్మీర్‍లో ప్రతి సంవత్సరము ఒక లక్ష కోసిన పూలఉత్పత్తి జరుగుతున్నది . అలాగే పాతోగ్ అంటే థాయి‍భాషలో అరటి ఆకులతో నిండి ఉన్న అడవి అని పూర్తి అర్థం . నేను ఒక అడుగు కూడ ముందుకు వేయలేకపోతున్నాను . వారు బాలుడయిన నారాయణ యొక్క గానంతో ప్రభావితులయ్యారు మరియు సంగీతం నేర్పించాలని అనుకొన్నారు . ఏ హిందూస్థానీ సంగీతకారుడి కోసం కర్ణాటక సంగీతం పూర్తి స్థాయిలో పాడటం-వాయించటం లేదా ఏ కర్ణాటక సంగీతకారుడికైనా హిందూస్థానీ సంగీతాన్ని స్వచ్చమైన రూపంతో పాడటం-వాయించటం చాలా కష్టం . భారతదేశంలో కూడ ఈ దిశలో ప్రయత్నం చేయబడింది . దీని వలన ఎక్కువ పరిమాణంలో ఆక్సిజన్ ఊపిరితిత్తులకు లభిస్తుంది . నాగర్‍హోలే నేషనల్ పార్క్-లోని ఈ క్షేత్రం కర్నాటకలోని మైసూరు జిల్లాలో ఉంది . ఈ . సి . పి . పూర్తి ప్రక్రియ సమయంలో రోగి కొంత సహజమైన అనుభవం పొందుతాడు . మనాలీ నుంచి సోలాంగ్ టాక్సీ , కారు లేదా రెండు చక్రాల వాహనం ద్వారా కూడా చేరుకొనవచ్చు మరియు సోలాంగ్ అందాన్ని మీలో ఇముడ్చుకొని సాయంత్రం మీరు చాల ప్రశాంతంగా మనాలీ చేరుకోవచ్చు . ఇది అన్ని శారీరక బాధలకు త్వరగా మరియు అస్థిరమైన లాభాన్ని ఇస్తుంది . దీనిని నిరోధించడానికి ఫాస్పోమిడాన్ 0.3 శాతం ద్రవాన్ని చల్లాలి . తను తెల్లని చొక్క , నల్లని పొడవైన ఫారసి కోటు , తెల్లని పంచె , తళతళలాడే రంగురంగుల తలపాగా , కాళ్ళకి పంప చెప్పులు మరియు చేతిలో వెండి తల గల కర్ర కలిగి ఉండేవారు . ఇంద్రధనస్సులాగా కనిపించే పూలక్వారీలు ఈ తోట యొక్క ముఖ్య విశేషం . అలహాబాద్ ( ఉ.ప్ర ) యూనివర్శిటీలో జరుగుతున్న పరిశోధనల ప్రకారం , మర్రిచెట్టు గాలిలో వేలాడుతున్న ఊడలలో యాంటీయాక్సిడెంట్ శాతం అన్నింటికంటే ఎక్కువగా ఉంటుంది . ఆసుపత్రికి వెళ్ళే నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలి . ప్రసిద్ధమైనది ఏమిటంటే ఇందులో ఒక చాలా విస్తృతమైన పర్యటన భూతలం ఉంది . భూమిని సమతలంగా చేస్తే భూమిమీద పడే వర్షం సమానంగా వ్యాపిస్తుంది ఆ విధంగా నీరు ఎక్కువ సమయం ఉండడంవల్ల దానిని ఉత్తమ సంరక్షణ చేయడం సాధ్యమవుతుంది . భారతదేశం ప్రపంచంలో మిరియాల ఉత్పత్తి , వినియోగం మరియు ఎగుమతిచేయడం ప్రముఖమైన దేశం . మలబద్ధకం మరియు అజీర్ణం ఉండకుండా చూడాలి . అంటే - పప్పు నీరు , బియ్యపు గంజి నిమ్మరసం మరియు తేలికైన టీ . విషయం ఇప్పుడు వ్యాయామం చేసే సమయం గురించి వచ్చినట్లైతే , ఉదయం వ్యాయామానికి ఉత్తమమైనది మరియు సాయంకాలం అంత మంచిగా ఉండదని మీరు కూడా ఇలా అనుకుంటున్నారా . దుండిరాజు ఆలయం చుట్టుపక్కలలో మరియు ఎదురుగా ఎడమ వైపున రెండు గణపతి ఆలయాలు ఉన్నాయి . వ్యాయామం చేసే సమయంలో మెల్లమెల్లగా శ్వాసను తీసుకోవాలి , అయితే గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే శ్వాసను ఆపకూడదు . ఇటువంటి అప్పుడు మీకు ఉబకాయం నుండి విముక్తి పొందటం అసాధ్యమైన పని అవుతుంది . ధాన్యాలలో గోధుమలు , జొన్న , సజ్జలు , పొట్టు దంచిన ధాన్యాలలో బెల్లంలో ఐరన్ లభిస్తుంది . ఈ పంటలను సాగుచేసి హిమాచల్‍ప్రదేశ్ రైతుల ఆర్థికస్థితిని బాగుచేయవచ్చు . కాళ్ళ ప్రాముఖ్యతను తెలిసి సౌందర్య నిపుణులు దీనికి ప్రత్యేకంగా చికిత్స చేస్తారు . ఏ విధంగా మానవులు జంతువులకు శిక్షణ ఇవ్వడంలో విజయం పొందుతారో ఇక్కడి అన్నింటి కంటె ముఖ్యమైన చూడదగినది . శ్రీ రామాభాఊ ఒక నాటక సంస్థలో పని చేస్తూ వుండేవారు . చామరాజసాగర్ ప్రకృతి సౌందర్యం మరియు శాంత వాతావరణపు ఆనందం పొందవచ్చు . చింతపూర్ణి దేవాలయానికి సమీపంలోనే ప్రాచీన సరస్సు కూడ చూడదగిన ప్రాంతం . దారిలో భోజవాసా , చీఢవాసా ఆగటానికి గల ప్రదేశాలు . ఈ మధ్యలో రాంపూర్ నవాబు విదేశాల నుండి ఉన్నతవిద్యను పొంది తిరిగివచ్చారు . వారు రచించిన కృతులలో ముఖ్యంగా ’నవరత్న మాలికా’ అందులో 9 కృతుల అందమైన మేళనం ఉంటుంది . కౌమారదశలో శారీరక మరియు మానసిక వికాసం చాలా వేగంగా జరుగుతుంది . ఉత్తరంలో కమలా బీచ్ , సురిన్ బీచ్ మరియు బాంగ్ తావో బీచ్ కొద్దిగా తక్కువ అభివృద్ది చెందినవి మరియు ఎక్కువ రద్దీని ఇష్టపడని యాత్రికులు మాత్రమే అక్కడికి వెళ్తారు . పూర్వ శీతలీకరణం చేయడంవల్ల ఉత్పత్తి యొక్క శ్వసనం మరియు బాష్పోసర్జనం విధానం తగ్గుతుంది మరియు రంగు విటమిన్ల యొక్క తగ్గుతాయి . సోడియం , మెగ్నీషియం క్లోరైడ్‍ కలిసిన గాలి , ఆరోగ్య ఉబ్బసం మరియు ఎలర్జీ రోగులకు ఉపశమనం లభిస్తుంది . ఇందులో నుండి 1 - 1 చెంచా తీసుకొని రోజులో 4 - 5 సార్లు పిల్లలకు తాగించాలి . కారణం స్పష్టమే వ్యవసాయంలో తగ్గుతున్న సమతుల్యత . ఈ ప్రదేశంలో పూతోట , అతీస్ , కడవీ వజ్రదంతి , మాసీ , గుగ్గల్ మొదలైన అమూల్యమైన వనమూలికలకు తరిగిపోని బాండాగారమై ఉంది . అయితే ఏ కిశోరుల తండ్రి ఇప్పటికీ ఈ సమస్యతో బాధపడుతున్నాదో , వారి కిశోరుల సంతానానికి మొటిమల సమస్య రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది . ఒక ముఖ్య విషయం రక్తం ఇవ్వడంతో శరీరంలో ఏ బలహీనత రాదు మరియు అదే రక్తం శరీరంలో అర్ధగంటలో మళ్ళీ తయారవుతుంది . పర్యాటకులకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే మంచి స్నార్క్ల్లింగు మరియు స్కూబా డైవింగ్‍కు అవకాశం ఇస్తుంది . మిజోరామ్ 1972 సంవత్సరానికి ముందు అస్సాంలో ఒక జిల్లాగా వుండెను మరియు ’లుశాయీహిల్’ పేరుతో పిలిచేవారు . ద్వికోష్టీయ :- ఇందులో పొట్ట కుహరం లోపల ఒక వేరైన చిన్న కుహరం ( loculus ) ఉంటుంది . రైతులమీద యూరియా ధర పెంపు ప్రభావం ఉండదు ఎందుకంటే పారిశ్రామిక డిఎపి ధర 1,000 రూపాయలు ఎంఒపి ధర 1,500 రూపాయలు తగ్గించడానికి సిద్ధంగా ఉన్నది . తవినది ఒడ్డున ఉన్న జమ్మూ పట్టణంలో ఉన్న పరిమిత విమానాలు , రైలుబండ్లు మరియు రోడ్డు మార్గాల నుంచి పూర్తి దేశంతో అనుసంధానించబడి ఉంది . అవ్వచ్చు , ఎవరైనా నవయువకుడి అండకోశంలో ఏదైనా గడ్డ ఉంటే , కానీ ఆవిధంగానే డాక్టర్స్ వారి అండకోశాన్ని తీసివేస్తారు , అక్కడ ట్యూమర్‍కు చెండిన చిహ్నం దొరుకుతుంది లేకుంటే ట్యూమర్ ఒక్కసారిగా ఎండి చిన్నదిగా అయిపోయి ఉంటుంది . బోరాన్: మొక్కలలో పోటాషియం మరియు కాల్షియాల నిష్పత్తిని నియంత్రణ చేస్తుంది . అందువలన నలభై సంవత్సరాల వయస్సు నుండి ప్రతి స్త్రీకి పైపసుమీకుయర్ పరీక్ష చేయించాలి . దీనిని చిన్న టిబెట్ అని కూడ అంటారు . రాత్రి అయిపోయింది . అశ్వగంధ బెరడు ప్రయోగం పిత్తాశయంపైన కూడా చూసినారు . పం. బైరవ్ సహాయ్ స్వభావరీత్యా చాలా కోపిష్ఠి . కాని రాతిభాస్వరంలో ఉన్న భాస్వరాన్ని దాని రూపాంతరీకరణం ద్వారా కలిపి వ్యవసాయంలో భాస్వరాధారిత రూపంలో ఉపయోగించవచ్చు . ఈ కారణంగా సుమారు 63 చెట్లజాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది . అదృష్టవశాత్తు అతని మహలులోని ఒక వ్యక్తి నేపాల్ వెళ్ళుతున్నారు . ఇందువల్లనే ప్రజలు తెలుసుకున్నది అనేకంగా ప్రారంభావస్ధలోని క్యాన్సర్ నయం కాదు . జింక్: జింక్ మొక్కలకు కొన్ని ఎంజైమ్‍లకు అవసరమైన పదార్థం . శాగ్డ్రదేవ్ జననం-కాల విషయంలో పండితులలో అనేక అభిప్రాయ భేదాలు ఉన్నాయి . నెలసరిని నియంత్రిస్తుంది మరియు రక్తస్రావాన్ని తగ్గిస్తుంది . దేశంలోని మిగిలిన పట్టణాల కంటె ఒక ఖండాంతర స్వరూపం గల నగరం . లక్షేశ్వర ఆలయం - ఉత్తరకాశీ గంగోత్రి మోటార్ మార్గాన నగరానికి 2 కిలోమీటర్ల దూరంలో నున్న రోడ్డు నుండి క్రింది వైపున ప్రాచీన ఆలయం ఉంది . జాలీబాయిలో పారదర్శకమైన చెరువులో నావల ఏర్పాటు వున్నది . ఒకవేళ ప్రసవం తరువాత సమస్యలు ఉత్పన్నమయినట్లు అయితే మహిళను సరైన ఆరోగ్య యూనిట్‍పై సూచనలు ఇవ్వాలి . సున్నం - రాయి గల మరియు తడి వాతావరణ ప్రదేశాలలో ఎక్కువ గుహలు ఉంటాయి . నవజాత శిశువులలో ఒకవేళ సమస్యలు ఉన్నట్లు అయితే సరైన యూనిట్లను సందర్శించాలి . నది ఒడ్డున ఉన్న చెట్లలో టోపీ పెట్టుకొన్న ( caphead ) చింపాంజీ మరియు అస్సామీ మకాకూ గుంపు కూడా కనబడుతుంది . మొదటి త్రైమాసికం ( ట్రైమెస్టర్ ) - గత నెలసరికి ముందు రోజు నుండి 12 వారాల వరకు . అందువల్ల ఆ సమయంలో గంగూబాయికి వారినుండి నియమిత విద్య లభించలేదు . ఈ ఉద్యోగులలో వారి మత్తు అలవాట్లు - ఉదాహరణకు , మద్యం సేవించటం మరియు పొగత్రాగడం , శిక్షణ , జబ్బు ( ప్రత్యేకించి డయాబిటీజ్ ) వర్క్ ప్రెజర్ మొదలైన వాటిని తీసుకుని కూడా విచారించారు . నిరాశ చెంది ఆకలి-దప్పులతో స్టేషన్‍లో తిరుగుతూ ఉండటంతో ఒక సంగీత-ప్రేమికుడైన సజ్జనుడితో పరిచయం కలిగింది . కృత్రిమముఖాలు మరియు వేరు-వేరు వేషధారణలు వేసి చేసే నృత్యనాటకాలు , జానపదపాటలు మరియు జానపదనృత్యాలు ఇక్కడి సంస్క్రృతి యొక్క ముఖ్య భాగంగా ఉన్నాయి . ఎవరు అయితే ఆలస్యంగా పిల్లలను కావాలనుకుంటారో ఆ దంపతుల ద్వారా ఈ పద్ధతులను ఎక్కువగా అవలంబించడం జరుగుతుంది . జ్వరం , వాంతి , విరేచనాలు , శాంతి లేకపోవటం , నొప్పి , మెదడు పొరలలో పగుళ్ళు ఏర్పడటం వల్ల వెన్నుముక ఎముకలు బిగుసుకుపోతాయి . రివర్స్ ట్రాంస్క్రీప్టేజ్ పి.సి.ఆర్.- క్రిములను వేరుచేయడంలో సంప్రదాయమైన పద్ధతులతో పోలిస్తే ఈ పద్ధతి మిక్కిలి సాధారణమైనది మరియు తీవ్రమైనది . ఈ వన్యజీవుల విహారం లో ఇతర జంతువులను కూడా చూడవచ్చు . 30 - 35 సంవత్సరాల వయస్సు తరువాత ప్రతి వ్యక్తి కోసం ప్రతి ఆరు - ఎనిమిది నెలలలో సరైన పరీక్ష చేయించాల్సిన అవసరం ఉంది . నేల లేక ఆకుల ప్రయోగంలో మోనోహైడ్రేటేడ్ మరియు హెష్టాహైడ్రేటెడ్ జింక్సల్ఫేట్ సామర్థ్యం జింక్ లోపాన్ని దూరంచేయటంలో ఒక్కటే పొందింది . గ్రామ శివార్లలో లభ్యమయ్యే ఆరోగ్య సేవలలో మాతృత్వ సంబంధిత సేవలు అందింపబడుతున్నాయి . చెవి పుండ్లు ఎవ్వరిని నిద్ర పోనివ్వవు . ఒకవేళ ఔషధం తీసుకోవాల్సి వచ్చినా కూడా ఆయుర్వేద ఔషధానికి ప్రాముఖ్యతనివ్వాలి . ఇలాంటి పరిస్థితిలోనే మీరు పిల్లవాడిపై ఎక్కువ శ్రద్ధ ఉంచాలి . అప్పుడప్పుడు చీము లేదా శీత పిత్తం అవుతుంది . పరిశోధనలో ఇదైతే చూడబడింది ఒకవేళ ట్యూమర్ చికిత్స చేయకున్నట్లైతే అది ప్రాణాంతకమైనది కావచ్చు , కానీ దానితోపాటు ఈ విషయం కూడా చర్చ కొచ్చింది క్యాన్సర్ చిన్న-పెద్ద ట్యూమర్స్ ఒకవేళ చికిత్స చేయకున్నా కూడా కొద్ది సమయం తరువాత ఆ స్క్రీనింగ్ లో కనిపించకున్నా లేక వాటి అభివృద్ధి వాటంతటవే ఆగిపోయిందంటే అవి ఎండిపోయి ఉంటాయి . తన తల్లి మరియు తండ్రి నిరీక్షణలో సితార కుండపోత సాధన చేశారు మరియు రోజంత ఇందులోనే ఆనందిచేవాడు . స్థానికంగా ఉండే వారి కోసం సోలాంగ్ ఫిల్మినగర్‍గా మారుతున్నది . కాళీమాతఆలయం ఈ ఆలయంయొక్క స్థాపన క్రీ.శ 1925లో సంవత్సరంలో చేయబడింది . పక్కన ఉన్న గదిలో విశాలాకారంలో పెరూ ఉన్నది దీనిలో పిల్లలు చాల ఇష్టంగా తిరుగుతారు . జ్వరంలో సాధారణ చెమట కలిగించేటువంటి ఔషధాలు - అవి పొటాష్ సైట్రేట్ , స్పిరిట్ ఈథర్ నైట్రోలీ , మొదలైనవి అధికంగా ఉంటాయి . ఏంటి ఈ ఐరన్ ఏఏ పదార్థాలలో అధికంగా లభిస్తుందో మీకు తెలుసా ? ఇది ఊపిరితిత్తులకు పోషణ ఇచ్చేటువంటి ఒక ఉత్తమమైన టానిక్ . దీన్ని ’ పక్షుల స్వర్గం ’ అనే పేరుతో కూడా పిలుస్తున్నారు . పురుషులు డిశ్చార్జ్ చేసిన తరువాత తన వీర్యాన్ని స్త్రీ యోనిలో విడుదల చేయకుండా దానిని బయటకు పారేస్తారు . చంపావత్ జిల్లా కేంద్రం నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్మోడా - లోహాఘాట్ మార్గంలో ఉన్న దేవిధురా సముద్రమట్టం నుంచి సుమారు 2500 మీటర్ల ఎత్తులో ఉన్నది . ఇక్కడ బంగారువర్ణం గల తోకలేని కోతులు అయితే చాలా ఆకర్షకమైనవి . కండరాల కొవ్వు కంటే ఎక్కువ క్యాలరీలు ఖర్చుచేస్తుంది . విశేషించి పంటకు వేసే రసాయనిక ఎరువులు కూడ ప్రియమవుతున్నాయి (వెల పెరుగుతున్నది) దీనివల్ల వ్యవసాయం నుండి నికరాదాయం తగ్గుతున్నది . రక్తం గడ్డలను దూరం చేయటానికి చికిత్సా విజ్ఞానానికి కొత్త ఆవిష్కరణకు కారణం ఇప్పుడు కొంత తేలికయిపోయింది . మనాలీలో ఉన్న పర్వతారోహణ కేంద్రం 1961 నుంచి ఇక్కడ స్కైయింగ్ శిక్షణను ఇస్తున్నారు మరియు ఇక్కడి చాల మంది యువతీ - యువకులు ఈ కేంద్రం నుంచి స్కైయింగ్ శిక్షణ పొందిన తరువాత అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం పేరును నిలిపారు . రాష్ట్రం ద్వారా ఉత్తరకాశి నగరంలోని ఆరు ఆలయాలు క్రమబద్ధం చేయబడ్డాయి , వాటిలో శ్రీ విశ్వనాథస్వామి ఆలయం ప్రథమశ్రేణి మరియు పరశురాముడు , శక్తి , దత్తాత్రేయ , తోణేశ్వర , జడభరతుని తృతీయశ్రేణిలో ఉంచబడ్డాయి . దేవి దర్శనం తరువాత భైరవి దర్శనానికి కూడ ప్రాముఖ్యత ఉన్నది . అధిక భాగం రచనలు మర్చిపోబడినవి . ఎనిమిది గంటలు ట్రేకింగ్ చేసి అక్కడికి చేరుకోవచ్చు . అక్కడ అందమైన తోటలు , సువాసన గల పూలు మరియు మొక్కలు సందర్శకుల మనస్సును మోహింపజేస్తాయి . ధార్మిక భావనలో గంగకు అన్నిటికంటె ఎక్కువ మహత్త్యం ఉన్నది . బొబ్బ నీలాథోథా బూడిదను నీళ్ళలో కరిగించి పూయటం వలన ఒకవేళ బాగవకపోతే బూడిదను కొద్ది పరిమాణంలో నేరుగా బొబ్బ పై రాయండి . రామామాత్యలో కూడా సంగీతంపై మంచి అభిరుచి ఉంది . తండ్రి పం. సురసహయ మిశ్రా వయోలిన్ వాయించేవారు . రెండు నెలల కంటె తక్కువ వయసు గల పిల్లలు ఎవరిలో అయినా తీవ్రమైన శ్వాస రేటు ఉంటే వారికి గంభీరమైన నిమోనియాకి చికిత్స చేయాలి . అల్లంసాగు ముఖ్యంగా సిర్మౌర్ , సోలన్ , సిమ్లా , బిలాస్‍పూర్ , మండీ , కాంగడా జిల్లాలలో చేయబడుతున్నది . తండ్రి పేరు జగన్నాథ్ మహరాజ్ మరియు తాత పేరు ప్రతాప్ మహరాజ్ . ప్రతి నెలా చాలా అండాలు ఉత్పత్తి అవుతాయి అయితే కూడా చర్మ రంధ్రం ద్వారా కేవలం ఒకే అండం ఉత్పత్తి అవుతుంది . రెండు ముక్కు రంధ్రాలలో కరిగిన ఆవునెయ్యి రెండు - రెండు బొట్లు రాల్చాలి దీని వలన రక్తం పడటం ఆగిపోతుంది . ఈ మెత్తని పట్టి నియమిత రూపంలో వ్యాకోచిస్తుంది మరియు సంకోచిస్తుంది . ఒకవేళ మీరు ఆఫీసులో ఉంటే లిఫ్ట్ కు బదులుగా మెట్లపై నుండి ఎక్కాలి . రోడ్డుపై ఎక్కువగా రద్దీ ఉండదు . ఎప్పటి వరకైతే పిల్లాడికి విశ్రాంతి దొరకదో అప్పటి వరకు అనేక సార్లు చేయవచ్చు . శ్వాస రేటును లెక్కించే సమయంలో బిడ్డ విశ్రాంతి తీసుకొంటూ లేదా నిదురపోతూ ఉండాలి . వేళ్ళు సాధారణ కదలికలపై చాలా బలం పెడుతూ వుండేవారు . రెండు శిఖరాలు ఇక్కడి రాజధాని శ్రీనగర్‍కు దగ్గరలో ఉన్నాయి . పరిశోధకులు వారికే ఈ క్యాన్సర్ నయం అవుతుందా ! అనే విషయం గురించి అనుమానంగా ఉంది అని చెప్పుతారు . తల్లి ఆరోగ్యం కోసం వారికి సంతులిత మరియు పౌష్టిక ఆహారం అవసరమైన పరిమాణంలో లభించడం అవసరం . దాని నుండి బయటకు వచ్చే ద్రవం మెల్ల-మెల్లగా కరిగిపోతూ చర్మంపైన అతుక్కుపోతుంది . బెంగుళూరు నుండి మైసూర్ వెళ్లడం కొరకు బస్సులు , టాక్సీల చాలా సేవలు లభిస్తాయి . మొత్తం 51 శక్తిపీఠాలలో దేవికి చెందిన తొమ్మిది దేవాలయాలలో ముఖ్యమైన మహత్త్వం ఉన్నది , వాటిలో వైష్ణవీదేవి కాక నైనాదేవీ , చింతపూర్ణీ , జ్వాలాజీ , వజ్రేశ్వరీ దేవి , చాముండా దేవి , మనసాదేవి , శాకుంభరీ దేవి మరియు కాళికామాత ఉన్నారు . మనస్సు మరియు శరీరానికి అవసరమైనవి ఎంత పురుషులకు మహత్వపూర్ణమో అంతే స్త్రీలకు కూడా . పోఖరాలో అద్దెకు చేపలు పట్టటానికి ఉపయోగించే ముల్లు మరియు గాలాలు కూడ లభిస్తాయి . దీనికి చికిత్స రెండు రకాలుగా జరుగుతుంది - ఉపశమనం ( palliative ) , సమూలంగా ( radical ) . గుండెరోగులకు పునర్వాసం చాలా ముఖ్యమైనది . ఈ రసాయనం రక్తనాళాలను వెడల్పు చేస్తుంది వాటిని లోపలి నుంచి చిక్కగా ఉంచుతుంది . ఒక సమయంలో ఈ భాగం గొప్ప వేటకు ప్రసిద్ధమై ఉండేది . బహుశా ఋతుపవన వాతావరణ కారణంగా జొన్న దక్షిణంలో ఉత్తరంకంటె అధిక వ్యాప్తిలో ఉన్న పంట . అలా అయినప్పటికి కూడా పెద్ద పతాకలు పెద్ద చలన చిత్రాలకు సరిపోతాయి మరియు చిన్న బడ్జెట్ కొత్త కళాకారుల చలనచిత్రాలు చప్పట్లు మరియు డబ్బు రెండింటిని రాబట్టుకుంటున్నాయి అని కిందటి రెండు-మూడు సంవత్సరాల తీరు చెప్పుతున్నది . వేసవికాలంలో అక్కడ సోలాంగ్‍లో ఆకాశంలో ఎగిరే సాహసవంతమైన ఆటల ఏర్పాటు జరుగుతుంది , అదే శీతకాలంలో అక్కడి మంచుకొండల పై జారుతూ ఉన్న దృశ్యాలు పులకింత కలిగిస్తాయి . త్రిశూల్ యొక్క తీవ్ర జల ప్రవాహంలో జెట్ స్కూటర్ దేశంలోని అన్నింటి కంటె అందమైన నది మార్గాన్ని కనుగొనటంలో వాస్తవంగా పెద్ద కొత్త మరియు రోమాంచకరమైన పధ్ధతి . ఆ కారణంచేత గాలిని తీసుకోవడంలో ఇవ్వడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది . మనదేశంలో పండ్లకు విశేషమైన గొప్పతనం ఉన్నది పండ్ల ప్రసక్తి వస్తే వివిధ పండ్ల పేర్లు నాలుకమీదకు వస్తాయి . ఈ పార్కు 120 కి.మీ. ప్రదేశంతో కప్పబడి ఉన్నది మరియు సుందరమైన సరస్సు నలువైపులా ఉన్నది . ప్రపంచమంతటిలో ఈ ఆట - క్రీడ ప్రసిద్ధమైంది . రోగం ఆరంభం కావటంతో 2 నుండి 5 రోజులలో వారి చేతులు లేక కాళ్ళలో పక్షవాతం లక్షణం కనపడటం జరుగుతుంది . অলপ সময়ৰ অনুভৱৰ পাছত , এতিয়া এই শিখাক সম্পূৰ্ণ সন্মানেৰে বিদায় দিয়ক | 1 - 1 పరిమాణం ఉదయం - సాయంత్రం నీటితోపాటుగా సేవించడంతో అరుంషికా రోగం మరియు చీదర నశించిపోతుంది . భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిత జవహర్ లాల్ నెహ్రూ పేరుతో ఈ పర్వతారోహణ సంస్థ ఏర్పాటు 14 నవంబర్ 1965 సంవత్సరంలో చేయబడింది . గర్భ సమాపన సేవలు . ఊపిరితిత్తులలో పేరుకుపోయినటువంటి కఫం దీనిని సేవించటం వలన సులభంగా బయటకు వస్తుంది మరియు కొత్త కఫం తయారవడం ఆగిపోతుంది . రాజశ్రీ టండన్ వంటి వ్యక్తులు ఖజురహో , దాని వాస్తు , దాని దర్శన భాగ్యాన్ని వ్యతిరేకించారు కాని ఖజురహో దర్శనం మరియు దాని శిల్పాలు భారతీయ కళపైన తన ఛాయను వదిలిపెడుతూ వెళ్ళింది . ఇందులో చక్రవర్తి ప్రతాపసింగ్ గురించి వర్ణన ఉన్నది . ఈ మధ్య సంగీత విషయాలపై రాయటం మరియు పరిశోధన కార్యక్రమం కూడా చేస్తుండేవారు . ఇదేకాకుండా గర్భావస్థ సమయంలో శిశువు భారం నడుముపైన పడిన కారణంగా వారిలో నడుము నొప్పి సమస్య కనబడుతుంది . చాట్పకోడి మరియు జంక్ఫుడ్ నుండి దూరంగా ఉండండి . 16వ శతాబ్దం నుంచి వస్తున్న ఈ సాంప్రదాయంలో పూలు విక్రయించే అధికారం తల్లి నుంచి కుమార్తెకు వస్తుంది . ధనుర్వాతం నుండి కాపాడుకోవటానికి రెండు టీకాలు ఒక నెల వ్యవధిలో వేయించాలి . త్రిఫలా వాస్తవంగా ఎండిన ఉసిరి , హరడ్ మరియు బహడ్ కలయిక మరియు ఇది తల చర్మం ద్వారా రోగాణువులను శుభ్రం చేస్తుంది . మల్లెపువ్వు మరియు జామచెట్టు 5-5 ఆకులను తీసుకొని కొంత సమయం వరకు నోటిలో మెల్ల-మెల్లగా నమలండి . జొన్న యొక్క సఫలమైన సాగు కోసం విత్తనాల వ్యవస్థలోని పుష్పించడానికి విత్తనాల స్థితిలోను పుష్పించిన తరువాత భూమిలో నీరు లేకుండా ఉండకూడదని ఈ విధంగా తెలుస్తున్నది . పోర్ట్ బ్లెయర్‍లో తిరగడంలో తమదంటూ ఆనందమే వేరు . ’దొడ్డఇలాద మర’ స్థానములో 400 సంవత్సరాలు పురాతన మర్రి చెట్టు విశేషరూపంలో చూడదగినది . మాత్రలు గర్భ సంచి ద్వారంలోని మ్యూకస్‍ని చాలా చిక్కగా చేస్తుంది . ఈ 4 గంటల ప్రయాణం బికనీర్ నుండి భరాల్‍ కు మొదలుపెడతారు మీకు దారిలో మొదటి పట్టణం మండీ నోఖా్మండి వస్తుంది . దిగుమతి చేసుకున్న ప్రతి టన్ను యూరియామీద ప్రభుత్వం 18,000 రూపాయలు సబ్సిడి ఇస్తున్నది . మైసూర్ సాహసి ముస్లిం సేనాపతి హైదర్‍అలీ వొడయారుల రాజ్యాన్ని పెకలించివేశాడు . నేల నీటమునిగి ఉన్న స్థితిలో జింక్ మరియు రాగి లభించడం తగ్గుతుంది అప్పుడు ఇనుము , అభ్రకం లభించడం ఎక్కువ అవుతుంది . ఉసిరి చూర్ణం 3 నుంచి 6 గ్రాముల పరిమాణంలో రోజంతా మూడుసార్లు నీటితో తీసుకోండి . ఏ వ్యక్తి కోత లేకుండ శస్త్రచికిత్స చేయించుకొంటూ ఉన్నాడో అతడు ఇంటికి తిరిగి వెళ్ళి కేవలం ఒకరోజు విశ్రాంతి తీసుకోవాలి . అందువల్ల ట్రెక్ ప్రారంభించడానికి మూడు నెలలకు ముందు మీరు కనీసం ఒకటిన్నర గంట ప్రతి రోజు లెక్కతో మీ శరీరానికి అరోగ్యవర్ధకత కలగడానికి , శారీరక క్రియలు ప్రారంభించాలి . ఇలాగే అనేక నైపుణ్యం గల కోతులను కూడ చూపిస్తారు అయితే కోతుల శిక్షణలో ఒక ముఖ్యమైన విషయం టెంకాయలను కోయడం కూడ నేర్పించబడుతుంది . అంటే ఈ ధాన్యాలను నాటే దేశపు దక్షిణభాగాలలో ఎల్బీడో తక్కువగాను అలాగే ఉత్తరభాగాలలో ఎక్కువగా ఉంటుంది . అండాశయపు ట్యూమర్స్ అదృశ్యమవుతాయి . వారిని ప్రసన్నం చేసుకోవటం కోసం పాటలలో వారి పేరు కూడా చేరుస్తూ ఉండేవారు . ఈ గ్రామం నగరానికి 1 . 5 కి.మీ. దూరంలో పర్వతంయొక్క వాలులో ఉన్నది . దివ్య సర్వకల్ప క్వాథ్ - ఈ క్వాథ్‍ను సేవించిన ప్రభావం మన కాలేయాన్ని బలపరుస్తుంది . ఈ వయసులో ఎక్కువ రక్తపోటు , లావు , ఆహారనియమలోపం హైపర్‍లిపిడెమియా ( కొవ్వుపదార్ధాలు మరియు ఇతర కణాలు రక్తంలో ఎక్కువ మోతాదులో ఉండటం ) , ట్యూబరక్లోసిస్ పరీక్షకు ట్యూబరక్యూలిన్ ( పిపిడి ) పరిక్ష స్క్రీనింగ్ చాలా అవసరం . హరి ప్రసాద్‍కి అక్కడ పూర్తి గౌరవం లభించింది మరియు శాస్త్రియ సంగీత-ప్రపంచంలో మరియు చలనచిత్ర ప్రపంచం రెండూ ఇతన్ని సొంతం చేసుకొన్నాయి . ఇందువల్ల ఇవి వాటి పేరు తోపాటు ’ శాహీ ’ శబ్దం కలుపబడింది మరియు ఈ చిరుతలకు ’ రాయల్ బెంగాల్ టైగర్ ’ పేరుతో పిలువబడుతున్నాయి . జింకుప్రయోగం సమయం ముఖ్యంగా విత్తనాలలో జింకు ప్రమాణం మరియు భూమిలో దీని లోపతీవ్రతమీద ఆధారపడుతుంది . తమ యవ్వనంలో అడానా , మాలశ్రీ , శుద్ధ కల్యాణ , పూర్వీ , మాండ మొదలైన చాలా రికార్డులు తయారు చేశారు . జవహర్ లాల్ నెహ్రు వస్తు ప్రదర్శనశాలలో ఈటానగర్ జనజాతికి చెందిన సాంస్కృతిక మరియు సామాజిక విశ్వాసాలు చూడవచ్చును . ఆహార విషయంలో ఏ విధమైన నిగ్రహం చేయవద్దు . తర్వాత శుభ్రమైన నీటితో పుక్కిలించాలి . ఇప్పుడు అండమాన్ నికోబార్ ’ కాలాపానీ ’ లేదు . తక్కువ పిల్లలు మరియు పిల్లల వయస్సులో సరియైన తేడా వలన స్త్రీ తమ పిల్లల యొక్క కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో ప్రధాన పాత్రను వహిస్తుంది ఇంకా ఇందులో గర్భనిరోధకాలు ప్రతి అడుగులోనూ ఆమెకు సహాయపడతాయి . సంస్కృతం యొక్క ఉపయోగం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది , దీనివలన ఇక్కడి సంస్కృతి హిందుస్తానీ సంస్కృతితో చారిత్రక సంబంధమైన మూలాలు కనిపిస్తాయి . షాక్ తగిలినపుడు పీడితుడు సాధారణంగా ఎలక్ట్రిక్ వస్తువులకు అంటుకొనిపోతాడు . అక్కడ యాత్రికులు స్నానం చేస్తారు . చిత్రకూట్ వెళ్ళడానికి ఇప్పుడు విమాన సౌకర్యం కూడ అనుసంధానించారు . కానీ ఇంత తెలుసుకున్న తరువాత ట్యూమర్ అభివృద్ధి ఎలా జరుగుతుంది మరియు ఎలా ఇది అప్పుడప్పుడు అదృశ్యమవుతుంది , వైద్యులకు ఇది ఖచ్చితంగా నిర్ణయించటంలో సహాయం తప్పక లభిస్తుంది ఈ ట్యూమర్‍ను ఇలాగే వదిలివేయాలి మరియు దానికి చికిత్స చేయడం అవసరం . ఇదే కారణంగా వర్షంలో మలబద్ధకం , ఎలర్జీ , అతిసార , దగ్గు , జలుబు , కంటిరోగాలు మొదలయిన వ్యాధులు కలుగుతాయి . పాలు అర్థగంట తర్వాత త్రాగాలి . తర్వాత సంచిని తెరిస్తే అందులో ద్రవం నిండి ఉంటుంది . భారతదేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల నుండి గోస్వామిగారు తన వయోలిన్ వాదనాన్ని ప్రసారం చేశారు . జరదాలూ చిత్తిదార్: ఈ రకం పండు జూన్ మొదటి నుండి మూడవ వారం చివర వరకు తయారవుతుంది . వీటిలో పసుపు రంగు ద్రవం నిండి ఉంటుంది తర్వాత ఇది పగిలిపోతుంది . ఒకప్పుడు ఇక్కడ ఇలాంటివి 48 ఎత్తైన గోళాకార స్తంభాలు ఉండేవి అయితే ఇప్పుడు 4 ఎత్తైన గోళాకార స్తంభాలు మాత్రమే సురక్షితంగా ఉన్నాయి . గంగోత్రి వరకు చేరడం పెద్ద అసంభవంగా ఉండేది . పెరిగే కాలంలో 250 మి.మీ. వర్షం ఉంటే మొక్క వృద్ధి సామాన్యంగా ఉంటుంది . బెల్లం రవాణా కోసం అట్టపెట్టలలో లేక గుడ్డ సంచులలో చుడతారు అందువల్ల రవాణాలో ఇబ్బంది కలుగదు . ఆ కాలంనాటి మండీ నరేష్ అర్రాధర్ యొక్క కుమార్తె మంధర్వ వారి శిష్యురాలు మరియు తరువాత భార్య కూడ అయినది . లొంగని జీవితపు కోరికకు మరో పేరు పోలాండ్ . శరీరంలో ఏ భాగం పైనైనా గజ్జి ఉంటే , వాటిని రుద్దకండి మరియు చల్లని నీటికి కూడా దూరంగా ఉండాలి . ప్రత్యేకించి నత్రజని లోటు ఉండేది మరియు తరువాత భాస్వరంలోటు సంకేతం లభించింది . ఎవరికైతే హృదయ సంబంధమైన ఎటువంటి సమస్య లేదో మరియు ఎవరైతే ఆరోగ్యంగాఉన్నారో . కోతను ఎప్పుడూ ఉదయమే చేయాలి ఎందుకంటే ఆసమయంలో రాత్రిపూట చల్లదనం పొంది కూరగాయల లోపలి ఉష్ణోగ్రత తగ్గుతుంది ఇది కోరతగినది . తండ్రి సంస్కృతం మరియు తెలుగులలో మంచి పండితుడు మరియు తల్లి మత ప్రవృత్తి గల గృహిణి . ఉస్తాద్ హబీబుద్దీన్ జననం 1899 సంవత్సరంలో మీరట్‍లోనే కాకుండా అజరాడా కుటుంబ వంశసాంప్రదాయంలో జరిగింది . అవును దీనిని విత్తనం కోసం గాని సంకర విత్తనాల తయారీ కోసం నాటినట్లయితే లాభదాయకం అవుతుంది . హిమాచల్ వేషధారణలో మీరు ఇక్కడ ఫోటోను కూడ తీసుకోవచ్చు . 1955 సంవత్సరంలో గానంలో సంగీతాలంకార్‍ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు . ఈ ప్రదేశం సుమారు 20 రకాల పశు - పక్షులకు నివాస స్థలం . పద్ధతిని సాధారణంగా నీటిని నిల్వచేయడం అంటారు ఎందుకంటే దీని జలప్రవాహ ప్రదేశం ఎక్కువ అవుతుంది మరియు నీటినిల్వ పెద్ద చెరువులలోను జలాశయాలలోను చేయబడుతుంది . ఈ విషయాన్ని శాహమీర్ ఖాన్ చాలా రహస్యంగా ఉంచారు . వర్తమాన కాలంలో పిల్లనగ్రోవి స్థాయిని పెంచిన కీర్తి స్వ. పన్నాలాల్ ఘోష్‍కి లభిస్తుంది . 15 - 20 పాయింట్లు ఉన్నట్లైతే సాధారణ విషయం . నార లేకుండా అన్ని ఆకులు కుళ్ళిపోతాయి . బెంగుళూరు ఋతుపవనం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది . ఖుసురోకి గోపాల్ నాయక్‍ యొక్క ప్రజ్ఞలో నిజమైన భేదం ఉంది . ఒక రోజులో నోటిలో రుచి కూడా మళ్ళీ బాగవుతుంది . ఉమ్మెత్త ఆకులు రాయి పై నూరి 200 గ్రాములు కల్క్ మరియు ఉమ్మెత్త తాజా ఆకులరసం 100 గ్రాములు తీసుకొని 1 కిలో ఆవాలనూనెలో వేసి మలిగించండి . ఉసిరి శీతలత్వం కలిగి ఉండటం వలన పిత్తపు వికారాలలో తొందరగా లాభం కలిగిస్తుంది . ఇంతేకాకుండా సాధారణమైన ఉప్పు సోడియంక్లోరైడ్ సాంద్రత కూడ అవసరానికి మించి ఉన్నట్లయితే అది విషప్రభావాన్ని చూపుతుంది . కేబుల్ - కారు ప్రస్తుతం నేపాల్‍లో నడపడం ప్రారంభమైంది . ఉత్తర భారతదేశంలో శీతోష్ణస్థితి ప్రతికూలంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో దీనిసాగు చేయబడుతున్నది . ఈ ప్రయోగం ఒకసారి చేయటం వలన నోటిలో పొక్కులు పూర్తిగా నయమవుతాయి . వారి మరణం 20 జూలై 1972న మీరట్‍లో జరిగింది . కాలిన భాగాన్ని తెరచిపెట్టరాదు దాన్ని స్టెరిలైజ్డ్ గుడ్డతో మూసిపెట్టాలి . ఈ చూర్ణం సేవించటం వలన పొట్ట శుభ్రమై మలబద్ధకం దూరమవుతుంది . ఒకవేళ పిల్లవాడు పాలు త్రాగుతున్న సమానంగా వాడికి పాలు త్రాగిస్తుండాలి . వజీర్ ఖాన్ ముగ్గురు కుమారులలో ప్యారేఖాన్ ఒక మంచి సంగీత విద్వాంసుడు అయ్యారు . ఈ సంస్థలో పర్వతారోహణకు శిక్షణ ఇవ్వబడుతుంది . అమెరికాకు చెందిన ఒక పేరు తెలియని ఆచార్యుల ప్రకారం యాంటీఎజింగ్ లేహ్యల ఉపయోగం వలన చర్మం విష పదార్థాల సంపర్కం పొందవచ్చు మరియు సూర్యకిరణాల వలన నష్టం జరిగే అవకాశాలు కూడా పెరిగిపోవచ్చు . వెదురుతో తయారుచేసిన డాలు కవచాలతో యుద్ధవీరులు తమను తాము రక్షించుకొంటారు . సిక్కిం ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన ప్రాంతమే , ట్రెకింగ్ ఎక్కువ ఆనందంతో నిండిన అనేక ప్రాంతాల కారణంగా ట్రాక్స్ కూడ విశేషంగా ఆకర్షిస్తాయి . ఇందువలన దీనికి అత్యంత ధార్మిక మహత్వం ఉన్నది . ఆరోగ్య కార్యకర్తల కార్య ప్రణాళికే అన్ని ప్రణాళికలకు ఆధారం అవుతుంది . రాజా వొడయార్ ( 1578-1612 ) రాజ్యాన్ని విస్తరించాడు మరియు శ్రీరంగపట్టణాన్ని తన రాజధానిగా చేశాడు . కలలు మస్తిష్కంలో జరుగుతున్న ఎలెక్ట్రికల్ యాక్టివిటీ పరిణామాలని కొందరు శాస్త్రవేత్తలు నమ్ముతారు . దీని వల్ల ప్రజలు తమ కుటుంబాన్ని సంతోషంగా ఉంచగలరు . ఎప్పుడు అయితే సరిగ్గా పనిచేస్తుందో లేక స్పష్టంగా కనిపిస్తుందో అప్పుడే పక్కటెముక కదలడం బాగుంటుంది . 1987లో లిండా మరియు మర్వ్ గుంటర్ చర్చిల్ నుంచి ధ్రువపు ఎలుగుబంట్ల పర్యటనకు వెళ్ళటం ప్రారంభించారు . ఈ మంచు పైన బూట్ల కింద భాగంలో స్టీల్ బ్లెడ్జ్ కట్టుకొని అడతారు , ’ స్కేట్ ’ శబ్దం డచ్ శబ్దమైన ’ ఇస్కేటస్ ’ నుండి తీసుకోబడింది , ప్రాచీన డచ్ అవశేషాలలో ధాతువు స్కేట్ అర్థం దొరుకుతుంది . ఈ వ్యాధి ధగెనుమా ఒక పరాన్నజీవి కారణంగా వస్తుంది . దీనితో సితార తీగలలో దాగిఉన్న ప్రతిధ్వనుల రససృష్టిలో పెద్ద సహాయకం అవుతుంది . పిల్లవాని స్థితిని ఈ విధంగా మార్చాలి కాబట్టి అతను తల్లి ఒడిలో తిన్నగా పడుకొని ఉండాలి . దీని సరస్సులో 42 చదరపు కి.మీ. నీటిముంపు భిలంగనాలో పిపలడాలీ వరకు జరుగుతుంది . మంచి బెల్లంలో 65-85 శాతం సుక్రోజ్ , 10-15 శాతం ఇన్వర్ట చక్కెర 2.5 శాతం తుక్కు లభిస్తాయి . మహాయాన బౌద్ధమఠ నిర్మాణం 17వ శతాబ్దంలో చేయబడిందని చెప్పబడుతుంది . అందుకే తెరచిన ప్రదేశంపై పర్యాటకులు భయపడకుండ తిరిగి దృశ్యాలను ఆస్వాదించవచ్చు . ఈ తాల్ బాంజ్ , దట్టమైన బురాంస్ అడవి మధ్యలో ఉన్నది . ఉసిరి రసం వలన మూత్ర విసర్జన ఎక్కువగా కలుగుతుంది , దీనితో ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది . గుగ్గులం వివిధ రోగాల చికిత్సలలో ఉపయోగింపబడుతున్నది . అయోడిన్ లోపం వల్ల , పిల్లలలో చెవిటితనం , మూగతనం , మందబుద్ది , శారీరక వైకల్యం మరియు గొంతుకణితిలాంటి రోగాలు రాగలవు . భార్య యొక్క సంగీత-సాధనలో శ్రీ చౌధరీ యొక్క సహకారం చాలా ఉన్నది . భూవిన్యాసం (లాండ్ లేఅవుట్) : భూవిన్యాసం ద్వారా కూడ నీటిని నిల్వచేయడం సంరక్షించడం సాధ్యం . బిడ్డ పడిపోగలడు లేక చస్తూ బతకగలడు . హణోగీ దగ్గరే ఒక పాత రహదారి ఉండేది , ఆ మార్గం పైన తరచుగా ఆటంకం ఏర్పడుతుండేది . చల్లని గాలి , శారీరక బలహీనత , భోజనంలో కొరత , పాండురోగం మొదలైనవి ఈ రోగం ఉత్పన్నమవడంలో సహాయపడతాయి . ఉసిరిరసం నిర్వాహకమైనది . మీరు వాడికి అప్పటి వరకు తినిపించాలి , ఎప్పటివరకంటే పిల్లవాడు తన పూర్తి భోజనం సొంతంగా తనకుతానుగా అడిగి తీసుకోనేంత వరకు . ఇందువల్ల సూక్ష్మపోషకతత్త్వాల లోపాలను తెలిసికోవడం మరియు వాటిని నివారించడం మిక్కిలి ఆవశ్యకమవుతుంది . భారతదేశంలో 33 శాతం స్థానిక రకాలలో 3 శాతం రకాలు (44) ఇక్కడ లభిస్తున్నాయి . ప్రతి బడ్జెట్ కు సౌకర్యానికి ఇక్కడ హోటళ్ళు ఉన్నాయి - ఐదు నక్షత్రాల హోటళ్ళ నుంచి కేంపింగ్ సైట్ మరియు బెడ్ ఎండ్ అల్పాహరం వరకు . దీనితో పాటు స్కీయింగ్‍కి కూడా ప్రోత్సాహమివ్వబడింది మరియు శిక్షణనివ్వడం కోసం పర్వతారోహణ మరియు స్కీయింగ్ సంస్థ 1968 లో స్థాపించబడింది జరిగింది . దీనిని కూడ పర్యటనలో భాగం చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు . ప్రస్తుతం కళ్ళు మరియు వాటి వ్యాధుల గురించి సామాన్య ప్రజలు కూడా అప్రమత్తులుగా కావలసిన ప్రయత్నం తప్పనిసరి . కాన్పూరు రావటానికి ముందు రాంపూరులో గానం మరియు మృదంగం యొక్క విద్యను పొందారు . అలాగే అయితే హరిపూర్‍ధార్ వెళ్ళటానికి నాలుగు మార్గాలు ఉన్నాయి , మేము నాహన్ నుంచి రేణుకా మీదుగా వెళతాం . అడవి జంతువుల వివిధ రకాల వలె ఇక్కడి చెట్లలో కూడా అనేకత మరియు వైవిధ్యం ఉన్నది . అక్కడి నుండి సుమేరు పర్వతం మరియు శివలింగంయొక్క దర్శనం అవుతుంది . ఇక్కడ కంచరగాడిదలను తీసుకొని వెళ్ళే సేవకులు మరియు సహాయకులు , అందరికి అద్దె నిశ్చయింపబడింది . హృదయం కండరాలలో వచ్చే ఇబ్బందులు కూడా సాధారణ రోగం లాగే బాగవుతుంది . ఇది నలభై సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత కంటి చూపు సామర్ధ్యంలో కంటి గడబిడల కారణంగా అవుతుంది . ఈ ముగ్గురిని కర్ణాటక సంగీతానికి ’సంగీత త్రిమూర్తు’ లని అంటారు . దేశంలో పశువుల స్వతంత్రమైన బాధలేని రూపంలో సంచరించే కారణంగా , ఈ రోగ సమస్య మొదటి కంటె ఎక్కువ తీవ్రమైనది . గణేశ్‍బాగ్ నుంచి ధార్మిక నగరమైన చిత్రకూట్ పది కిలోమీటర్లు ఉన్నది . రాగ కల్పద్రుమ యొక్క రెండో భాగం 590 పుటలు గలది . 1941 సంవత్సరంలో కాన్పూరుకు చెందిన విక్రమాజీత్ సింగ్ సనాతన మత కాలేజిలో మత అధ్యాపకునిగా ఉద్యోగం లభించింది . ములైఠీ అనేక రకాల వైద్యపరమైన గుణాలవలన సంపన్నమవుతాయి . బస్సు ద్వారా అడవి మార్గం గుండా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ’పక్షుల ద్వీపం’ ప్రకృతి ప్రేమికులకు వరంగా వున్నది . మీరు బంగారు , వెండి , వజ్ర - వైడూర్యాలు గల లోకాన్ని ఊహించి ఉంటారు అయితే ఉప్పు సరస్సుయాత్ర మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది . వండూర్ నుంచి ’ జాలీబాయికి ` బోట్ ద్వారా వెళ్ళవచ్చు . దుర్గాదేవి ఆలయం - ఈ ఆలయం కూడా ఉత్తరకాశీ గంగోత్రి మోటర్ మార్గానికి కుడి వైపున ఉన్న శ్రీ విశ్వనాథ సంస్కృత కళాశాల దగ్గర ఉన్నది . ప్రణాళికా సంఘం ద్వారా ప్రకటింపబడిన 9వ ప్రణాళిక విధి విధానాలను రచించారు . చల్లని గాలి వీచటం , పక్షుల కోలాహలం మరియు దూరంగా ఎక్కడో ఉన్న జలపాత ధ్వనులు మొత్తం పర్యావరణాన్ని వశీకరణం చే్స్తాయి . రైలు మార్గం ద్వారా బీజాపూర్ , బెంగళూరు , ముంబాయి ( వాయా సోలాపూర్ ) హోస్ పేట్ ( వయా గడగ్ ) మరియు వాస్కోడిగామా ( వయ హుబ్లీ మరియు లోండా ) తో కలిసి ఉన్నది . పుష్య దురద ప్రూరైటిస్ ఎనై ( pruritis ani ) మరియు యోని దురద ప్రూరైటిస్ వల్వీ ( pruiritis valvae ) అంటారు . ఆయుర్వేదంలో దీనిని శైశవదశ పక్షవాతం మరియు బాల పక్షవాతం మరియు అధరాంగ్-వాతంగా పిలువబడుతుంది . యునెస్కో 1977లో సోలాంగ్ కాలువ తలపెట్టి యునెస్కో బాయోస్ఫెయర్ రిజర్వ్ రూపంలో ప్రతిపాదించారు . ఢిల్లీ , హర్యానా , పంజాబ్ , ఉత్తరప్రదేశ్ (పశ్చిమ భాగం) లలో ఈ కాలంలో నీటి ఆధారంలేని సాగుచేసే ప్రదేశాలలో జొన్న వంటి పంటలు నాటపడతాయని మీకు తెలుసు . ఒకసారి పీడితుని ఎలక్ట్రిక్ ఉపకరణాల నుండి వేరుచేసి అతను శ్వాస తీసుకుంటున్నాడో లేదో పరిశీలించండి . ఈ ఆనకట్ట ఎత్తు 260 మీటర్లు ఉంచబడింది . భోజనంలో ప్రొటీన్లు , పాలు , మాంసం , చేపలు , గుడ్లు మరియు చాలా ఎక్కువ పరిమాణంలో ధాన్యం మరియు వివిధమైన పప్పులు , కూరలు , వేరుసెనగగింజలు మరియు సెనగలు మొదలయినవి తీసుకోవాలి . ఈ వయస్సు వర్గం పిల్లలకు పోషణపై తగినంత శ్రద్ద చూపబడటం లేదు . ఆ కృష్ణుడి క్రీడాస్థలం బృజ్‍లో ఎక్కువగా పూజింపబడినది . నడికారు మహిళలలో పైన చెప్పబడిన గడబిడలు చాలా చెడు స్థితిలోకి చేరతాయి . చాలా రోజుల తర్వాత ఇంటిలో ఒక కుమారుడు జన్మించిన కారణంగా పెంపకం చాలా ప్రేమ-వాత్సల్యాలతో జరిగింది . బాలురలో టెస్టోస్టెరైన్ మరియు బాలికలలో ఎస్టిడియోల్ ప్యూబర్టల్ అభివృద్దిలో గొప్ప పాత్రను నిర్వహిస్తుంది . ఒప్పందం ప్రకారం హాంకాంగ్ మరియు మకావూల పరిపాలనా వ్యవస్థను అందించడానికి ముందు రాబోయే యాభై సంవత్సరాల వరకు ఎటువంటి మార్పులు చేయరు . ఈ ప్రాంతం మే నుంచి ఆగష్టు వరకు పక్షులను చూడటానికి , జులై నుంచి ఆగస్టు వేసవిలో బెలూగా వేల్ చేపలను చూడటానికి మరియు అక్టోబర్ - నవంబర్‍లో ధ్రువపు ఎలుగుబంటిని చూడటానికి పేరుగాంచినది . భోజనానికి మధ్య - మధ్యలో ఉపాహారం ఇవ్వాలి . ఈ ప్రదేశం గంగోత్రి అనే పేరుతో ప్రసిద్ధిచెందింది . ఇక్కడికి చేరుకోవడంలో సాహసానికి కొదువలేదు అయితే ఇక్కడికి వచ్చే వారి కోసం దాని కంటే ముందు కూడ మరింత సాహసాలు అందుబాటులో ఉన్నాయి . గిట్ట తెగులు నోటి తెగులు (ఎఫ్.ఎమ్.డి) ఆర్థికదృష్టితో ప్రపంచంలో పశువులకు వచ్చే సామాన్యమైన రోగాలు . అయితే ఎంత తొందరగా ఈ ప్రాంతాన్ని స్వయంగా వృద్ధి చేశారు మరియు చాల దృఢంగా మరియు బలిష్ఠత తోపాటు , అది పొగడదగింది . అక్టోబర్ నెలలో రబీ ఉష్ణోగ్రత సమయంలో క్షమతాపూర్వకమైన జలప్రయోగం చేసే ఏ పంటనైన నాటవచ్చు . దారపుపురుగు మిక్కిలి సూక్ష్మమైనదిగా , రంగులేనిదిగా దారపుచుట్టలాగ ఉంటుంది . దీని లోపంలో కింది ఆకుల కాడల మధ్య భాగంలో పసుపురంగు మచ్ఛలు కనపడతాయి . అమీర్ ఖుసురో తీక్షణమైన బుద్ధి గలిగిన వ్యక్తి . గుజ్జు లేత పసుపురంగులో రసవంతమై తినడానికి మిక్కిలి తియ్యగా ఉంటుంది . లాల్ జీ పం. జియాలాల్ శిష్యత్వాన్ని పొంది విద్యను పొందసాగారు . అరుణాచలప్రదేశ్ వెళ్ళడానికి ప్రతి రోజు కోల్‍కత్తా నుండి లీలాబాడీ మరియు మోహన్ బాడీ ( డిబ్రూగఢ్కు ) వయా తేజ్ పూర్ ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానసేవలు లభిస్తాయి . ఆసుపత్రిలో లభ్యమయ్యే లెక్కల ప్రకారం పిల్లల వార్డ్ లో మొత్తం శిశువుల మరణం 13 శాతం నిమోనియా వలన జరుగుతుంది . అక్కడే ఈ ఆలయంయొక్క గర్భగుడిలోకి వెళ్ళడానికి కిందకు దిగవలసివుంటుంది . ఒక శిక్షణ పొందిన కోతి ఒక రోజులో నూరు - నూటయాభై టెంకాయలను కోస్తుంది . రోజంతటిలో కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి . దివ్య కాయాకల్ప విటీ - ఇది రక్తాన్ని పూర్తిగా శుభ్రం చేసి అన్ని రకాల చర్మ రోగాలను దూరం చేసేటువంటి అద్భుతమైన ఔషధం . పటిక బూడిద మరియు నీలాథోథా వేయించి రెండిటిని ఒకచోట చేర్చి కలపాలి . దీని అనంతరం కూడా గర్భనిరోధక మాత్రల నాణ్యతను మెరుగుపరుస్తూ వస్తుంది . కుటుంబాన్ని పరిమితంగా ఉంచటానికి వివిధ గర్భనిరోధకాలు , ఉపకేంద్రాలలో లభిస్త్రాయి . ప్రాంతంలో ఖాళీగా ఉన్న బీడునేలలో కమలాపండ్ల సాగు చేయబడుతున్నది . నీలాథోథాని పూర్తిగా వేయించకూడదు . కొరుకుడు రోగం రోగికి పొటాషియం అయోడైడ్ పూర్తి మోతాదులో ఇవ్వాలి . ఏనుగు గజ్జి ( eczema ) - పాండురోగం , అజీర్ణం , అతిసారం , అధిక మానసిక శ్రమ , తీవ్ర ఎండ లేదా మర్కరీ మరహమ మరియు రెండో ఔషధీ చర్మం పైన ప్రతిసారి రావటం మొదలైన కారణంగా ఈ వ్యాధి వస్తుంది . దారపుపురుగులు లేని నాటు సామగ్రిని పొగపెట్టి లేక ఎండబెట్టిన పోటింగ్ మిశ్రణప్రయోగం నాటడానికి చేయాలి . దీనిని రుద్ర కుండం అని కూడ అంటారు . సార్బిన్ వ్యాక్సిన్ 3 - 3 బిందువులు 2 పరిమాణాలుగా చేసి కలిపి ఖాళీ కడుపులోకి నీరు మరియు పాలతో పాటు ఇవ్వటం జరుగుతుంది . సంగీత కళ మరియు శాస్త్రంయొక్క సమన్వయం కొద్దిమంది సంగీత విద్వాంసులలోనే లభిస్తుంది . ట్యూలిప్ గార్డెన్ పర్యాటకుల ఆకర్షణ కేంద్రం . కమలాపువ్వు అత్తరు ఉత్పత్తి కారకం . సులభంగా జీర్ణమవడానికి భోజన - పదార్ధాలను బాగా ఉడికించాలి . దీనిని సేవించటం వలన గుండె మరియు ఊపిరితిత్తుల బలహీనత , భ్రాంతి , జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటం , నిద్ర రాకపోవడం , జీర్ణం , రక్తపిత్తం , గల్ల , దగ్గు , శ్వాస , అతిసార , ఎర్రరక్తస్రావం , తెల్లరక్తస్రావం , రక్తహీనత మరియు వృద్ధాప్యంలో రోగ నివృత్తి తర్వాత బలహీనం దూరమవుతుంది . అది ఎల్లప్పుడూ నీరుతో నిండి ఉంటుంది . మొదటి పాదంలో చెరకు కొట్టిన తరువాత దాని రసం తీయడం ఎద్దుతో నడిపే గానుగ లేదా విద్యుచ్ఛక్తితో నడిపే గానుగ ద్వారా చేయబడుతుంది . కర్వీ అలహాబాద్ , వారణాసి మరియు ఢిల్లీ నుంచి బస్సు సేవలు కూడా ఉన్నాయి . పండిట్ గారి కంఠం ఆరంభంనుండి చాలా మధురంగా ఉండేది . వేసవిలో పొలం దున్ని వదిలివేయబడుతున్నది అందువల్ల మట్టి ఉపయోగించే నీటిని పీల్చడానికి తగినదిగా ఉంటుంది . ఒకవేళ పిల్లలను పుట్టించడానికి పురుషుడు మరియు స్త్రీకి సామూహిక భాగస్వామ్యం ఉంటుంది . దీని అనంతరం 15 అక్టోబర్ , 1949కు మణిపూర్ భారత సంయుక్త రాష్ట్రాల రూపంగా తీసుకోబడింది . ఈటానగర్ వన్యజీవుల విహారం 7 కిలోమీటర్ల దూరంలో ఉంది . బజారులో అనేక రకాలైన మేజ్‍షెల్లర్ లభిస్తున్నాయి , కాని అవి ఎక్కువ ధర కలవి . ఆపిల్ని చూస్తే మనస్సును ఆకర్షిస్తుంది అది రుచిలో అన్నింటికన్నా ఉత్తమమైనది . గోథికశైలిలో ఉన్న మైసూర్ సెయింట్ ఫిలోమినా చర్చి దేశంలోని ప్రముఖమైన చర్చుల్లో ఒకటి . ప్రతి ఋతువులోను సోలాంగ్ అందం చూసేలా తయారవుతుంది . తన వాయిద్యం అంతంలో ఈ ధ్వనిని వాయిస్తారు , అది అందంగా ఉంటుంది . శిశువుకు రోగం లేకుండ చేయటానికి తల్లి మొదటి పాలు తప్పక లభించాలి . దివ్య మేదోహర్ వటీ ( వెటలెస్ ) - ఇది జీర్ణక్రియ తంతువులలో వచ్చేటువంటి మార్పును దూరం చేసి శరీరంలో ఎక్కువగా పెరిగే కొవ్వు తగ్గించి శరీరాన్ని అందంగా , ఆకృతి , కాంతిమయం మరియు స్ఫూర్తిదాయకంగా తయారుచేస్తుంది . ఇక్కడే విశాల శిలాఖండాల మధ్యలో సహజంగా ఏర్పడిన గుహలలో మా బరాహీ దేవీ ఆలయం ఉంది . శరీరానికి సరైన పరిమాణంలో ప్రోటీన్ , ఐరన్ , ఫాలిక్ ఆసిడ్ , విటమిన్ ’ ఎ ’ మరియు అయోడిన్ లభించడం అత్యంత అవసరం . ఖాన్ సాహెబ్ ఠుమరీ పాడేవారుకారు మరియు ఏదో విధమైన తేలికైన గీతాలనే పాడటానికి ఇష్టపడేవారు . దీనికి ముందే ఉదయం దేవాలయంలోని బరాహీ తల్లి విగ్రహాన్ని నలుగురు ఖాపో కుటుంబీకులు నందగృహానికి తీసుకువెళ్తారు , అక్కడ విగ్రహాన్ని పాలతో అభిషేకం చేసి మరియు కొత్త వస్త్రాలతో అలంకరిస్తారు . గర్భవతి స్త్రీలు భోజనానికి ముందు మరియు తరువాత టీ త్రాగకండి . పోలియో వచ్చిన భాగాలపై మర్దన తాపడం చేయటం వలన లాభం కలుగుతుంది . షికారు కోసం వారిలో చాల మంది మకావూ వస్తారు మరియు వారు కైసినోలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారు . ఒక వయస్సు తరువాత చర్మం నుండి తడి పోవడం ప్రారంభం అవుతుంది . కృష్ణాష్ఠమి పండుగకు ముందు ఈ అలయంలో గొప్ప కార్యక్రమాలు జరుపబడుతాయి . సరోద్ వంటి కఠిన వాయిద్యంలో నైపుణ్యాన్ని పొందిన మొదటి మహిళ శ్రీమతి శరణరాణి . లోపలికి వెళ్ళే బగ్గీలలో కూడ సౌకర్యవంతమైన కుర్చీలే కాకుండా టాయలెట్స్ , హీటర్ మరియు అవసరమైన ఇతర ఉపకరణాలు కూడ ఉంటాయి . చితవన్‍లోని సెతీ మరియు త్రిశూలీలో కూడ చేపలు పట్టే అనేక ప్రాంతాలు కలవు . మహిళల యోనిలో వేసేటువంటి మాత్రలు , క్రీమ్ , జెలి , స్పాంజ్ మొదలైనవి కూడా ఉపయోగించడం జరుగుతుంది అందువలన మరియు వీర్యం లోపలికి వెళ్ళదు . ఇక్కడ ఇప్పుడు మూడు రకాల దూరాలు ఉంటాయి - ఒకటి ప్రకృతి ప్రేమికులకు లేక ఫోటోగ్రాఫర్ల , కోసం ఒకటి ఔత్సాహికుల కోసం మరియు మూడవది సాహస ప్రియుల కోసం . కుటుంబ సమావేశాల గొప్పతనం ఏమి ? మీరు కూడా నియమంగా అంగన్‍వాడీ వెళ్ళండి మరియు అక్కడ లభించేటువంటి పౌష్టిక పదార్థాలు తప్పక తినండి . మొదటి రోజులలో గర్భనిరోధక మాత్రలలో ఎ‍స్ట్రోజన్ మరియు ప్రొజెస్ట్రోన్ పరిమాణం అధికంగా ఉండేది , దీనితో అనేక దుష్ప్రభావాలు ఉండేవి . ఇది ఒక వ్యక్తి నుండి రెండో వ్యక్తికి సోకుతుంది . చలికాలంలో చాల చలిగా మరియు వేసవికాలంలో ఆహ్లాదకరంగా ఉంటుంది . పోలియో మూడు రకాలుగా పోలియో విషాణువుల చేత ఉత్పత్తి అవుతుంది . ఇంకొక విధానంలో వారు 72 మేళరాగాలలో కృతులు చేశారు . అందుకే వారి గానం సాధారణ శ్రోతకు యోగ్యమైనది కాదు . అదే ముందు నుంచి నడుస్తున్న ప్యాలెస్ ఆన్ వీల్స్ యొక్క అద్దె 450 అమెరికా డాలర్ల నుంచి 670 అమెరికా డాలర్లు ప్రతి వ్యక్తికి , ప్రతి రాత్రికి వరకు ఉంటుంది . దాదాపు 9 సంవత్సరాలు కఠోర విద్యార్థి జీవితం గురువుగారి గృహంలో గడిపిన తర్వాత వారు ఇంటికి తిరిగి వచ్చారు . ఏ విధంగా వారి గానం మధురమో వారి సంభాషణ కూడా మధురంగా ఉండేది . ఇనుము: మొక్కలలో పచ్చని రంగు (హరితపదార్థం) ల సంశ్లేషణ మరియు నిర్వహణలకు అవసరం అవుతుంది . ఈ గ్రంథం రెండు సంగీత పద్దతులకు ఆధార గ్రంథంగా పరిగణింపబడుతున్నది . కానీ కొద్దిమంది శిశువులకి రోగం కొద్ది - కొద్దిగా బలపడటం కూడా జరుగుతుంది . సాయంకాల సమయం వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రకాశించడం చూడడానికి అనువైనది . వారికి హిందూస్తానీ సంగీతంలో కేవలం అభిరుచే కాదు కాని వారికి సంగీతంలో మంచి పరిజ్ఞానం ఉన్నది . సేంద్రియకరణం ద్వారా అవశిష్ట అభ్రకంలో ఉన్న పోటాషియాన్ని జైవిక క్రియలద్వారా కరిగేటట్లు చేసే ఒక అవకాశం కనిపిస్తుంది . అతడు తన రచనలలో ముఖ్యంగా బజ్రభాషే ప్రయోగించారు . ఫలితంగా , స్కీయింగ్ ఎక్కువగా లోకప్రీతిని పొందసాగింది . ఇంతేకాదు , చలనచిత్రం పాటల కొన్ని స్వరాలను కూడా పిల్లనగ్రోవిపై స్వయంగా వెలువరించటం మొదలుపెట్టారు . ఇటుక గోడలతో పరిధిచేసి మిగిలిన ప్రపంచంతో వేరుచేసి రూపొందించబడిన వీధి అంటే మైనార్టి వర్గాలు నివసించే ప్రాంతం వైపు దృష్టి వెళ్తూనే తీవ్రమైన అక్షరాలతో పత్రాలు , హృదయద్రావకమైన కవితల యొక్క వరసలు మరియు వాటి జ్ఞాపకాల శిల్పాలు కనిపిస్తాయి . ఆమ్లీయ భూములలో అధికంగా సున్నం వాడటంవల్ల సూక్ష్మపోషకతత్త్వాల లోటు ఏర్పడుతున్నది . కోహిమా వెళ్ళుటకు ట్యాక్సీ మరియు మినీ కోచ్ పర్యాటకుల జేబుపై కొంచెం ఖర్చు అవుతుంది . ఎందుకంటే పండు రసవంతం కావడంవల్ల పడితే ఎక్కువ వేగంగా పాడైపోతుంది అందువల్ల మంచి ప్యాకింగుతోపాటు మంచి రవాణా కూడ సమయానికి నిశ్చయింపబడి ఉండడం అవసరం . చాల తక్కువగా ఇలాంటి పండుగ స్థలాలు ఉంటాయి కేవలం ప్రతి ఋతువులోను యాత్రికులను మోహింపజేస్తాయి అయినా సాహస ప్రియులు కూడ సంవత్సరం అంతా అక్కడికి వచ్చేట్లు చేస్తాయి . స్త్రీ - పురుషులందరూ మరియు రోగం వచ్చినప్పుడు పిల్లలు కూడా ఈ ఔషధాన్ని సేవించవచ్చు . దీని నుండి గంటకు 18-22 కి.గ్రా. గింజలను కంకుల నుండి తీయవచ్చు . ఇలా చెయ్యటం వలన కూడా నోటిలో పొక్కులు బాగవుతాయి . సర్వత్ర టీకాకరణంలో శిశువులకు మరియు చిన్న పిల్లలకు ఇటువంటి రోగాలు కలిగినవారి యొక్క మరణస్థాయి మరియు రుగ్మతలను తగ్గించే లక్ష్యం ఉంచబడింది వీటి నిరోధం టీకాల వల్ల సాధ్యం అవుతుంది . ఈ రకంమీద ముడి , కుళ్ళు తెగుళ్ళ ప్రభావం తక్కువగా ఉంటుంది . దుంప పంటల వర్గీకరణలో యంత్రాల ప్రయోగం చాలా సఫలమైనది . ఈ ఉపాండ తలకి దగ్గరగా ఉంటుంది . ప్రపంచంలో దీనిరకాలు 312 లభిస్తున్నాయి , దీనిలో 5 భారతదేశంలో లభిస్తున్నాయి (కో.వైటీ , కో.స్టాక్ ఏషియానా , కో.బెర్రిఇ , కో.ఎగలోచా మరియు కో.మర్ర) . జాఫర్‍గారు మసీతఖానీ మరియు రజాఖానీ నుండి ప్రత్యేకమైన ఒక కొత్త శైలిని ప్రచారం చేశారు దానిని జాఫర్‍ఖానీ వాయిద్యం అంటారు . అన్ని ప్రముఖ ధమనులలో ప్రారంభ భాగంలో వచ్చిన అడ్డంకిని బైపాస్ సర్జరీతో సరిచేయవచ్చు . కాండం తొలిచే పురుగు: ఈ పురుగు పండ్లచెట్టు యొక్క కొమ్మలను తొలిచి లోపలి సున్నితమైన కణాలను తిని అలాగే వాటిలో రంధ్రాలు చేసి నష్టం కలిగిస్తుంది , ఈ కారణంచేత దాని కొమ్మలు ఎండిపోతాయి . ట్యూడర్ శైలిలో నిర్మించిన బెంగుళూరు ప్యాలెస్ భవనం ఇంగ్లాండ్ ’విండ్ సర్ కైసెల్’కి సమానమైనది . స్థానిక ప్రజలు మరియు యాత్రికుల మధ్య ఇది ప్రారంభం నుంచే చాల జనప్రియమైనది . తలనొప్పిలో తలపై దీనిని 3 - 4 చుక్కలు పూసి మర్దనా చేయడానికి మరియు 1 - 2 చుక్కలు వాసన చూడటం వలన తలనొప్పిలో వెంటనే ఉపశమనం కలుగుతుంది . ఒకవేళ రెండో కారణంగా బట్టతల వచ్చినట్లయితే వ్యాధుల చికిత్స చేయండి , తామర కారణంగానైతే - బెటనోబెట్ లేదా డెరోవిన్ లాభం చేకూర్చుతుంది . స్వీడన్‍లో సగం కంటె ఎక్కువగా వ్యాపించిన అడవులలో ప్రపంచంలోని అతి పురాతనమైన జాతులకు చెందిన జంతువులుగా భావించే విశాలమైన మక్స్ ఆక్స్ ( ఎద్దు ) , దుప్పి , తోడేళ్ళు , రైన్ డియర్ , లిక్స్ అను పేరు గల పిల్లి మరియు బ్రౌన్ బీయర్ ( ఎలుగుబంటి ) ఉన్నాయి . ఏ పిల్లలకు మాటి-మాటికి దగ్గు వస్తుందో వారిలో 30 శాతం యువావస్థలో అస్తమా పెరిగే ప్రమాదం ఉంది . ఎవరికి అయితే రాళ్ళసమస్య ఉంటుందో , వారు ఉదయం - సాయంత్రం ఆపిల్ రసం త్రాగడం లాభదాయకంగా ఉంటుంది . ఉత్తరకాశి నగరంలో ప్రస్తుత కాలంలో మొత్తం 32 ఆలయాలు ఉన్నాయి . శరీరలోపలి భాగాలు ( అన్నకోశం , ప్రేగులు , వృక్కం ) నొప్పికి ఎట్రోపిన్ బెలాడోనా , మైర్ఫిన్ , హయోసైమస్ మొదలగు విశేషమైనవి . ఇప్పుడు ఈ వ్యక్తి ప్రత్యేకంగా ఆధారపడటం ఏమిటి అంటే వారు లావుకావటానికి ఎటువంటి కారణాలు బాధ్యత వహిస్తాయి . సోంపు యొక్క అధిక దిగుబడికి సేంద్రియపుటెరువులు రసాయనిక ఎరువులు తగిన ప్రమాణంలో వేయడం అవసరం . గాయం అయిన భాగాన్ని కొద్దిగా కదిలించినా ఎక్కువ నొప్పి కలుగుతుంది . ఈ అన్ని వస్తువులు కటరాలోని అనేక దుకాణాలలో అద్దెకు లభిస్తాయి . దీనికి ఒకేఒక చికిత్స ఇదే పెరిగి ఉన్న చర్మాన్ని ఆపరేషన్ చేసి కోసి తొలగించబడుతుంది . అరుంషికావికృతి కారణంగా తల చర్మానికి చాలా హాని చేరుతుంది . గచ్చునేల మరియు ఆలయంపై శుద్ధమైన పాలరాయి వేయబడింది . కనుక దాని కోసం శరీరాన్ని సిద్దం చేసుకోవాలి . విచారించవలసిన విషయం ఇది ఆ అవిసెవిత్తనాల నుంచి తీసిన నూనెలో ఈ విధమైన ఎటువంటి ప్రభావం కనిపించలేదు . సిక్కింలో హోటల్స్ మరియు లాడ్జీల కొరత లేదు . మంచుచేత కప్పబడిన పర్వతం , ప్రవహిస్తున్న నదులు , చల్లని సరస్సులు , గొప్ప తోటలు , పూలతో నిండిన మైదానాలు మొదలైనవి జమ్మూకాశ్మీర్ యొక్క భూదృశ్య విశేషతలు . అయోడిన్ కొద్ది పరిమాణం మనకు నీరు మరియు ఆకుకూరల నుండి లభిస్తుంది . దీనికి తూర్పున ఇక్కడ ఒక కొండ ఉండేది మరియు బాడాహాట్ నివాసుల పొలాలు ఉండేవి . ముక్కు మరియు శ్వాస నాళిక పెద్ద భాగం ఒకవేళ కఫం నిండి ఉన్నట్లైతే పిల్లలకు పాలు త్రాగడంలో ఆటంకం కలుగుతుంది . ఈ పురుగు సోకిన చెట్టుకు నాలుగు వైపుల మట్టి రంగులో మలం ఉండల రూపంలో కనపడుతుంది . నాటబడుతున్న రకాలతోపాటు స్వీట్‍చార్లీ , డాగ్లస్ , ఫర్న వంటి ఉత్తమ రకాలను కూడ నాటవచ్చు , వీటివల్ల ప్రతి హెక్టారుకు 200 క్వింటాళ్ళ వరకు దిగుబడిని పొందవచ్చు . 5 నుండి 14 సంవత్సరాల వయస్సు పిల్లలు సాధారణంగా పాఠశాలకు వెళ్ళే పిల్లల వర్గం లోనికి వస్తారు . ఇంతేకాదు , ఆధునిక కాలం యొక్క ఇష్టమైన పాటకి , ఛోటా ఖ్యాల్ లను కల్పించిన ఖ్యాతి వారికే దక్కుతుంది . ఈ మొత్తం స్థలం 1978 సంవత్సరం వరదలో కొట్టుకొని పోయింది . బెంగుళూరులో అనేక రమణీయమైన ఉద్యానవనాలు ఉన్నాయి . కానీ శాస్త్రవేత్తలు సఫలతతో కూడిన గర్భధారణ విషయంలో శృంగార సమయం కూడా ప్రభావితం చేస్తుందా అన్నదానిని ఇప్పటి వరకు అర్థంచేసుకోలేకపోయారు . మొక్కలలో విటమిన్ ’ఎ’ నిర్మాణంలో వృద్ధి చేస్తుంది దీనితోపాటు మొక్కలను చాల తెగుళ్ళ నుండి రక్షిస్తుంది . నాగాలాండ్ ప్రవేశ ద్వారం దమాపుర్ రోడ్డు , రైలు మరియు విమాన మార్గంతో దేశపు అనేక ప్రధాన నగరాలతో కలపబడి వుంది . ఆట - క్రీడ నాలుగువైపులా వ్యాపిస్తూనే స్కీయింగ్ యొక్క కౌశలాన్ని మరియు సాధనాలలో చాలా తీవ్రగతితో అభివృద్ధి చెందసాగింది . ఇంటిలోని అందరు వ్యక్తులు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే చంటి పిల్లవాని పోషణ కొంత సరైన విధంగా జరుగుతున్నది . వసతిగృహంలో రెండు సాధారణ తరగతి వ్యాగన్లు ఉంటాయి . అందువల్లనే మనం మన హద్దులలో ఉండే ఆలోచించాలి మరియు సరైన ప్రణాళికను ఆచరించాలి . అక్కడి ప్రకృతి అనేక రూపాలు , అనేక రంగులలో ఆడుతుంది . మిజోరాం పర్వతాల సరాసరి ఎత్తు 900 మీటర్లు . మొదట అరుణాచల్ ప్రదేశ్ నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ ఏరియా ( నెఫా ) పేరుతో పిలిచేవారు . కాని ప్రస్తుత కాలంలో గంగాప్రవాహంలో ఈ గుండాలు మునిగిపోయాయి . ఈ పార్కు ఎత్తు సముద్రతలానికి 2950 నుండి 4920 అడుగుల వరకు ఉంటుంది . రాష్ట్రంలో నిశాత్ గార్డెన్ , శాలీమార్ గార్డెన్ , చశ్మాశాహీ హర్మన్ ప్రతాప్ పార్క్ , పోలో గ్రౌండ్ వంటి చాల గడ్డి మైదానాలు లేక ఉద్యానవనాలు ఉన్నాయి . ఈ ప్రయోగం తర్వాత నోటిలో రుచి కొంచెం చెడిపోతుంది . హెవలాక్ ద్వీపంలో వున్న ’రాధా నగర్ బీచ్’ పర్యాటకుల మధ్య చాలా లోకప్రియమైనది . కారణం లేకుండా యోని నుండి రక్తం బయటకు వస్తుంటే . పీడిత పిల్లలను పడుకోబెట్టరాదు . ముత్తుస్వామి దీక్షితులు మరియు శ్యామశాస్త్రి వారి సమకాలికులు . ఉత్తరకాశి ప్రదేశంలో పర్వతారోహణ , ట్రెకింగ్ మరియు పర్యాటన స్థలాల బాహుళ్యం ఉంది . దాదాపుగా ఒకటిన్నర గంట సేపు నిద్రపోయాను మరియు వారు ముగ్గురు కూడ నా దగ్గరే కూర్చుని ఉన్నారు . వీటిలో ఆరోగ్య సూచనలు మిక్కిలి దయనీయంగా ఉన్నాయి . ఈ సెంక్చుయెరీ పేరు కృష్ణానదిపై నిర్మింపబడిన నాగార్జునసాగర్ ఆనకట్ట పేరుతో ఏర్పడింది . ఇలా చేసినప్పటికీ కూడా ఒకవేళ పక్కటెముక స్పష్టంగా కనిపించనట్లయితే పక్కటెముక పనిచేయడం లేదు అని పరిగణించాలి . ఆ గ్రామం జోశీయాడాలో ఒక భాగంగా ఉండేది . 1968 సంవత్సరంలో స్థాపించబడిన ఈ నేషనల్ పార్కు రీవాం మహారాజా వేటాడటానికి సురక్షితమైన సొంత ప్రదేశం . మనుష్యులు లాగే వేళ్ళు కూడ మిక్కిలి తక్కువ అడ్డంకి గల మార్గాన్ని వెదకుతాయి . ఈ విధమైన పద్ధతి కొన్ని రోజుల వరకు నడుస్తుండేది . ’ జాలీబాయి ’ పోర్ట్ బ్లెయర్ నుండి బస్సు ద్వారా వండూర్‍కు వెళ్ళవచ్చు . ఈ ప్రాంతానికి పురాతన నామం ఛపరోహ్ , అదే ప్రస్తుతం అదే మర్రిచెట్టు క్రింద చింతపూర్ణీ ఆలయంలో దేవత చిన్న ముద్ద రూపంలో కొలువై ఉన్నది . ఇంధనం కొరకు కట్టెలు , నూనె పొందడానికి విత్తనాల ఉపయోగం మొదలైన మానవుల నిరంతర ఆవశ్యకతలు పెరగడంవల్ల చెట్లను ఎల్లప్పుడు కొట్టివేయడం జరుగుతుంది దీనివల్ల కొన్ని రకాలు అంతరించిపోయే ప్రమాదస్థితికి వచ్చాయి . భూటాన్ వారికి చెందిన ఒక మఠం ఇక్కడ ఉండటం ఆసక్తికరమైనది . ఈ ఆలయంలో నాలుగు వైపుల నాలుగు ద్వారాలు ఉన్నాయి . ప్రాచీనకాలంలో ఇక్కడ ప్రజలు స్నానం చేసే వారు . ఏ పురుషులైతే ఇప్పుడున్న పరిస్థితిని పరిష్కరించడానికి సిద్దంగా ఉన్నారో , వారి నిష్పత్తి , ఏ పురుషులైతే ఎక్కువ కోపాన్ని అణచుకుంటారో వారికి హార్టెటాక్స్ వచ్చే లేదా హృదయరోగంతో మరణించే అపాయం సుమారుగా రెండింతలు ఎక్కువగా ఉంటుంది అని 2003 వరకు సాగిన అధ్యయన పరిష్కారంలో ఇది తెలుసుకున్నారు . కైల్‍బుల్ లామ్‍జావో జాతీయ ఉద్యానవనం లోక్టక్ నుండి 5 కిలోమీటర్లు దూరంలో ఒక ఆకర్శణీయమైన కేంద్రం ఉన్నది . ఇటుపరిస్థితులలో విలువ పెంచడం ఒక మంచి వికల్పం , దుకాణంలో పూలకు తక్కువ ధర లభిస్తున్నప్పుడు దండలు , గుచ్ఛాలు , పూలజడ , గజమాల , పుష్పాలంకరణ , పూలరేకులు , గుల్కంద్ , జెల్లీ , షర్బత్ , గులాబీ రసం , అత్తరు , పాంట్‍ప్యూరీ వంటి వాటిని అలాగే పూలను ఎండబెట్టి వాటి విభిన్న ఉత్పత్తులను తయారుచేయవచ్చు . కేవలం కొంత పులకించే ప్రేమ కావాలి . ఈ సమయంలో ఒకటైతే బాధ అనుభూతి తక్కువవుతుంది , రెండవది అనెస్థేషియా ప్రభావం చాలాసేపటి వరకు ఉంటుంది . ఈ గ్రంథంలో గ్రామ మరియు మూర్ఛన్నల విస్తృత పరిచయం లభిస్తున్నది . ప్రస్తుతం ఈ ఆధునిక కాలంలో అయితే గర్భనిరోధకానికి ఒకటికి మించి మరొక ఉపాయం ఉన్నది కండోమ్ , యోనిలో ఉంచుకునే మాత్రలు , కాపరటీ మొదలైనవి , కాని వీటి అత్యంత సమర్థవంతమైన చర్య గర్భనిరోధక మాత్రలు . లడక్ ప్రాంతంలో మొదటగా బౌద్ధ మతానికి గుర్తింపు ఉంది . భారతదేశం ఈ విషయంలో అదృష్టశాలి ఏమిటంటే ఇక్కడ ప్రపంచంలో అన్నింటికంటె ఎక్కువ మస్కోబైట్ అభ్రకం నిల్వలు ఉన్నాయి . ’ క్యాథెలిక్-క్యాథెడ్రల్ ’ ఈశాన్యపు అన్నింటి కంటే పెద్ద చర్చి . ఆ విధంగా చెప్పబడుతుంది , రోజుకి కనీసం 30 నిమిషాలు వ్యాయామం తప్పక చేయాలి . రంగు - రంగుల సువాసన గల పువ్వులు , పచ్చని ఆకులతో కళకళలాడుతున్న పట్టులాంటి గడ్డి బీళ్ళు , ఆకాశాన్నంటుతున్న పర్వత శిఖరాలు ఇక్కడి సౌందర్యంలో నాలువైపుల అందాన్ని వృద్ధిజేస్తున్నాయి . ఫస్ట్ర్ ప్లమ్: కాపు నియతంగా మరియు ఉత్తమంగా ఉంటుంది . పౌష్ఠిక దృష్టితో బెల్లం చక్కెర కంటె చాలా రెట్లు శ్రేష్ఠమైనది . 13వ శతాబ్దం నుండి నడపబడుతున్న ఉప్పు గనులు 10 కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించాయి మరియు 5 మీటర్ల వెడల్పు ఉన్నది . ఈ స్థితిలో ఆలస్యం చేయకుండా వెంటనే పెద్ద ఆస్పత్రికి వెళ్ళండి , అక్కడ అన్ని ఆరోగ్య సేవలు ఉచితంగా లభిస్తాయి . సేన్ జోస్ శల్క పురుగు (సేన్ జోస్ స్కేల్): ఈ పురుగు తీవ్రత సోకిన పండ్లచెట్టు భాగం మట్టి రంగులో కనబడుతుంది . ఈ రిజర్వ్ లో స్థానిక సామంత రాజుల ద్వారా నిర్మించబడిన 16వ శతాబ్దపు కోటల అవశేషాలు కూడా ఉన్నాయి . ఇలా చేయటంతో వృషణంలో తీవ్ర మంట కలుగుతుంది . నేడు బెంగుళూరు ఒక ప్రశాంతమైన మరియు విస్తృతమైన నగరం . మహిళలలో అయితే ముఖ్యంగా థైరాయిడ్ సమస్య కలగటం లేదా సంతానం లేని ఆపరేషన్ చేయించుకున్నా తరువాత లావు కావడం చూడవచ్చు . కాలపట్టికని అనుసరించి సమయానికి ప్రతి పనిని సకాలంలో చేస్తుండేవారు . ప్రభుత్వ సంరక్షణలోకి వెళ్ళడంతో పూర్వపు భిమన్ కోర్ రాజా ఈ పార్కు యొక్క రక్షణలో ప్రత్యేక శ్రద్ధ ఉంచేవాడు . దసరా పండుగలో లక్షల మంది మాతకుట్టిదేవిని దర్శించుకోవడానికి వస్తారు . మణిపూర్ భాలా నృత్యం ప్రపంచమంతటిలో ప్రసిద్ధి . పరిశోధకుల ప్రకారం ఇలాంటి లేహ్యాలు చర్మ రక్షక కవచాలను తొలగించి వేస్తాయి , దీని కారణంగా క్యాన్సర్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది . అధ్యయన ప్రముఖులు డేవిడ్ జీ.బెల్లీ అనుసారంగా మందులు తీసుకోవడానికి అన్నిటికంటే మంచి పద్ధతి నీళ్ళే . ఈటానగరపు అన్నింటికంటే కఠిన మరియు పులకింపజేసే ట్రెక్కింగ్ తావాంగఛావ్ మార్గము . ఇటువంటి లాల్‍బాగ్‍లో లండన్ ’క్రిస్టల్ ప్యాలెస్’ వలె నిర్మించిన ఒక గాజు గృహం కూడా ఉంది . వారు తర్వాత సంగీత స్వామి నుండి తరువాతి విద్యను పొంది వారణాసి నుండి తంజావూరు చేరుకొన్నారు . జాతీయ ఉద్యానవనం వైపునుండి పర్యాటకుల కొరకు కండెక్టెడ్ టూర్ కూడా ఏర్పాటు చేయబడుతుంది . అక్కడ తీర్థయాత్రికులకు ఒకవేళ బద్రీ - కేదార్‍నాథ్ మరియు యమునోత్రి - గంగోత్రి లాంటి పుణ్యక్షేత్రాలు ఉన్నట్లయితే పర్వతారోహకులకు అనేక పర్వత శృంఖలాలు కూడా ఉన్నాయి . 1954వ సంవత్సరంలో పార్లమెంటు ద్వారా జారీచేయబడిన శాసనము ఆధారంగా దీని పేరు మిజో పర్వతం అని ఉంచబడింది . ఇది మూత్రేంద్రియం మరియు గర్భాశయ దోషం మరియు వీర్య రోగాలకు సుప్రసిద్ధ ఔషధం . అయితే మీరు రోమంచక ప్రకృతి ప్రేమికులు కానప్పటికీ లడక్‍లోని అందాలు చూడదగినవి . ’ బో-ఇంటల్ టర్ట్ జింక ’ ప్రపంచంలో అరుదైన జాతుల్లో ఒకటి . మహరాజా ఠాగూర్ యొక్క మరణం తర్వాత ఇమదాద్ ఖాన్ కుటుంబంతో తారా ప్రసాద్ ఘోష్ దగ్గర ఉంటున్నారు . రాష్ట్రాన్ని 2015 సంవత్సరం నాటికి జీవనసంబంధ రాష్ట్రంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేటట్లు చేయాలని ముఖ్యమంత్రి చామలింగ్ ఆలోచన . అరుణాచలప్రదేశ్‍లో ఈ జాతీయ అభయారణ్యాలలో అరుదైన స్తనధారి సరీసృప జంతువులు మరియు భయంకరమైన ప్రజాతులు చూడడానికి లభిస్తాయి . ఈ తలుపులను క్రీస్తుశకం 1642లో మరల ఇక్కడికి పంపబడింది . ఈ గుండంలో ఏవ్యక్తి భక్తిభావ పూర్వకంగా స్నానం చేస్తాడో . వీటిని కొన్ని సంవత్సరాల ముందే పరిశీలించడం జరిగింది మరియు ఇవి భూటాన్ రిజర్వ్ ప్రాంతంలో పూలచెట్లలో నివసిస్తుంటాయి . కొన్ని సంవత్సరాల వరకు వారు ఆకాశవాణి లాహోర్ మరియు ఢిల్లీ కేంద్రాలలో పని కూడా చేశారు . కూరగాయల బాహ్యరూపం , శ్రేష్ఠతలకు సంబంధించిన నష్టాన్ని కోత తరువాత ప్రత్యేకమైన ఏర్పాట్ల ద్వారా తగ్గించవచ్చు . పుండ్లు శరీరంలో ఏదేని అంగంలో కలగనీ పీడించేవిగా ఉంటాయి . కానీ చంటి పిల్లవానికి తొమ్మిదవ నెల పూర్తయినపుడు తదుపరి టీకా వేయించండి మరియు దీనితోపాటు వెంటనే రేచీకటి నుండి కాపాడేటువంటి విటమిన్-’ఎ’ చుక్కలు కూడా అందాలి . దీనిని సేవించటం వలన స్వప్నదోష ప్రభావం , తెల్లరక్తస్రావం మొదలైన వాటిలో లాభం చేకూరుతుంది . అల్లా రక్ఖాకి 1999 సంవత్సరంలో ’పద్మశ్రీ’ పురస్కారం ఇవ్వబడింది . ఐ.ఈ.సి. ప్రణాళిక అర్ధం ఏమిటి అంటే తన లక్ష్యాలను మరియు ఉద్ధేశాలను స్పష్టం చేయడం . దేశీ రాగాన్ని చర్చిస్తూ వారు సాధారణ ప్రజలలో వ్యాప్తిలో ఉన్నరాగం దేశీ రాగమే అని రాశారు . ముడి ఏర్పడటంతో దీనినే వరిబీజం ( Encysted Hydrocele ) అంటారు . బాలుడు రామ సహయ్ చాలా నిష్ఠ మరియు కష్టంతోపాటు ఉస్తాద్ మోదూ ఖాన్‍నుండి తబలా శిక్షణ తీసుకొన్నాడు . రోగి అశాంతికి గురవుతాడు . వేసవిలో దున్నడంవల్ల ముడి , కుళ్ళు రోగాలు సోకే అవకాశం తగ్గుతుంది . ఇంతేకాకుండ ఉసిరిఆధారిత ఉద్యానపశుగ్రాసంలో నాటబడే పెసర , చిక్కుడు , మోంఠ , గ్వార్ మరియు వేరుసెనగ మొదలైన వాటివల్ల వాయుమండలంలోని నత్రజని మట్టిలో కలసి భూసారాన్ని పెంచవచ్చు . నిమోనియా మరియు నీళ్ళ విరేచనాల రోగాల్ని నియంత్రించే లక్షణాలను గుర్తించడానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఇవ్వడం . బెంగళూర్ - మైసూర్ రహదారిపై ఉన్న కర్ణాటకలోని పర్వతాల రాళ్ళ పై ఎక్కడానికి ఒక మంచి విందులా ఆసక్తిగా చేస్తుంది . మెదడుకు శాంతి మరియు శక్తి లభిస్తుంది . ఇందులో ఉదయం , సాయంత్రం ఘంటాధ్వని ప్రతిధ్వనిస్తూ ఉంటుంది . ఏటవాలు భూములలో టెరేస్ కట్ట లేక కంటూర్ కట్ట వేసి ఏటవాలుకు వ్యతిరేకమైన గట్టువేసి దాని పై భాగంలో గడ్డి , పప్పుధాన్యాలు , పశుగ్రాస చెట్లు నాటవచ్చు . తలలో పుండు కావడంతో చాలా బాధ ఉంటుంది . ఈ గడ్డి ప్రదేశంలో అసంఖ్యాకమైన జింకలు కూడా పోషింపబడుతున్నాయి . హోలీ మేరి చర్చి యొక్క బురుజు నుండి వచ్చే ఈ బాకా నాదం కోసం ప్రతి ఎనిమిది గంటలకు మారేవారు ముగ్గురు బాకావాయిద్యకారులను ఏర్పాటుచేస్తారు వీరు అగ్నిమాపకశాఖకు చెందినవారై ఉంటారు . ఈ నగిషీలో అక్కడ తన ఏడు అశ్వాల రథంలో వస్తున్న సూర్యుడు , ఒక చోట విష్ణువు ఉంటే మరో చోట ఇతర దేవతల సమూహాన్ని చెక్కారు . ఎక్కువ సంఖ్యలో అడవి దున్నలు నది ఒడ్డున పోగవుతున్నాయి . ఖాన్ సాహెబ్ తన కాలపు అద్వితీయ తబలావాద్యకారుడిగా తలచబడుతుండేవారు . నేడు ఈ ప్రదేశం ఆపిల్ ఉత్పాదనకు ప్రసిద్ధమైన కేంద్రం . నెలసరి గుణాలకు అదనంగా యోనిమార్గం నుండి వచ్చేటువంటి స్రావాలను ల్యుకోరియా మరియు తెల్లని నీరు అంటారు . కొంత మంది పిల్లలు వారి దగ్గరకు కూడా వస్తూ ఉండేవారు . ఈ పర్వతాలు దట్టమైన అడవులని దాటితే మీకు మంచుతో కప్పబడిన మరియు వ్యాపించివున్న పర్వత శిఖరాలు కనబడతాయి . గాఢమైన , సుఖవంతమైన మరియు చాలినంత సమయం నిద్ర శరీరాన్ని రిజువనేట్ అంటే తిరిగి యౌవనవంతులుగా తయారుచేస్తుంది . సాయంత్రానికి ముందే మేము సోకా చేరుకున్నాం . దివస ఉదాసీన మొక్కమీద పగటిపూట ఎక్కువగా ఉండే ప్రభావం పుష్పించడంమీద పడదు . ఈ వ్యాధి అప్పుడప్పుడు ఋతుచక్రం ఉన్న లేదా గర్భవతికి కూడా వస్తుంది . 19 సెప్టెంబర్ 1893న జయదేవ్ సింహయొక్క జననం ఉత్తర ప్రదేశ్‍ లోని బస్తీ జిల్లాలోని శోహరతగఢ్ గ్రామంలో ఒక క్షత్రియ కుటుంబంలో జరిగింది . అన్ని స్థాయిలపై ఆరోగ్య పరిరక్షణా ప్రణాళికకు అభివృద్ధి ఆవశ్యకత ఉంది . అల్లపు మొక్కల మొదళ్ళను ఎండిన ఆకులతో కప్పడం అవసరం . శ్వాస రేటును అనుసరించి ఇంటిలో లేక ఆరోగ్యకేంద్రంలో చికిత్స చేయవచ్చు . డెబ్బయ్యో దశకంలో శస్త్రచికిత్స పై వేగాన్ని పెంచే కార్యక్రమాల లక్ష్యాలను పొందడానికి చాలా దృఢపరచబడింది . స్వ. అఛ్చాన్ మహరాజ్ కాలికా ప్రసాద్ గారి ముగ్గురు కుమారులలో అందరికంటే పెద్దవాడు . నాగాలాండ్‍ను ఒకప్పుడు తూర్పు స్విడ్జర్లాండ్ అనేవారు . ఇండియన్ మహారాజా ముంబాయి చేరే ముందే లేదా దాటిన తరువాత ఔరంగాబాద్ ( అజంతా - ఎల్లోరా గుహలు ) చూపిస్తుంది . రోజులో కనీసం రెండు లీటర్ల నీళ్ళు త్రాగాలి . కుపోషణ గ్రస్త శిశువుకు ఎక్కువగా పౌష్టిక పదార్ధాలు ఇవ్వాలి . ఎల్లప్పుడూ అందరూ ఈ మాటను గుర్తుంచుకోవాలి పిల్లాడికి విరేచనాలు ప్రారంభం అవుతూనే , ప్రతి విరేచనం తరువాత ఇంటిలోని త్రాగేటువంటి వస్తువులను ఇస్తూ ఉండండి . కర్వీ జిల్లా పరిపాలన ఇప్పటి వరకు ఈ అమూల్యమైన సొత్తు అజ్ఞానంలో ఎందుకు ఉన్నది అని ఆశ్చర్యంగా ఉన్నది ? ప్రతి ఒక్క దేశప్రభుత్వం టీవిలో చూపబడే జంక్ ఫుడ్ విజ్ఞాపనల మీద నిషేధం విధించాలి . ఈ రోజు ముందు మరియు తరువాత 5 రోజులు అసురక్షితం అని చెప్పబడింది . ప్రస్తుత కాలంలో పూర్వం నుండి జరుగుతున్న అన్ని కుటుంబ సంక్షేమ సేవలు అమలులో ఉంచబడ్డాయి . ఇటువంటి అప్పుడు పూర్తి నిద్ర లభించనట్లయితే , చేతులు కాళ్ళలో నొప్పి , చెడిపోయిన చర్మం , కళ్ళకు క్రింద నల్లటి గీతలు , తల భారంగా ఉండటంలాంటి సమస్యలు అయితే మరుసటి రెండవ రోజు నుండే ప్రారంభమవుతాయి . ప్రసూతి మరియు బాలల ఆరోగ్య కార్యక్రమం పూర్తిగా కేంద్రంచే పోషింపబడిన పంచవర్ష ప్రణాళిక . మిజోరంవాసుల కోసం నేడు ఈ నగరం రాజకీయ , ధార్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా మారింది . అప్పుడు ఆడపిల్లలు కుటుంబ బాధ్యతలనే కాకుండ భవిష్యత్తులో పిల్లలకు జన్మను ఇవ్వవలసి ఉంటుంది . మూడు చక్రాలు కలిగి మనుష్యుల ద్వారా నడిపే ఈ ప్రయాణం అత్యాధునికమైన మకావూలో సాంస్కృతిక వారసత్వరూపంలో సురక్షితంగా ఉంచబడింది . ఈ ఘట్తణీఖీ కంటే ఎదురుగా కొంచెం దూరాన పశ్చిమదిశలో గంగాప్రవాహం ఉన్న ప్రదేశంలో ఒక సొరంగం ఉంది . దేవి మనకామనా గురించి చెప్పబడుతున్నది ఏమిటి అంటే ఆమె కోరిన అన్ని కోరికలను తీరుస్తుంది అని దేవి మనకామనా గురించి చెప్పబడుతున్నది . దీని తోపాటు రెండు చిన్నచిన్న రాజబాగ మరియు మిలక్ సరస్సులకు కూడా రకరకాల వన్య ప్రాణులను ఆకర్షిస్తున్నాయి . దీనిని స్వీడన్‍లోని ఎక్కువ మంది యాత్రికులను ఆకర్షించిన వాటిలో ఒకటిగా చెబుతారు . ఎక్కువ కోపం , ఎక్కువ మేల్కోవడం , ఎక్కువగా చదవడం , ఎక్కువగా ఎండలో తిరగడం , పైత్యం కలిగే పదార్థాలు సేవించటం వలన మెదడులోని నాళాలలో దెబ్బ తగిలి తల తిరగడం మొదలవుతుంది . తరచుగా ఒకసారి వచ్చిన తర్వాత ఇది రెండోసారి తక్కువగా సోకుతుంది . రెండవది శివాలయం , ఇందులో శివుడు , పార్వతుల పాలరాతి విగ్రహాలు నిర్మించబడి ఉన్నాయి . విలంబితమైన ఆలాపన మరియు స్వరం యొక్క ఉన్నతిలో అమీర్ ఖాన్‍గారి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండేది . మానసిక దుర్బలత , శ్వాసరోగాలు , అజీర్ణన సంబంధమైన అస్వస్థత , చర్మరోగాలను తగ్గించడానికి ఉసిరి రసంతో బెల్లం కలిపి పానీయంగా చేసి తాగించాలి . పోలియో ఒక త్వరగా ఉత్పత్తి అయ్యేటటువంటి సంక్రమిత వ్యాధి . తబలా వాయించటానికి దూరంగా ఉన్నారు , మాట్లాడటం కూడా కష్టమైపోయింది . అతడు తన పూర్వపు గ్రంధాలన్నింటి సారాన్ని ఈ పుస్తకంలో సంకలనం చేశారు .