telugu-dev-raw-sentences-1000.txt 183 KB
Newer Older
Pruthwik's avatar
Pruthwik committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000
ఇవన్నీ ఉంటే గర్భవతి కావడం ఆమెకో పండుగ .
అందుకే శారద గాలికి తిరుగుతున్నది .
రోజు ఉదయం ఎండుగడ్డి పెడతాడు .
ఆ తరువాతనే స్నానం చేసేవారు .
నా కొడుకు ఉన్నాడు .
పెళ్లి అయింది .
అత్తవారింటికి వెళ్లిపొయ్యారు .
నాకు ఎవరూ లేరు .
కొంత డబ్బు వెనకేసి శంకరం రెండు పాడిగేదెలను కొన్నాడు .
బెండ తొందరగా పెరుగుతుంది .
ఎండుగడ్డి మంచి ఆహారం కాదు .
చాలా రోజుల కిందట అక్కడ ఊరు ఉండేది .
ఖర్చు 250 రూపాయలు మించదు .
మనసు ఉంటే ఇది చాలా సులభం .
సద్దికూడు తిని బర్రెలు మేపడానికి పొలం పోవాలి .
అందరికీ బాపూ అయినవాడూను .
ఈ పంటను అన్నిరకాల నేలల్లోను పండించవచ్చు .
సున్నపురాళ్ళ మిశ్రమంతో నిర్మించిన ఈ గుహలు సున్నపురాళ్ళు కలవడంతో నిర్మించబడ్డ ఆకృతుల ప్రసిద్ధమైనవి .
ఇది ఎవరి చేతిలో లేదు .
వీటిలో పచ్చవి తొందరగా కాపుకు వచ్చే రకం .
కాజీరంగాలో పులులు అత్యధిక జనసాంద్రతలో ఉన్నాయి .
అందుకే ఆగలేదు .
ఇది ఎక్కువ ఉన్నా ప్రమాదం .
నగలు లేవు .
ఆకులు చాలాసార్లు కోస్తారు .
ఏమీ అయింది అని తులసిని అడిగింది .
పెరుగుతాయి .
తక్కువ ఉన్నా కష్టమే .
పని చేసి బతుకు అనేవాడు .
వంటికి రోగం వస్తే డాక్టరును చూడాలి గాని పిచ్చి నమ్మకాలతో పిల్లను చంపేస్తారా .
ఫలితాలు ఒక మాదిరిగా ఉన్నాయి .
ఇందులో పోషకపదార్థాలు ఎక్కువ
రమణకు అప్పులు చేయక తప్పటంలేదు .
అయితే విడాకుల భార్య ఎక్కువగా నష్టపోతుంది .
ఇంకోసారి పచ్చిపాలమీద మీగడ ఏమఐంది ?
గుర్రం దాని పక్కనుంచి పోతోంది .
మా అమ్మ రోగంతో మంచం పట్టింది .
నాలో పట్టుదల పెరిగింది .
కుండ మూత తీశాడు .
ఆడవాళ్లు కడుపుతో ఉంటే బొప్పాయి తినగూడదు అంటారు .
వంట చేద్దామని లేచింది .
మనకు గుండె ఉంటుంది .
ఆ ఊరి పేరు సిరిపురం .
అయితే ఇంత గారాబం .
సోములుకు ఆశ చావలేదు .
గుడి ఉంది .
కాశ్మీరీగేట్ ఎల్లప్పుడు మీరట్ బస్సులు వెళ్తాయి .
తెలివిగా సంపాదించాలి .
ఎనిమిది గంటలకు రావలసిన బస్సు .
తనకు ఇవ్వకపోతే పోయారు .
గ్రామం ఇంతవరకు కాలు పెట్టలేదు .
అమ్మకు జబ్బు చేసింది .
మరుసటి ఉదయం అప్పుడు ఆ ప్రదేశంలో త్రవ్వకాలు జరుపబడ్డాయి .
అతను బాగా అమ్ముడుపోయే ఆకుకూరలు పెంచాడు .
కిరణాలు ఏటవాలుగా పడతాయి .
అని నీతులు పలుకుతడు .
ఉత్తరప్రదేశ్ ప్రధానంగా గంగా యమునా మైదాన ప్రాంతంలో విస్తరించిఉంది .
దీని మొక్కలు నిటారుగా పెరుగుతాయి .
మాత్రలు మింగేవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి .
కొంచెంసేపు ఉంచి తీయాలి .
పని చేయాలి .
అప్పుడు ఆపరేషన్ చేయాలి .
రాజలింగు లబోదిబోమన్నాడు .
ఈ మానసిక శాంతిని మానవుడు యోగాసనాల పొందగలడు .
మనూ ఆనందానికి మేర లేకపోయింది .
ఇప్పుడు ఒకటి పాడిది .
ముగ్గులు వెయ్యాలి .
అరటి పిలకలకు నీళ్లు అందేలా .
తొంభై వంతులు నీరు .
ఆకుకూరల సాగుకు తక్కువ నేల ఎంచుకోవాలి .
అని అడిగాను .
భారతీయ భాషలలో నగరాన్ని ఇలాహాబాదుగా వ్యవహరిస్తారు .
నేను ఆలోచించసాగాను .
అయినా సమాధానం సరిగా రాలేదు .
ప్రపంచంలో ఎక్కడైనా ఇంతే అనుకోనేరు .
నన్ను ఆడ ముండ అంటున్నారు .
మంచి గడ్డం మీసం ఉన్నాయి .
తులసిని ఆసుపత్రిలో చూపించాను .
ఈ సంగతి మీకు తెలుసా
గర్భం వచ్చినప్పుడు ఈ ప్రమాదం మరికొంత పెరగవచ్చు .
రమణ తన బాధలు చెప్పుకున్నాడు .
అజీర్తి పోగొడుతుంది .
క్రమంగా మానవుడు కోడిమాంసం గుడ్డు ఉపయోగం తెలుసుకొన్నాడు .
తన గోడు చెప్పుకుంది .
చెప్పినదాకా మానకూడదు . అని డాక్టరమ్మ అంది .
చేయమంటారు ? " అని అడిగింది .
నాకు వయసు రాసాగింది .
అప్పుడే లంకెబిందెలు దొరుకుతాయి .
బాగా సంపాదించాడు .
గోపాలంకు రోజు రోజుకు పెరిగింది .
కోసిన గోంగూరను తూకం వేసి అమ్ముతారు .
ఈరిపెన కిరసనాయిలులో ముంచి ఉంచండి .
రమణకు ఇద్దరు సంతానం
ఇవి బిడ్డను బలంగా ఉంచుతాయి .
బొడ్డు తాడు లోపలి పిండానికి అన్నీ చేరుస్తుంది .
ఈ భాగంమీద సూర్యకిరణాలు పడతాయి .
ఆలోచిస్తూ గుడిసె చేరింది .
పాడి గేదెలకు ఒక రకంగా ఉండాలి .
అందుకు అనసూయ సంతోషించింది .
ఊపిరి ఇలాగే అందుతుంది .
కానీ రెండు కొబ్బరి మొలకలు నాటుకోవచ్చుగదా !
గోపాలం బాగా నీరసపడి .
అడిగిన ధనం ఇచ్చాడు .
ఆకలి కలుగజేస్తుంది .
పోలీసులు పరుగు తీశారు .
ఇలాంటి డీప్_లిట్టర్ పద్ధతి చాలా అనువైనది .
ఏదో ఒకటి చెయ్యాలి .
అక్కడి కోయవాళ్లు సీతారామరాజును చూశారు .
పదిదాకా బడికి పోయాడు .
విలువిద్య కత్తియుద్ధం నేర్చాడు .
వారికి వయసుకు తగిన తిండి అవసరం .
సరుకు చెడిపోవచ్చు .
దొంగలు రంగడి నగలతో పారిపోయారు .
నేను మా అమ్మతో చెప్పి ఆమే మీకొక చొక్కా కుట్టించి పెడతాను .
సీతాలును అడిగేవారు .
నెలకు మూడు కుంచాల జీతం .
రెండవ చేతితో దుప్పటి పట్టుకుంది .
ఒక గదిలో సంచులు ఉంచాడు .
నేను మళ్లీ గేదెను అమ్మేసాను .
మందులు మానకూడదు .
అనుమానించుటకు కచ్చితమైన ఆధారాలు లేకపోయినప్పటికి అనుమానిస్తాను .
దాణా తీసుకోవు .
పూతకు వచ్చినప్పుడు యూరియా వాడడం మంచిది .
బావి లాగా తయారయింది .
రాములు ఆలోచించాడు .
నా బట్టలు అన్నీ ఆవిడే కుట్టుతుంది .
వాడిని పట్టుకోవడం నాచేత కాలేదు .
చివరికి పోచాలు సోములుతో విసిగిపోయాడు .
రామరాజు తల్లి చనిపోయింది .
ఎండల వానల మిడుకుడు .
పడిపోయిన కుక్కను చూశాడు .
సోములుకు పెళ్లి చేయాలి .
ముందు తల వస్తుంది .
మంచికోడి సంవత్సరానికి సుమారు 260 గుడ్లు పెడుతుంది .
వారిని తరిమెయ్యాలని పోరాటం సాగించారు .
సంవత్సరంలో కొంత కాలం చల్లగా ఉంటుంది .
ఆడవాళ్లు కడుపుతో ఉంటే బొప్పాయి తినగూడదు అంటారు .
కడుపులోని ఆవు దూడకు ఆహారం తల్లి ఆవు అందుతుంది .
అప్పుడు చంద్రుడు సగం వెలుగుతూ కనపడతాడు .
దవాఖానాలో సరయిన మందులు వాడారు .
చామదుంపలు సాగుచేస్తే , ఆకులు కూడా అమ్ముకుని ఆదాయం పొందవచ్చు .
తరువాత మొక్కలు పెరికి పీకి కట్టలు కడతారు .
ఒక వ్యాపారి ఇంట్లో ఒక రోజున ఒక పాము వచ్చింది .
అండంతో వీర్య కణాలు కలుస్తాయి .
మాకు కొత్త లోకం కనిపించసాగింది .
మా కోడలు ఏమయినా వేసిందా .
రోజురోజుకు నీళ్లు ఊరాయి .
ఈమధ్య మా ఊరికి కలెక్టరు వచ్చాడు .
కాలిన శరీర భాగంలో దీని రసం పూస్తే బొబ్బలు రావు .
గింజలు చల్లిన నాలుగు వారాలలో గోంగూర తయారవుతుంది .
కనేటప్పుడూ వైద్యం అవసరం .
మరేం చెయ్యాలి ?
ఎవరూ రాలేదు .
శారద అంతా వింది .
కొన్ని రోజులు గడిచాయి .
కానీ ఆ ముసిలిదాని మొత్తం ఆస్తి అంతా ఈ దమ్మిడీయే కావచ్చు .
గడ్డిని ముక్కలుగా చేయాలి .
ఆనికేం రోగమో తెలువది .
కోట దాటింది .
కొన్ని రోజులు చంద్రుడు సగమే కనపడతాడు .
తాను వచ్చేస్తాడు .
వెండా బంగారమా .
పక్కనుండి చూస్తే కుండ సగం వెలుతురులో ఉంటుంది .
విత్తనశుద్ధికి ఒక కిలో విత్తనాలలో 3 గ్రాముల మందు కలపాలి .
పర్యాటక ప్రదేశాలలో విశాఖపట్నం ఒకటి చెప్పుకోదగినది .
ఖనిజ లవణాఅలు లోపించినా అంతే ! ఏదయినా వ్యాధినిరోధక చర్యలు చాలా ముఖ్యం .
ఆకాశంలో చుక్కలు కనపడతాయి .
అంతటితో సుఖంగా కనేస్తుందా ?
భారతదేశంలో మొత్తం 12 మంది చక్రవర్తులు ఉన్నారు .
అది ఎలా ఉంటుంది .
ఇక్కడ వేడి ఉండదు .
నేను జబ్బు పడిఉన్నాను .
పెర అంతా దున్నాలి .
పగలు చుక్కలు ఎందుకు కనపడవు ?
దొంగచాటుగా పిచ్చి రాతలు రాసేదాన్ని .
పొరుగింటికి పోయింది .
మూడో కోత కాగానే మరల గింజలు చల్లుకోవాలి .
ఒకసారి కుడితి పెడతాడు .
చిన్న దవాఖానా ఒకటి ఉంది
ఆ గుడ్డులో ఆహారం నిలవ ఉంటుంది .
మన పెరటిలో లంకెబిందెలు ఉన్నాయట .
రోజూ బయట తిరగాలి .
తాళం వేశాడు .
పత్రికలలో ఆడవారికి మగవారితో బాటు సమాన హోదా కల్పించాలిఅని వార్తలు వస్తున్నాయి .
కుక్క పడిపోయింది .
వారిలో ఫాజ్జా ఉన్నాడు .
బాగా అమ్ముడుపోతాయి .
పది మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది .
భక్తి భావనని వెలిబుచ్చడానికి ఉద్భవించి ఒక కళారూపంగా పెంపొందింది .
సగం సంచులు పాడయినవి .
సాధువు ఏదో మందు ఇచ్చాడు .
గుంటను ఒక బండతో కప్పివేయాలి .
బహుశా ఆమె అతనిని పెండ్లికొడుకుని అలంకరించినట్లు , అలంకరించి తీసుకుపోవాలనుకుంటుంది .
మాలో ఎన్నో ఆలోచనలు రేగేవి .
తోటకూర ఇది రెండు రకాలు
దీనిని తమోల్ అని అసోంలో అంటారు .
వేపచెట్టు దగ్గర ఆగింది .
అందరికీ ఆరాటంగా .
సమాధానం చెప్పలేదు .
ఉత్తర ప్రదేశ్కు పరిపాలనా కేంద్రం లక్నో .
పచ్చి బొప్పాయి కాయలతో కూరలు వండుకోవచ్చు .
ఈ చెట్టు పొట్టిగా ఉంటుంది .
పొద్దున్నే వెళ్లి సాయంత్రం వచ్చేస్తారు .
సరిపోయినంత పశువుల పేడ వేయాలి .
ఆమె తన బుట్టలోంచి ఒక కత్తిని బయటకు తీసింది .
మరునాడు వేడి నీటిలో ఉంచాలి .
తెల్లటి పల్చని విరోచనాలు అవుతాయి .
దానికి రెండేళ్లముందు పెళ్లయింది .
ఆ సాధువు రోగాలు నయం చేసేవాడు .
వాన కురిస్తేనే పంటలు .
నేను ఏమి చెప్పలేకపోయాను ,
వాళ్లమీద ఒత్తిడి ఎక్కువ .
అలాంటి ఆమె ఇది ఇచ్చి తన సర్వస్వాన్ని దానం చేసింది కదా .
మనం కష్టపడి పని చేద్దాం .
మిత్రుడి చెల్లెలు సీత
విజయవాడలో మరో ఆడ శిశువు హత్య .
ఆకుకూరలు అమ్ముకోవచ్చు .
మరుసటి రోజు ఇంకో బిచ్చగాడు వచ్చాడు .
మునగ కాసేది కాయలు కాదు రూపాయలే .
బొప్పాయి తింటే రేచీకటి దగ్గరకు రాలేదు .
నాకు తెలియదు .
అటల్ బిహారీ వాజపేయి లక్నోనుండి ఎన్నికయ్యారు .
ఊచలు ఊడిపోకూడదు .
గంగులుకు తెలుసు .
ఎలా అంటారా ?
తిండి మూట తీసుకొని బయలుదేరాడు .
ఈ నృత్యాన్ని సోలోగా మరియు బృందంగా ప్రదర్శిస్తున్నారు .
తులసి పడుకుంది .
పంటకాలం - నేలలు అవిసె పంట ముఖ్యంగా రబీ పంట .
రామరాజుకు విషయం తెలిసింది .
ఈ విధంగా ఏర్పడిన మెట్లు లోయ ఈ మనోరంజకమైన జలాశయాన్ని సృష్టించి ఉండవచ్చు .
మందులు ఇచ్చేవాడు .
దీని రంగు చూసి మోసపోతాం .
గద్దలు ఎత్తుకొనిపోవు .
దేవత నాతో చెప్పింది .
" ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను .
నేను జబ్బు పడ్డాను .
పడుకునేముందు రంగడు చీటి తీసాడు .
రమకు సంతోషం అయింది .
నా కథ చెబుతాను వినండి .
దొర ఇంటి పనులకు పోతది .
ఇంటిలో పాలు పెరుగు కొనకుండా జరిగిపోతున్నది .
కుటుంబంలో అంతా చీకూచింతా లేకుండా జీవిస్తున్నారు .
గోపాలం వినలేదు .
సాయంత్రానికి ఫీర్హుస్సేన్ ఆమెను సముదాయించాడు .
నీవు త్వరగా ఇంటికి రా .
కాయలు పసుపుగా మారిన పంట కోసుకోవచ్చు .
ఇది ఆరు నెలలలోపే కాపుకు వచ్చే చెట్టు .
పట్టిలో ఇరుక్కున్న కాలుని పైకి తీసాడు .
సాయిలుకు రాజులకు సంతోషం .
అనుభవజ్ఞులైన మావటీలు ఏనుగుపై యాత్రికులను తీసుకువెళ్లి వనంలో కొన్ని ప్రాంతాలను చూపిస్తారు .
వాళ్లది సిరిపురం .
కడుపు బానలాగా పెరుగుతుంది .
ఆగ్రా కోట ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో కలదు .
తెలివిలో సమానం .
కానీ వాటిని పెంచడానికి చాలామంది ఇష్టపడరు .
దీపం కాపాడుతాడు .
ఆంధ్రప్రదేశ్కు పార్లమెంటులో 60 స్థానాలు కలవు .
అతని దిగులుతో సీత మంచాన పడింది .
ఆమెకు చిరునామా తెలిసి .
దాంతో గలాటా ఇంకా పెద్దయింది .
తగినంత తీరిక ఉండాలి .
రాములుకు ఏం తోచలేదు .
మేం పోతే ఎలా బతుకుతావు .
తాయెత్తులు కట్టమని దిష్టి తాడు వేయమని పదిమంది పదిరకాల నమ్మకంగా పలికారు .
టీచరమ్మకు అప్పగించివచ్చాడు .
ఇది సీతారామరాజు మొదటి విజయం
బాగా ఆకలి వేస్తోంది .
విత్తనాలు వేసే పద్ధతి అవిసె పంట వేసే ముందు నేలను 2 లేక 3 సార్లు దున్నాలి .
గుడ్లు పొదుగుతున్నట్లే ఉండిపోతాయి .
అందులో ఒక సంవత్సరం జొన్న వేసేవాడు .
మనం వెంటనే నూనెతో తోముతాము .
అందుకే ఆడవాళ్లు చదువుకోవాలి .
ఇంతలో గుర్రం ముందుకు ఉరికింది .
కొద్ది మంది ఈ పద్ధతిలో ఇంకా కోళ్లను పెంచుతున్నారు .
పొద్దు బారెడయినా లేవలేదు నాగమల్లి
సలీసుగా దొరుకుతాయి .
సోములు కోరిక తీరలేదు .
ఐరన్ మాత్రలతో అంతాఅన్నీ కుదుటపడవు .
మంచి మందులు వాడాలి .
పచ్చివక్క అసోం ప్రజల జీవన శైళిలో ప్రధాన భాగం .
తన మూట , దుప్పటి తీసుకొని బయటకు నడిచింది .
తగ్గిపోతుంది . అని వెళ్లిపోయాడు .
ఇప్పుడుకూడా మిలటరీలో ఆడవాళ్లు ఉన్నారు .
ఆయనకు అరవై ఏళ్లు దాటాయి .
పేడనీళ్లు చల్లాలి .
మా ఊళ్లో ఆడవాళ్లు ఎవ్వరూ ఒప్పుకోరు .
ఈ వనం మృగాలకు ప్రసిద్ధి చెందినది .
నీవు నాతో గొడవపడి వెళ్లిపోయావంటుంది .
ఆకుపచ్చ విరోచనాలు అవుతాయి .
గడప దాటితే ఆడిపిల్లలు చెడిపోతారట .
చేయి చాపితే లేదు అనేవాడు కాదు .
ఏదేదో అన్నాడు .
ఒకసారి ఒక తెల్లదొర సీతారామరాజును బంధించాలని వెళ్ళాడు
పొల్లను అత పెడతాడు .
దూడల బరువు తెలుసుకుంటూ .
రాములుది నాగాపురం .
వత్తిడికి కారణాలు ఉన్నాయి .
అందుకే అతి ఆశ పనికిరాదు .
భూమిమీద ఎన్నో దేశాలు ఉన్నాయి .
అయినా నన్ను చూడడానికి రాలేదు .
గోపాలంను తమకు కాకుండా చేయాలి . అనే ఇలా చేశారు . అని సోములు అలివేలు అనుమానం .
ఇంటిని ఎందుకు పాడుచేశావని ?
అవిసెను కుసుమ పంటతో అంతరపంటగా వేసినప్పుడు ఎక్కువ లాభాలు వస్తాయి .
తోవలో గుడి ఉంది .
ఇటు గోపాలంకు తగ్గలేదు .
ఆ సమయంలో గంగా ప్రవాహం ప్రవహిస్తున్న దీపాల దృశ్యం గొప్ప శాంతిదాయకంగా మరియు మనోహరంగా కనిపిస్తుంది .
తరువాత ఆ గడ్డి కుప్పలను తీసుకుంటారు .
మన శరీరంలో రక్తం ఉంటుంది .
గెల కోసిన తరువాత చెట్టును నరికి వేయాలి .
ఇందులో 16 శాతం ప్రొటీన్లు ఉంటాయి .
చెడువాసనతో ముక్కు కారుతుంది .
గ్రామస్థులంతా నాకు శత్రువులు అవుతున్నారు .
సాధారణంగా ఇది తల్లి పని .
లేకుంటే విలువ లేదు .
అంతటితో సుఖంగా కనేస్తుందా ?
ఆ గదిలోనే ఉన్నాడు .
సోములుకు అలివేలుకు కోపంగా ఉంది .
ఈ కాలం చదివితేనే మనిషి .
ఈ టీకాలు అన్ని ఆసుపత్రుల్లో దొరుకుతాయి .
గుర్రాన్ని ఆపాలని ఎన్నో తంటాలు పడ్డాడు .
ఉసూరంటూ జనం బస్సు ఎదురుచూస్తున్నారు .
దీని పచ్చడి సువాసన వెదజల్లుతుంది .
ఔషధాలలో పొటాషియం బ్రొమైడ్ 5 - 6 గ్రాముల పరిమాణంలో రోజు నిద్రించే సమయంలో ఇవ్వాలి .
ఇక్కడి అడవి జంతువులు పూర్తిగా విచిత్రమైనవి .
1938 సంవత్సరంనుండి నృత్యం చేయటం అపివేశారు మరియు అలాఉద్ధీన్ ఖాన్ దగ్గర సితారా నేర్చుకోవడానికి మైహర్ చేరుకొన్నారు .
ఇది స్వర్ణఘటిత ఔషధాలను ఉపయోగించటం వలన నయమవుతుంది .
ఈ పద్ధతిలో వైద్యుడు అండకోశం యొక్క సంచిలో ( స్క్రోటమ్ లో ) ఒక చిన్న రంధ్రం చేస్తాడు .
వారియొక్క కొన్ని నర్మగర్భిత పరిశోధనాత్మక రచనలు ముద్రించబడ్డాయి వాటివల్ల సంగీతంలో అభిరుచి , అధ్యయనం మరియు ఆలోచన యొక్క పరాకాష్ట యొక్క ఊహ అప్పటి సంగీతాభిమానుల్లో కలిగింది .
9వ పంచవర్ష ప్రణాళికలో అందరు పిల్లల పాఠశాలలో పేర్లపట్టిలో రాయించి మధ్యాహ్న భోజన కార్యక్రమం ప్రారంభించడం మరియు పిల్లల బరువు వ్యాధుల పరీక్ష చేసే ఏర్పాటు చేయవలసి ఉంది .
పండ్లలో ఉన్న పోలిక్ ఆమ్లం బుద్ధి వికాసానికి లాభాకారిగా ఉంటుంది .
ఇక్కడ విశాలమైన వృక్షాలు మరియు వాటికి అల్లుకొని ఉన్న తీగలు మీకు చాల తక్కువగా కనిపిస్తాయి .
29 చదరపు కి.మీ. ప్రదేశంలో మీకు 350 రకాల వివిధ పక్షుల దర్శనం అవుతుంది .
పిల్లవాడికి అనారోగ్యం అయితే ఏమి ఆహారం మానేయాలో చెప్పండి .
ఇందులో 5 లేదా 9 వ్యక్తులు కలిసి కృతిని పాడతారు .
రక్తహీనత గల మహిళల రక్తంలో ఐరన్ మరియు ఫాలిక్ ఆసిడ్ కొరత ఏర్పడుతుంది .
థైరాయిడ్ గ్రంథివల్ల తయారయ్యే అయోడిన్ ముఖ్య భాగమైన థైరాక్సిన్ అనే థైరాయిడ్ హార్మోను లేక టి3 , టి4 మరియు టిఎస్ఎచ్ అని పిలువబడుతున్నది .
దీనిని వత్తటంతో దీని సంపూర్ణ ద్రవం పొట్ట వైపుకి వెళ్ళిపోతుంది .
పిల్లలకు రోజుకి కనీసం మూడుసార్లు భోజనం ఇవ్వాలి .
దీని తర్వాత ఖుస్రో ఎదురుగా కూర్చొని ఉన్నప్పుడు గోపాల్ అతనిని సంగీతం-పోటీ కోసం ఆహ్వానించాడు .
ఉప్పును పొడి చేయటం , మోయటం , ఆవిరిచేసే అన్ని ప్రక్రియలను కూడ ఉప్పు పనులలో వాటి నిర్మాణాన్ని చూచి మీరు నిర్ఘాంతులైపోతారు .
బంధవగాఢ్ భారతదేశంలో ఒక అతి సుందరమైన జాతీయ పార్కు కూడా .
పర్యావరణ కాలుష్యం కారణంగా మనకు అయోడిన్ సరైన పరిమాణంలో లభించదు .
ఈ లక్షణాలు చింతపూర్ణిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి .
నీళ్ళలో కరిగించి దూదిని ఈ నీళ్ళలో తడిపి ముఖంలో ఎక్కడైతే బొప్పలు ఉంటాయో ఆ ప్రదేశంలో పూసి సుమారు ఒకటి - రెండు నిమిషాలు ఉంచాలి .
దక్షిణరాణి అని పిలువబడే బీజాపూర్ మహల్ , మసీదు మరియు సమాధులు చూడవచ్చు .
బెల్లం యొక్క ఉపయోగం భారతీయ ఆహారంలో పప్పు , సాంబారు , రసం మొదలైన వాటిలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మరియు గుజరాతీ కూరలలో ఉపయోగించబడుతున్నది .
తాజా మరియు ఎండిన అల్లం (సొంటి) దేశంలోని ఇతర భాగాలకు పంపబడుతున్నది .
ఈ క్రమం నడుస్తూనే ఉంటుంది .
ఎవరికి అయితే ఆలస్యంగా వివాహం జరిగిందో , ఎవరికి అయితే పిల్లలు ఆలస్యంగా జన్మించారో మరియు పుట్టలేదో , ఎవరికి అయితే పీరియడ్స్ తొందరగా ప్రారంభమవుతాయో మరియు మెనోపాజ్ ఆలస్యంగా జరగడం , ఎవరైతే పిల్లలకు చనుబాలు త్రాగించలేదో , ఆల్కహాల్ , ధూమపానం ఉపయోగిస్తారో మరియు తిరిగి అమ్మ , సోదరి , పిన్నులలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్లయితే తరచుగా బ్రెస్ట్ క్యాన్సర్ ఇటువంటి స్త్రీలలో అధికంగా వస్తుంది .
ఎప్పుడైనా కూడా అలసట లేదా సోమరిగా ఉన్నట్లు అయితే పచ్చిబఠాణీలను ముఖ్యంగా మీ ఆహారంలో సేవించండి .
శరద్ఋతువు ఆట - క్రీడలకు ఇది సహజసిద్ధమైన ఏర్పాట్లతో కూడిన మంచి అలంకారప్రాయమైన ప్రదేశం .
ఇది మాములు కమలాపండువల్ల వచ్చే లాభం కంటె రెండు రెట్లు అధికంగా ఉంటుంది .
వేసవికాలంలో కూడ పగటి ఉష్ణోగ్రత ఇక్కడ ఎప్పుడూ 27-28 డిగ్రీల కంటె పైకి వెళ్ళదు .
ఇదే కాకుండా పిల్లల వికాసానికి పిల్లలకు సరైన రక్షణ పోషణ యొక్క , పరిజ్ఞానం టీకాలు వేసే పరిజ్ఞానం మరియు ఆరోగ్య పరిజ్ఞానం కూడ ఇవ్వబడుతుంది .
నిమోనియా వచ్చిన తర్వాత సరైన చికిత్స చేయనట్లయితే శిశువుకు మరణం కూడా సంభవించవచ్చు .
ప్రతి టీకా ప్రసవమైన పిల్లవాని రక్షాకార్డులో నమోదు అయింది మరియు రక్షాకార్డులో సిస్టర్ రాధకు రాబోవు టీకాలకు రావాల్సిన రోజును గుర్తు చేశారు .
అరుణాచల్‍ప్రదేశ్‍లో తవాంగ్ నుండి 42 కిలోమీటర్ల దూరంలో ’ సంగేసర్ ’ మరియు ’ పాపగైగ్-టాంగ్-త్యో ’ పేరు గల రెండు మనోహరమైన సరస్సులు ఉన్నాయి .
నాగాలాండ్ విస్తీర్ణం 16,527 చదరపు కిలోమీటర్లు .
గంగూబాయి నిత్యం-ప్రతి పదకొండు మైళ్ళ ప్రయాణం చేసి సంగీతం నేర్చుకొనటానికి వెళ్ళేవారు .
తినటానికి - ఓవెరియన్ సబ్సటెన్స్ లేదా కార్పొరా ల్యుటియా టికియా ( యోని దురదకు ) ఎథ్నిసన , డైకౌర్టిన్ , సైనోపన్ , యాంటిస్టీన్ , కైనాకోర్ట్ , సీక్విల్ , సీవాజౌల్ మొదలైనవి ఇవ్వండి .
జనాభా పెరుగుదల పేదవర్గ ప్రజలలోనే ఎక్కువగా జరిగింది .
పశ్చిమ రాజస్థాన్‍లో కేవలం 311.1 మి.మీ. సౌరాష్ట్ర మరియు కచ్చ్ లో 482.6 మి.మీ. సగటు వార్షిక వర్షపాతం ఉంటుంది .
పిల్లలను పరిశీలన చేయవలసిన అవసరం ఉంది .
ఇది మణికర్ణికాఘట్టానికి ఎడమ వైపున ఉన్నది .
వైష్ణవిదేవి యొక్క దేవాలయం వాస్తవంగా ఒక సహజమైన గుహలో ఉన్నది .
కొండ ప్రజలు ఇలాంటి సహాయ స్వభావం వలనే అందరికీ పరిచయం అవుతారు .
అక్కడ నుండి ప్రతి సంవత్సరం మనం సుమారు 80 లక్షల టన్నుల యూరియాను దిగుమతి చేసుకుంటున్నాం .
ముతకధాన్యాలను నాటే భాగాలలో సంవత్సరానికి వర్షపు సగటు ప్రమాణం 750-1125 మి.మీ. మధ్య ఉన్నప్పుడు ఆ భాగాలలో ఈ పద్ధతిని పాటించి సంవత్సరానికి రెండు పంటలు తీయవచ్చు .
ఈ క్రమంలో మహిళలు మద్యం త్రాగడం , పొగత్రాగడం ఇలాంటి అలవాట్లను గమనించడంతోపాటు దీనిపైన వీరు హార్మోను థెరఫీ తీసుకుంటున్నారా లేదా అని కూడా దృష్టిపెట్టారు .
వాపు ఎంత అధికంగా ఉంటుందంటే రోగి నడిచి - వెళ్ళటంలో కష్టంగా అనిపిస్తూ ఉంటుంది .
కొద్దిమంది స్త్రీలు పురుషులు తలపై సబ్బు ఉపయోగించరు .
మహాయాన బౌద్ధమఠం నుండి మీరు పూర్తి తవాంగ్ పర్వతం అందమైన దృశ్యం చూడవచ్చు .
ప్రస్తుతం తాంబఖానీ అనే పేరు గల ప్రదేశం కింద కమలాకారపు రాతిశిల దగ్గర గోఘట్టం ఉంది .
ప్రతి పురాతన నగరం వలే మకావూకు తన ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి , వీటిని నగరంలో విహరించి అర్థం చేసుకుంటారు మరియు అనుభూతిని పొందవచ్చు .
కొన్ని రోజుల తర్వాత వయోలిన్ వాయించటం మొదలుపెట్టారు .
మొదటి మోతాదు కేవలం పోలియో రెండో , మూడో , నాలుగో పోలియో మోతాదులతోపాటు ట్రిపల్ కె ఇంజెక్షన్ మరియు అయిదోది కేవలం పోలియో మోతాదు ఇప్పించండి .
ఈ వ్యాధి అజీర్ణం , మలబద్ధకం మరియు బలహీనత కారణంగా వస్తుంది .
లిమ్ఫ్ గ్రంథులలో వాచెరెరియా బైంక్రొఫ్టీ పరాన్నజీవి కనబడుతుంది మరియు ఈ లిమ్ఫైటిక్ ఫైలెరియసిస్ వ్యాపిస్తుంది .
నిర్లక్ష్యం చేయకండి .
విటమిన్-ఎ ద్రవపు 5 మోతాదులు 6 నెలల వ్యవధిలో ఇవ్వాలి .
ఈ ప్రాంతం వినోదకరమైన సాంస్కృతిక ప్రదేశం .
వర్ష ఋతువులోనే శ్వాస సంబంధిత వ్యాధులు కూడా అధికమవుతాయి .
ఇది కలుషిత రక్తాన్ని శుభ్రపరచి హృదయానికి బలాన్ని చేస్తూ మెదడు , నరాల మండలం , మూత్రపిండాలు మరియు శరీరంలో అన్ని అంగాల మీద ఒక రకమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది .
నాగర్ హోల్‍లో తేమతోకూడిన మరియు ఎండిన ఆకురాలు అడవి పుట్టింది .
మాతా శిశు సంక్షేమ సేవలను సరైన విధంగా నడపటానికి ఉపకేంద్రాల నిర్మాణం చేయబడుతున్నది .
అక్కడనుండి అవకాశం పొందిన తర్వాత ఆకాశవాణి చీఫ్ ప్రొడ్యూసర్ అయ్యారు .
ఇందులో శివుడు , భైరవుని విగ్రహాలు ఉన్నాయి .
ఇదేకాక ఆమె చంటి పిల్లవానికి పూర్తి భోజనం కూడా తినిపిస్తూ ఉన్నది .
డిశంబర్ లో ఒక ఖాబ హోర్నివల పర్వం జరుపుకొనబడుతుంది , ఇందులో రాష్ట్రంలో అన్ని జనజాతులు పాల్గొంటాయి , సుదూరాల నుండి ఈ ఉత్సవాన్ని చూడటానికి ప్రజలు ఇక్కడికి వస్తారు .
సంగీత మాధ్యమంతో భగవంతుడి భజన చేయసాగారు .
1970లో మాత్రలలో హార్మోన్ల పరిమాణంలో కొంచెం పరిధి వరకు తక్కువ తీసుకురాబడింది .
ఇక్కడ ఎక్కడ పాండవులు ఉన్నారో అదే యమునా క్షేత్రం .
బెల్లంలో అధిక ప్రమాణంలో ఔషధీయ మరియు ఆరోగ్యవర్థక గుణాలు లభిస్తున్నాయి .
రివాలసర్‍తో కూడిన మరొక విషయం సిక్కు చరిత్రకు చెందినదిగా ఉన్నది .
పంట అవశేషాలను గొయ్యి లేక వర్మీబెడ్‍ పైన పరచబడతాయి .
ఒక ప్రాన్స్ దేశపు దళం మరియు ఒక శెర్పా సభ్యుడు 1955 మే 15 , 16 మరియు 17న మకాలూ శిఖరం పైకి వెళ్ళటంలో విజయం సాధించాడు .
నాళికలను కట్టే సాంకేతికత ముందు లాంటిది .
ప్రతి రెండో రోజు అరగిన్నె కూరగాయలు తినిపిస్తుండాలి .
ఇక్కడ వాతావరణాన్ని ఎదుర్కొనే చెట్ల పరిమాణాలు ఇప్పటికి కూడా నిలచి ఉన్నాయి అవి ఈ మాటలకు ప్రమాణంగా ఉన్నాయి ఇక్కడ ఒక దట్టమైన అడవి ఉన్నది .
పిసిఆర్ యొక్క నిర్ధారణ శక్తిలో మరల సంస్కరించడానికి అత్యాధునికమైన ఎంపిసిఆర్‍ అభివృద్ధి చేయబడింది .
నేడు వారంలో ఒకసారి తీసుకునే మాత్ర కూడా వచ్చింది .
ఇక్కడ కేవలం కంటిశుక్లాలతో వచ్చే అంధత్వంగల వారి సంఖ్య ప్రతి సంవత్సరం 20 లక్షలు మరియు సుమారు 25 లక్షల కళ్ళకోసం కార్నియాను అమర్చటం తప్పనిసరి .
ఇప్పుడు ఆలయంలో 5 - 6 మంది సాధువులు - సన్యాసులు స్థిరంగా నివసిస్తున్నారు .
ఇంతేకాకుండ భూసంరక్షణ జలప్రవాహం , తీవ్రమైన గాలులవల్ల పొలాల నుండి కోట్ల టన్నుల ఉపయోగకరమైన మట్టి ప్రవహించి లేక ఎగిరిపోయి నష్టం కలుగుతుంది .
ఆపిల్ చిన్న - చిన్న రోగాలకే కాదు కానీ కేన్సరను కూడా దూరం చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు .
టండ్రా బగ్గీ ఈ చర్చిల్ ప్రాంతంలోనే ఉంది .
దీనిలో 20 శాతం కంటె తక్కువ P205 (భాస్వరం) లభిస్తుంది , ఇది వ్యావసాయక భాస్వరపు ఉత్పాదనకు ఉపయోగంకానిది .
అండం ట్యూబ్‍లోకి ప్రవేశిస్తుంది .
ఏ విధంగా అయితే ఋతుస్రావం ప్రారంభమవుతుందో లేదా ఏ విధంగా అయితే ఆగిపోతుందో మీరు దీనిని వేయించుకోవచ్చు .
తెగిన గాయాన్ని శుభ్రం చేయడం స్వయంగా చేయరాదు .
వీటిని గర్భం నిలిచే 72 గంటల మధ్యలో తీసుకోవాలి .
అన్ని రకాల వ్యసనాలకు దూరంగా ఉండండి .
ఈ విధంగా లాల్ జీ ఎందరో విద్వాంసులనుండి తబలాయొక్క కావలసిన సామాగ్రి లభించింది .
లక్షణాలు - అనియమిత నెలసరి , పిరియడ్‍లు ఆగిపోయిన తరువాత బ్లీడింగ్ అవడం , సంభోగం తరువాత రక్తం రావడం , దుర్వాసన గల మలినమైన నీరు రావడం .
మోలిబ్డేనమ్: ఇది చాల ఎంజైముల గల పదార్థం .
కుటుంబ నియంత్రణ అస్థిరమైన లేదా స్థిరమైన నియామాలు ప్రయోగంలో ఉంటున్నాయి .
అజీర్ణం మలబద్ధకంలో సోడా బైకార్బ్ కైలోమల లేదా పల్వరిహాయ్ కంపౌన్డ్ మొదలైన పదార్థాలు ఇవ్వాలి .
ఆలయానికి ఎదురుగా భాగీరథీనది ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది .
ఈ విధంగానే రాష్ట మందు మొక్కల బోర్డ్ మరియు గ్రీన్ ఫండ్ కూడ ఏర్పాటు చేశారు .
తక్కువ సమయంలో నడిచేటువంటి సవారీని విజేతగా ప్రకటిస్తారు .
అతనికి కొద్ది - కొద్ది మోతాదులో ఆహారాన్ని ఇవ్వచ్చు .
దీని నుండి రక్షణకు పోలియోచుక్కలు మరియు టీకా తప్పనిసరి .
అయితే కలలు కనే కారణాలు మరియు వాటి ఫలితాల గురించి వైజ్ఞానికులలో ఏకాభిప్రాయం లేదు .
తెల్లని ఇసుక ఒడ్డున , లోతైన ఇసుక ఒడ్డున గాఢమైన నీలి సముద్రం , డైవింగ్ మరియు గొప్ప పగడపు నీటి కింది దారి ఇక్కడ మీకై ఎదురు చూస్తుంటాయి .
అత్తరు మరియు కిళ్ళీ అంటే కూడా ఖాన్ గారికి చాలా ఇష్టం .
యముని సోదరి అని గురించి చెప్పబడుతున్నది .
దీనితో శుక్రకణాలు గర్భసంచి లోపలకి పోలేకపోతాయి .
వేర్ ముడి దారపు పురుగు: ఈ దారపు పురుగు దుంపలు కుళ్ళడం మరియు పాండు రోగం పెంచడంలో సహాయపడుతుంది .
శ్రీ కానన్ స్వరంలో ప్రేమ , మాధుర్యం మరియు భావంపై ప్రత్యేక బలాన్ని పెట్టేవారు .
బహరహాల్ , అధ్యయనంలో వంశపారపర్యం చరిత్రేకాక జిడ్డు చర్మానికి కూడా మొటిమలు ముఖ్యమైన కారణంగా ఉన్నాయి .
కేసర్ బాయి కొందరు వ్యక్తుల నుండి సంగీత శిక్షణ పొందారు .
ఒక గంట పర్వతీయ గాలి గొడుగుల ద్వారా హిమాలయాల దృశ్యాలను అధిరోహించకుండానే దగ్గర నుంచి ఎవరేస్ట్ మరియు ఎనిమిది వేల మీటర్ల ఎత్తైన ఇతర పర్వతాల అసామాన్యమైన దృశ్యాలు అద్బుతానందాన్ని ఇస్తాయి .
ఒకవేళ అవునంటే మధ్యాహ్నం ఒంటిగంట నుండి మూడు గంటల వరకు నిద్రపోవాలి , అప్పుడు మీ శరీరపు ఉష్ణోగ్రత తగ్గుతుంది మరియు మెలకువ మునకలు వేయిస్తుంది .
ఇద్దరి కంటె ఎక్కువ పిల్లలు గల దంపతులకు పురుషులు లేదా మహిళల శస్త్రచికిత్స సలహా ఇవ్వబడుతున్నది .
జమ్మూకాశ్మీర్‍లో ప్రతి సంవత్సరము ఒక లక్ష కోసిన పూలఉత్పత్తి జరుగుతున్నది .
అలాగే పాతోగ్ అంటే థాయి‍భాషలో అరటి ఆకులతో నిండి ఉన్న అడవి అని పూర్తి అర్థం .
నేను ఒక అడుగు కూడ ముందుకు వేయలేకపోతున్నాను .
వారు బాలుడయిన నారాయణ యొక్క గానంతో ప్రభావితులయ్యారు మరియు సంగీతం నేర్పించాలని అనుకొన్నారు .
ఏ హిందూస్థానీ సంగీతకారుడి కోసం కర్ణాటక సంగీతం పూర్తి స్థాయిలో పాడటం-వాయించటం లేదా ఏ కర్ణాటక సంగీతకారుడికైనా హిందూస్థానీ సంగీతాన్ని స్వచ్చమైన రూపంతో పాడటం-వాయించటం చాలా కష్టం .
భారతదేశంలో కూడ ఈ దిశలో ప్రయత్నం చేయబడింది .
దీని వలన ఎక్కువ పరిమాణంలో ఆక్సిజన్ ఊపిరితిత్తులకు లభిస్తుంది .
నాగర్‍హోలే నేషనల్ పార్క్-లోని ఈ క్షేత్రం కర్నాటకలోని మైసూరు జిల్లాలో ఉంది .
ఈ . సి . పి . పూర్తి ప్రక్రియ సమయంలో రోగి కొంత సహజమైన అనుభవం పొందుతాడు .
మనాలీ నుంచి సోలాంగ్ టాక్సీ , కారు లేదా రెండు చక్రాల వాహనం ద్వారా కూడా చేరుకొనవచ్చు మరియు సోలాంగ్ అందాన్ని మీలో ఇముడ్చుకొని సాయంత్రం మీరు చాల ప్రశాంతంగా మనాలీ చేరుకోవచ్చు .
ఇది అన్ని శారీరక బాధలకు త్వరగా మరియు అస్థిరమైన లాభాన్ని ఇస్తుంది .
దీనిని నిరోధించడానికి ఫాస్పోమిడాన్ 0.3 శాతం ద్రవాన్ని చల్లాలి .
తను తెల్లని చొక్క , నల్లని పొడవైన ఫారసి కోటు , తెల్లని పంచె , తళతళలాడే రంగురంగుల తలపాగా , కాళ్ళకి పంప చెప్పులు మరియు చేతిలో వెండి తల గల కర్ర కలిగి ఉండేవారు .
ఇంద్రధనస్సులాగా కనిపించే పూలక్వారీలు ఈ తోట యొక్క ముఖ్య విశేషం .
అలహాబాద్ ( ఉ.ప్ర ) యూనివర్శిటీలో జరుగుతున్న పరిశోధనల ప్రకారం , మర్రిచెట్టు గాలిలో వేలాడుతున్న ఊడలలో యాంటీయాక్సిడెంట్ శాతం అన్నింటికంటే ఎక్కువగా ఉంటుంది .
ఆసుపత్రికి వెళ్ళే నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలి .
ప్రసిద్ధమైనది ఏమిటంటే ఇందులో ఒక చాలా విస్తృతమైన పర్యటన భూతలం ఉంది .
భూమిని సమతలంగా చేస్తే భూమిమీద పడే వర్షం సమానంగా వ్యాపిస్తుంది ఆ విధంగా నీరు ఎక్కువ సమయం ఉండడంవల్ల దానిని ఉత్తమ సంరక్షణ చేయడం సాధ్యమవుతుంది .
భారతదేశం ప్రపంచంలో మిరియాల ఉత్పత్తి , వినియోగం మరియు ఎగుమతిచేయడం ప్రముఖమైన దేశం .
మలబద్ధకం మరియు అజీర్ణం ఉండకుండా చూడాలి .
అంటే - పప్పు నీరు , బియ్యపు గంజి నిమ్మరసం మరియు తేలికైన టీ .
విషయం ఇప్పుడు వ్యాయామం చేసే సమయం గురించి వచ్చినట్లైతే , ఉదయం వ్యాయామానికి ఉత్తమమైనది మరియు సాయంకాలం అంత మంచిగా ఉండదని మీరు కూడా ఇలా అనుకుంటున్నారా .
దుండిరాజు ఆలయం చుట్టుపక్కలలో మరియు ఎదురుగా ఎడమ వైపున రెండు గణపతి ఆలయాలు ఉన్నాయి .
వ్యాయామం చేసే సమయంలో మెల్లమెల్లగా శ్వాసను తీసుకోవాలి , అయితే గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే శ్వాసను ఆపకూడదు .
ఇటువంటి అప్పుడు మీకు ఉబకాయం నుండి విముక్తి పొందటం అసాధ్యమైన పని అవుతుంది .
ధాన్యాలలో గోధుమలు , జొన్న , సజ్జలు , పొట్టు దంచిన ధాన్యాలలో బెల్లంలో ఐరన్ లభిస్తుంది .
ఈ పంటలను సాగుచేసి హిమాచల్‍ప్రదేశ్ రైతుల ఆర్థికస్థితిని బాగుచేయవచ్చు .
కాళ్ళ ప్రాముఖ్యతను తెలిసి సౌందర్య నిపుణులు దీనికి ప్రత్యేకంగా చికిత్స చేస్తారు .
ఏ విధంగా మానవులు జంతువులకు శిక్షణ ఇవ్వడంలో విజయం పొందుతారో ఇక్కడి అన్నింటి కంటె ముఖ్యమైన చూడదగినది .
శ్రీ రామాభాఊ ఒక నాటక సంస్థలో పని చేస్తూ వుండేవారు .
చామరాజసాగర్ ప్రకృతి సౌందర్యం మరియు శాంత వాతావరణపు ఆనందం పొందవచ్చు .
చింతపూర్ణి దేవాలయానికి సమీపంలోనే ప్రాచీన సరస్సు కూడ చూడదగిన ప్రాంతం .
దారిలో భోజవాసా , చీఢవాసా ఆగటానికి గల ప్రదేశాలు .
ఈ మధ్యలో రాంపూర్ నవాబు విదేశాల నుండి ఉన్నతవిద్యను పొంది తిరిగివచ్చారు .
వారు రచించిన కృతులలో ముఖ్యంగా ’నవరత్న మాలికా’ అందులో 9 కృతుల అందమైన మేళనం ఉంటుంది .
కౌమారదశలో శారీరక మరియు మానసిక వికాసం చాలా వేగంగా జరుగుతుంది .
ఉత్తరంలో కమలా బీచ్ , సురిన్ బీచ్ మరియు బాంగ్ తావో బీచ్ కొద్దిగా తక్కువ అభివృద్ది చెందినవి మరియు ఎక్కువ రద్దీని ఇష్టపడని యాత్రికులు మాత్రమే అక్కడికి వెళ్తారు .
పూర్వ శీతలీకరణం చేయడంవల్ల ఉత్పత్తి యొక్క శ్వసనం మరియు బాష్పోసర్జనం విధానం తగ్గుతుంది మరియు రంగు విటమిన్ల యొక్క తగ్గుతాయి .
సోడియం , మెగ్నీషియం క్లోరైడ్‍ కలిసిన గాలి , ఆరోగ్య ఉబ్బసం మరియు ఎలర్జీ రోగులకు ఉపశమనం లభిస్తుంది .
ఇందులో నుండి 1 - 1 చెంచా తీసుకొని రోజులో 4 - 5 సార్లు పిల్లలకు తాగించాలి .
కారణం స్పష్టమే వ్యవసాయంలో తగ్గుతున్న సమతుల్యత .
ఈ ప్రదేశంలో పూతోట , అతీస్ , కడవీ వజ్రదంతి , మాసీ , గుగ్గల్ మొదలైన అమూల్యమైన వనమూలికలకు తరిగిపోని బాండాగారమై ఉంది .
అయితే ఏ కిశోరుల తండ్రి ఇప్పటికీ ఈ సమస్యతో బాధపడుతున్నాదో , వారి కిశోరుల సంతానానికి మొటిమల సమస్య రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది .
ఒక ముఖ్య విషయం రక్తం ఇవ్వడంతో శరీరంలో ఏ బలహీనత రాదు మరియు అదే రక్తం శరీరంలో అర్ధగంటలో మళ్ళీ తయారవుతుంది .
పర్యాటకులకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే మంచి స్నార్క్ల్లింగు మరియు స్కూబా డైవింగ్‍కు అవకాశం ఇస్తుంది .
మిజోరామ్ 1972 సంవత్సరానికి ముందు అస్సాంలో ఒక జిల్లాగా వుండెను మరియు ’లుశాయీహిల్’ పేరుతో పిలిచేవారు .
ద్వికోష్టీయ :- ఇందులో పొట్ట కుహరం లోపల ఒక వేరైన చిన్న కుహరం ( loculus ) ఉంటుంది .
రైతులమీద యూరియా ధర పెంపు ప్రభావం ఉండదు ఎందుకంటే పారిశ్రామిక డిఎపి ధర 1,000 రూపాయలు ఎంఒపి ధర 1,500 రూపాయలు తగ్గించడానికి సిద్ధంగా ఉన్నది .
తవినది ఒడ్డున ఉన్న జమ్మూ పట్టణంలో ఉన్న పరిమిత విమానాలు , రైలుబండ్లు మరియు రోడ్డు మార్గాల నుంచి పూర్తి దేశంతో అనుసంధానించబడి ఉంది .
అవ్వచ్చు , ఎవరైనా నవయువకుడి అండకోశంలో ఏదైనా గడ్డ ఉంటే , కానీ ఆవిధంగానే డాక్టర్స్ వారి అండకోశాన్ని తీసివేస్తారు , అక్కడ ట్యూమర్‍కు చెండిన చిహ్నం దొరుకుతుంది లేకుంటే ట్యూమర్ ఒక్కసారిగా ఎండి చిన్నదిగా అయిపోయి ఉంటుంది .
బోరాన్: మొక్కలలో పోటాషియం మరియు కాల్షియాల నిష్పత్తిని నియంత్రణ చేస్తుంది .
అందువలన నలభై సంవత్సరాల వయస్సు నుండి ప్రతి స్త్రీకి పైపసుమీకుయర్ పరీక్ష చేయించాలి .
దీనిని చిన్న టిబెట్ అని కూడ అంటారు .
రాత్రి అయిపోయింది .
అశ్వగంధ బెరడు ప్రయోగం పిత్తాశయంపైన కూడా చూసినారు .
పం. బైరవ్ సహాయ్ స్వభావరీత్యా చాలా కోపిష్ఠి .
కాని రాతిభాస్వరంలో ఉన్న భాస్వరాన్ని దాని రూపాంతరీకరణం ద్వారా కలిపి వ్యవసాయంలో భాస్వరాధారిత రూపంలో ఉపయోగించవచ్చు .
ఈ కారణంగా సుమారు 63 చెట్లజాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది .
అదృష్టవశాత్తు అతని మహలులోని ఒక వ్యక్తి నేపాల్ వెళ్ళుతున్నారు .
ఇందువల్లనే ప్రజలు తెలుసుకున్నది అనేకంగా ప్రారంభావస్ధలోని క్యాన్సర్ నయం కాదు .
జింక్: జింక్ మొక్కలకు కొన్ని ఎంజైమ్‍లకు అవసరమైన పదార్థం .
శాగ్డ్రదేవ్ జననం-కాల విషయంలో పండితులలో అనేక అభిప్రాయ భేదాలు ఉన్నాయి .
నెలసరిని నియంత్రిస్తుంది మరియు రక్తస్రావాన్ని తగ్గిస్తుంది .
దేశంలోని మిగిలిన పట్టణాల కంటె ఒక ఖండాంతర స్వరూపం గల నగరం .
లక్షేశ్వర ఆలయం - ఉత్తరకాశీ గంగోత్రి మోటార్ మార్గాన నగరానికి 2 కిలోమీటర్ల దూరంలో నున్న రోడ్డు నుండి క్రింది వైపున ప్రాచీన ఆలయం ఉంది .
జాలీబాయిలో పారదర్శకమైన చెరువులో నావల ఏర్పాటు వున్నది .
ఒకవేళ ప్రసవం తరువాత సమస్యలు ఉత్పన్నమయినట్లు అయితే మహిళను సరైన ఆరోగ్య యూనిట్‍పై సూచనలు ఇవ్వాలి .
సున్నం - రాయి గల మరియు తడి వాతావరణ ప్రదేశాలలో ఎక్కువ గుహలు ఉంటాయి .
నవజాత శిశువులలో ఒకవేళ సమస్యలు ఉన్నట్లు అయితే సరైన యూనిట్లను సందర్శించాలి .
నది ఒడ్డున ఉన్న చెట్లలో టోపీ పెట్టుకొన్న ( caphead ) చింపాంజీ మరియు అస్సామీ మకాకూ గుంపు కూడా కనబడుతుంది .
మొదటి త్రైమాసికం ( ట్రైమెస్టర్ ) - గత నెలసరికి ముందు రోజు నుండి 12 వారాల వరకు .
అందువల్ల ఆ సమయంలో గంగూబాయికి వారినుండి నియమిత విద్య లభించలేదు .
ఈ ఉద్యోగులలో వారి మత్తు అలవాట్లు - ఉదాహరణకు , మద్యం సేవించటం మరియు పొగత్రాగడం , శిక్షణ , జబ్బు ( ప్రత్యేకించి డయాబిటీజ్ ) వర్క్ ప్రెజర్ మొదలైన వాటిని తీసుకుని కూడా విచారించారు .
నిరాశ చెంది ఆకలి-దప్పులతో స్టేషన్‍లో తిరుగుతూ ఉండటంతో ఒక సంగీత-ప్రేమికుడైన సజ్జనుడితో పరిచయం కలిగింది .
కృత్రిమముఖాలు మరియు వేరు-వేరు వేషధారణలు వేసి చేసే నృత్యనాటకాలు , జానపదపాటలు మరియు జానపదనృత్యాలు ఇక్కడి సంస్క్రృతి యొక్క ముఖ్య భాగంగా ఉన్నాయి .
ఎవరు అయితే ఆలస్యంగా పిల్లలను కావాలనుకుంటారో ఆ దంపతుల ద్వారా ఈ పద్ధతులను ఎక్కువగా అవలంబించడం జరుగుతుంది .
జ్వరం , వాంతి , విరేచనాలు , శాంతి లేకపోవటం , నొప్పి , మెదడు పొరలలో పగుళ్ళు ఏర్పడటం వల్ల వెన్నుముక ఎముకలు బిగుసుకుపోతాయి .
రివర్స్ ట్రాంస్క్రీప్టేజ్ పి.సి.ఆర్.- క్రిములను వేరుచేయడంలో సంప్రదాయమైన పద్ధతులతో పోలిస్తే ఈ పద్ధతి మిక్కిలి సాధారణమైనది మరియు తీవ్రమైనది .
ఈ వన్యజీవుల విహారం లో ఇతర జంతువులను కూడా చూడవచ్చు .
30 - 35 సంవత్సరాల వయస్సు తరువాత ప్రతి వ్యక్తి కోసం ప్రతి ఆరు - ఎనిమిది నెలలలో సరైన పరీక్ష చేయించాల్సిన అవసరం ఉంది .
నేల లేక ఆకుల ప్రయోగంలో మోనోహైడ్రేటేడ్ మరియు హెష్టాహైడ్రేటెడ్ జింక్సల్ఫేట్ సామర్థ్యం జింక్ లోపాన్ని దూరంచేయటంలో ఒక్కటే పొందింది .
గ్రామ శివార్లలో లభ్యమయ్యే ఆరోగ్య సేవలలో మాతృత్వ సంబంధిత సేవలు అందింపబడుతున్నాయి .
చెవి పుండ్లు ఎవ్వరిని నిద్ర పోనివ్వవు .
ఒకవేళ ఔషధం తీసుకోవాల్సి వచ్చినా కూడా ఆయుర్వేద ఔషధానికి ప్రాముఖ్యతనివ్వాలి .
ఇలాంటి పరిస్థితిలోనే మీరు పిల్లవాడిపై ఎక్కువ శ్రద్ధ ఉంచాలి .
అప్పుడప్పుడు చీము లేదా శీత పిత్తం అవుతుంది .
పరిశోధనలో ఇదైతే చూడబడింది ఒకవేళ ట్యూమర్ చికిత్స చేయకున్నట్లైతే అది ప్రాణాంతకమైనది కావచ్చు , కానీ దానితోపాటు ఈ విషయం కూడా చర్చ కొచ్చింది క్యాన్సర్ చిన్న-పెద్ద ట్యూమర్స్ ఒకవేళ చికిత్స చేయకున్నా కూడా కొద్ది సమయం తరువాత ఆ స్క్రీనింగ్ లో కనిపించకున్నా లేక వాటి అభివృద్ధి వాటంతటవే ఆగిపోయిందంటే అవి ఎండిపోయి ఉంటాయి .
తన తల్లి మరియు తండ్రి నిరీక్షణలో సితార కుండపోత సాధన చేశారు మరియు రోజంత ఇందులోనే ఆనందిచేవాడు .
స్థానికంగా ఉండే వారి కోసం సోలాంగ్ ఫిల్మినగర్‍గా మారుతున్నది .
కాళీమాతఆలయం ఈ ఆలయంయొక్క స్థాపన క్రీ.శ 1925లో సంవత్సరంలో చేయబడింది .
పక్కన ఉన్న గదిలో విశాలాకారంలో పెరూ ఉన్నది దీనిలో పిల్లలు చాల ఇష్టంగా తిరుగుతారు .
జ్వరంలో సాధారణ చెమట కలిగించేటువంటి ఔషధాలు - అవి పొటాష్ సైట్రేట్ , స్పిరిట్ ఈథర్ నైట్రోలీ , మొదలైనవి అధికంగా ఉంటాయి .
ఏంటి ఈ ఐరన్ ఏఏ పదార్థాలలో అధికంగా లభిస్తుందో మీకు తెలుసా ?
ఇది ఊపిరితిత్తులకు పోషణ ఇచ్చేటువంటి ఒక ఉత్తమమైన టానిక్ .
దీన్ని ’ పక్షుల స్వర్గం ’ అనే పేరుతో కూడా పిలుస్తున్నారు .
పురుషులు డిశ్చార్జ్ చేసిన తరువాత తన వీర్యాన్ని స్త్రీ యోనిలో విడుదల చేయకుండా దానిని బయటకు పారేస్తారు .
చంపావత్ జిల్లా కేంద్రం నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్మోడా - లోహాఘాట్ మార్గంలో ఉన్న దేవిధురా సముద్రమట్టం నుంచి సుమారు 2500 మీటర్ల ఎత్తులో ఉన్నది .
ఇక్కడ బంగారువర్ణం గల తోకలేని కోతులు అయితే చాలా ఆకర్షకమైనవి .
కండరాల కొవ్వు కంటే ఎక్కువ క్యాలరీలు ఖర్చుచేస్తుంది .
విశేషించి పంటకు వేసే రసాయనిక ఎరువులు కూడ ప్రియమవుతున్నాయి (వెల పెరుగుతున్నది) దీనివల్ల వ్యవసాయం నుండి నికరాదాయం తగ్గుతున్నది .
రక్తం గడ్డలను దూరం చేయటానికి చికిత్సా విజ్ఞానానికి కొత్త ఆవిష్కరణకు కారణం ఇప్పుడు కొంత తేలికయిపోయింది .
మనాలీలో ఉన్న పర్వతారోహణ కేంద్రం 1961 నుంచి ఇక్కడ స్కైయింగ్ శిక్షణను ఇస్తున్నారు మరియు ఇక్కడి చాల మంది యువతీ - యువకులు ఈ కేంద్రం నుంచి స్కైయింగ్ శిక్షణ పొందిన తరువాత అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం పేరును నిలిపారు .
రాష్ట్రం ద్వారా ఉత్తరకాశి నగరంలోని ఆరు ఆలయాలు క్రమబద్ధం చేయబడ్డాయి , వాటిలో శ్రీ విశ్వనాథస్వామి ఆలయం ప్రథమశ్రేణి మరియు పరశురాముడు , శక్తి , దత్తాత్రేయ , తోణేశ్వర , జడభరతుని తృతీయశ్రేణిలో ఉంచబడ్డాయి .
దేవి దర్శనం తరువాత భైరవి దర్శనానికి కూడ ప్రాముఖ్యత ఉన్నది .
అధిక భాగం రచనలు మర్చిపోబడినవి .
ఎనిమిది గంటలు ట్రేకింగ్ చేసి అక్కడికి చేరుకోవచ్చు .
అక్కడ అందమైన తోటలు , సువాసన గల పూలు మరియు మొక్కలు సందర్శకుల మనస్సును మోహింపజేస్తాయి .
ధార్మిక భావనలో గంగకు అన్నిటికంటె ఎక్కువ మహత్త్యం ఉన్నది .
బొబ్బ నీలాథోథా బూడిదను నీళ్ళలో కరిగించి పూయటం వలన ఒకవేళ బాగవకపోతే బూడిదను కొద్ది పరిమాణంలో నేరుగా బొబ్బ పై రాయండి .
రామామాత్యలో కూడా సంగీతంపై మంచి అభిరుచి ఉంది .
తండ్రి పం. సురసహయ మిశ్రా వయోలిన్ వాయించేవారు .
రెండు నెలల కంటె తక్కువ వయసు గల పిల్లలు ఎవరిలో అయినా తీవ్రమైన శ్వాస రేటు ఉంటే వారికి గంభీరమైన నిమోనియాకి చికిత్స చేయాలి .
అల్లంసాగు ముఖ్యంగా సిర్మౌర్ , సోలన్ , సిమ్లా , బిలాస్‍పూర్ , మండీ , కాంగడా జిల్లాలలో చేయబడుతున్నది .
తండ్రి పేరు జగన్నాథ్ మహరాజ్ మరియు తాత పేరు ప్రతాప్ మహరాజ్ .
ప్రతి నెలా చాలా అండాలు ఉత్పత్తి అవుతాయి అయితే కూడా చర్మ రంధ్రం ద్వారా కేవలం ఒకే అండం ఉత్పత్తి అవుతుంది .
రెండు ముక్కు రంధ్రాలలో కరిగిన ఆవునెయ్యి రెండు - రెండు బొట్లు రాల్చాలి దీని వలన రక్తం పడటం ఆగిపోతుంది .
ఈ మెత్తని పట్టి నియమిత రూపంలో వ్యాకోచిస్తుంది మరియు సంకోచిస్తుంది .
ఒకవేళ మీరు ఆఫీసులో ఉంటే లిఫ్ట్ కు బదులుగా మెట్లపై నుండి ఎక్కాలి .
రోడ్డుపై ఎక్కువగా రద్దీ ఉండదు .
ఎప్పటి వరకైతే పిల్లాడికి విశ్రాంతి దొరకదో అప్పటి వరకు అనేక సార్లు చేయవచ్చు .
శ్వాస రేటును లెక్కించే సమయంలో బిడ్డ విశ్రాంతి తీసుకొంటూ లేదా నిదురపోతూ ఉండాలి .
వేళ్ళు సాధారణ కదలికలపై చాలా బలం పెడుతూ వుండేవారు .
రెండు శిఖరాలు ఇక్కడి రాజధాని శ్రీనగర్‍కు దగ్గరలో ఉన్నాయి .
పరిశోధకులు వారికే ఈ క్యాన్సర్ నయం అవుతుందా ! అనే విషయం గురించి అనుమానంగా ఉంది అని చెప్పుతారు .
తల్లి ఆరోగ్యం కోసం వారికి సంతులిత మరియు పౌష్టిక ఆహారం అవసరమైన పరిమాణంలో లభించడం అవసరం .
దాని నుండి బయటకు వచ్చే ద్రవం మెల్ల-మెల్లగా కరిగిపోతూ చర్మంపైన అతుక్కుపోతుంది .
బెంగుళూరు నుండి మైసూర్ వెళ్లడం కొరకు బస్సులు , టాక్సీల చాలా సేవలు లభిస్తాయి .
మొత్తం 51 శక్తిపీఠాలలో దేవికి చెందిన తొమ్మిది దేవాలయాలలో ముఖ్యమైన మహత్త్వం ఉన్నది , వాటిలో వైష్ణవీదేవి కాక నైనాదేవీ , చింతపూర్ణీ , జ్వాలాజీ , వజ్రేశ్వరీ దేవి , చాముండా దేవి , మనసాదేవి , శాకుంభరీ దేవి మరియు కాళికామాత ఉన్నారు .
మనస్సు మరియు శరీరానికి అవసరమైనవి ఎంత పురుషులకు మహత్వపూర్ణమో అంతే స్త్రీలకు కూడా .
పోఖరాలో అద్దెకు చేపలు పట్టటానికి ఉపయోగించే ముల్లు మరియు గాలాలు కూడ లభిస్తాయి .
దీనికి చికిత్స రెండు రకాలుగా జరుగుతుంది - ఉపశమనం ( palliative ) , సమూలంగా ( radical ) .
గుండెరోగులకు పునర్వాసం చాలా ముఖ్యమైనది .
ఈ రసాయనం రక్తనాళాలను వెడల్పు చేస్తుంది వాటిని లోపలి నుంచి చిక్కగా ఉంచుతుంది .
ఒక సమయంలో ఈ భాగం గొప్ప వేటకు ప్రసిద్ధమై ఉండేది .
బహుశా ఋతుపవన వాతావరణ కారణంగా జొన్న దక్షిణంలో ఉత్తరంకంటె అధిక వ్యాప్తిలో ఉన్న పంట .
అలా అయినప్పటికి కూడా పెద్ద పతాకలు పెద్ద చలన చిత్రాలకు సరిపోతాయి మరియు చిన్న బడ్జెట్ కొత్త కళాకారుల చలనచిత్రాలు చప్పట్లు మరియు డబ్బు రెండింటిని రాబట్టుకుంటున్నాయి అని కిందటి రెండు-మూడు సంవత్సరాల తీరు చెప్పుతున్నది .
వేసవికాలంలో అక్కడ సోలాంగ్‍లో ఆకాశంలో ఎగిరే సాహసవంతమైన ఆటల ఏర్పాటు జరుగుతుంది , అదే శీతకాలంలో అక్కడి మంచుకొండల పై జారుతూ ఉన్న దృశ్యాలు పులకింత కలిగిస్తాయి .
త్రిశూల్ యొక్క తీవ్ర జల ప్రవాహంలో జెట్ స్కూటర్ దేశంలోని అన్నింటి కంటె అందమైన నది మార్గాన్ని కనుగొనటంలో వాస్తవంగా పెద్ద కొత్త మరియు రోమాంచకరమైన పధ్ధతి .
ఆ కారణంచేత గాలిని తీసుకోవడంలో ఇవ్వడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది .
మనదేశంలో పండ్లకు విశేషమైన గొప్పతనం ఉన్నది పండ్ల ప్రసక్తి వస్తే వివిధ పండ్ల పేర్లు నాలుకమీదకు వస్తాయి .
ఈ పార్కు 120 కి.మీ. ప్రదేశంతో కప్పబడి ఉన్నది మరియు సుందరమైన సరస్సు నలువైపులా ఉన్నది .
ప్రపంచమంతటిలో ఈ ఆట - క్రీడ ప్రసిద్ధమైంది .
రోగం ఆరంభం కావటంతో 2 నుండి 5 రోజులలో వారి చేతులు లేక కాళ్ళలో పక్షవాతం లక్షణం కనపడటం జరుగుతుంది .
অলপ সময়ৰ অনুভৱৰ পাছত , এতিয়া এই শিখাক সম্পূৰ্ণ সন্মানেৰে বিদায় দিয়ক |
1 - 1 పరిమాణం ఉదయం - సాయంత్రం నీటితోపాటుగా సేవించడంతో అరుంషికా రోగం మరియు చీదర నశించిపోతుంది .
భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిత జవహర్ లాల్ నెహ్రూ పేరుతో ఈ పర్వతారోహణ సంస్థ ఏర్పాటు 14 నవంబర్ 1965 సంవత్సరంలో చేయబడింది .
గర్భ సమాపన సేవలు .
ఊపిరితిత్తులలో పేరుకుపోయినటువంటి కఫం దీనిని సేవించటం వలన సులభంగా బయటకు వస్తుంది మరియు కొత్త కఫం తయారవడం ఆగిపోతుంది .
రాజశ్రీ టండన్ వంటి వ్యక్తులు ఖజురహో , దాని వాస్తు , దాని దర్శన భాగ్యాన్ని వ్యతిరేకించారు కాని ఖజురహో దర్శనం మరియు దాని శిల్పాలు భారతీయ కళపైన తన ఛాయను వదిలిపెడుతూ వెళ్ళింది .
ఇందులో చక్రవర్తి ప్రతాపసింగ్ గురించి వర్ణన ఉన్నది .
ఈ మధ్య సంగీత విషయాలపై రాయటం మరియు పరిశోధన కార్యక్రమం కూడా చేస్తుండేవారు .
ఇదేకాకుండా గర్భావస్థ సమయంలో శిశువు భారం నడుముపైన పడిన కారణంగా వారిలో నడుము నొప్పి సమస్య కనబడుతుంది .
చాట్పకోడి మరియు జంక్ఫుడ్ నుండి దూరంగా ఉండండి .
16వ శతాబ్దం నుంచి వస్తున్న ఈ సాంప్రదాయంలో పూలు విక్రయించే అధికారం తల్లి నుంచి కుమార్తెకు వస్తుంది .
ధనుర్వాతం నుండి కాపాడుకోవటానికి రెండు టీకాలు ఒక నెల వ్యవధిలో వేయించాలి .
త్రిఫలా వాస్తవంగా ఎండిన ఉసిరి , హరడ్ మరియు బహడ్ కలయిక మరియు ఇది తల చర్మం ద్వారా రోగాణువులను శుభ్రం చేస్తుంది .
మల్లెపువ్వు మరియు జామచెట్టు 5-5 ఆకులను తీసుకొని కొంత సమయం వరకు నోటిలో మెల్ల-మెల్లగా నమలండి .
జొన్న యొక్క సఫలమైన సాగు కోసం విత్తనాల వ్యవస్థలోని పుష్పించడానికి విత్తనాల స్థితిలోను పుష్పించిన తరువాత భూమిలో నీరు లేకుండా ఉండకూడదని ఈ విధంగా తెలుస్తున్నది .
పోర్ట్ బ్లెయర్‍లో తిరగడంలో తమదంటూ ఆనందమే వేరు .
’దొడ్డఇలాద మర’ స్థానములో 400 సంవత్సరాలు పురాతన మర్రి చెట్టు విశేషరూపంలో చూడదగినది .
మాత్రలు గర్భ సంచి ద్వారంలోని మ్యూకస్‍ని చాలా చిక్కగా చేస్తుంది .
ఈ 4 గంటల ప్రయాణం బికనీర్ నుండి భరాల్‍ కు మొదలుపెడతారు మీకు దారిలో మొదటి పట్టణం మండీ నోఖా్మండి వస్తుంది .
దిగుమతి చేసుకున్న ప్రతి టన్ను యూరియామీద ప్రభుత్వం 18,000 రూపాయలు సబ్సిడి ఇస్తున్నది .
మైసూర్ సాహసి ముస్లిం సేనాపతి హైదర్‍అలీ వొడయారుల రాజ్యాన్ని పెకలించివేశాడు .
నేల నీటమునిగి ఉన్న స్థితిలో జింక్ మరియు రాగి లభించడం తగ్గుతుంది అప్పుడు ఇనుము , అభ్రకం లభించడం ఎక్కువ అవుతుంది .
ఉసిరి చూర్ణం 3 నుంచి 6 గ్రాముల పరిమాణంలో రోజంతా మూడుసార్లు నీటితో తీసుకోండి .
ఏ వ్యక్తి కోత లేకుండ శస్త్రచికిత్స చేయించుకొంటూ ఉన్నాడో అతడు ఇంటికి తిరిగి వెళ్ళి కేవలం ఒకరోజు విశ్రాంతి తీసుకోవాలి .
అందువల్ల ట్రెక్ ప్రారంభించడానికి మూడు నెలలకు ముందు మీరు కనీసం ఒకటిన్నర గంట ప్రతి రోజు లెక్కతో మీ శరీరానికి అరోగ్యవర్ధకత కలగడానికి , శారీరక క్రియలు ప్రారంభించాలి .
ఇలాగే అనేక నైపుణ్యం గల కోతులను కూడ చూపిస్తారు అయితే కోతుల శిక్షణలో ఒక ముఖ్యమైన విషయం టెంకాయలను కోయడం కూడ నేర్పించబడుతుంది .
అంటే ఈ ధాన్యాలను నాటే దేశపు దక్షిణభాగాలలో ఎల్బీడో తక్కువగాను అలాగే ఉత్తరభాగాలలో ఎక్కువగా ఉంటుంది .
అండాశయపు ట్యూమర్స్ అదృశ్యమవుతాయి .
వారిని ప్రసన్నం చేసుకోవటం కోసం పాటలలో వారి పేరు కూడా చేరుస్తూ ఉండేవారు .
ఈ గ్రామం నగరానికి 1 . 5 కి.మీ. దూరంలో పర్వతంయొక్క వాలులో ఉన్నది .
దివ్య సర్వకల్ప క్వాథ్ - ఈ క్వాథ్‍ను సేవించిన ప్రభావం మన కాలేయాన్ని బలపరుస్తుంది .
ఈ వయసులో ఎక్కువ రక్తపోటు , లావు , ఆహారనియమలోపం హైపర్‍లిపిడెమియా ( కొవ్వుపదార్ధాలు మరియు ఇతర కణాలు రక్తంలో ఎక్కువ మోతాదులో ఉండటం ) , ట్యూబరక్లోసిస్ పరీక్షకు ట్యూబరక్యూలిన్ ( పిపిడి ) పరిక్ష స్క్రీనింగ్ చాలా అవసరం .
హరి ప్రసాద్‍కి అక్కడ పూర్తి గౌరవం లభించింది మరియు శాస్త్రియ సంగీత-ప్రపంచంలో మరియు చలనచిత్ర ప్రపంచం రెండూ ఇతన్ని సొంతం చేసుకొన్నాయి .
ఇందువల్ల ఇవి వాటి పేరు తోపాటు ’ శాహీ ’ శబ్దం కలుపబడింది మరియు ఈ చిరుతలకు ’ రాయల్ బెంగాల్ టైగర్ ’ పేరుతో పిలువబడుతున్నాయి .
జింకుప్రయోగం సమయం ముఖ్యంగా విత్తనాలలో జింకు ప్రమాణం మరియు భూమిలో దీని లోపతీవ్రతమీద ఆధారపడుతుంది .
తమ యవ్వనంలో అడానా , మాలశ్రీ , శుద్ధ కల్యాణ , పూర్వీ , మాండ మొదలైన చాలా రికార్డులు తయారు చేశారు .
జవహర్ లాల్ నెహ్రు వస్తు ప్రదర్శనశాలలో ఈటానగర్ జనజాతికి చెందిన సాంస్కృతిక మరియు సామాజిక విశ్వాసాలు చూడవచ్చును .
ఆహార విషయంలో ఏ విధమైన నిగ్రహం చేయవద్దు .
తర్వాత శుభ్రమైన నీటితో పుక్కిలించాలి .
ఇప్పుడు అండమాన్ నికోబార్ ’ కాలాపానీ ’ లేదు .
తక్కువ పిల్లలు మరియు పిల్లల వయస్సులో సరియైన తేడా వలన స్త్రీ తమ పిల్లల యొక్క కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో ప్రధాన పాత్రను వహిస్తుంది ఇంకా ఇందులో గర్భనిరోధకాలు ప్రతి అడుగులోనూ ఆమెకు సహాయపడతాయి .
సంస్కృతం యొక్క ఉపయోగం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది , దీనివలన ఇక్కడి సంస్కృతి హిందుస్తానీ సంస్కృతితో చారిత్రక సంబంధమైన మూలాలు కనిపిస్తాయి .
షాక్ తగిలినపుడు పీడితుడు సాధారణంగా ఎలక్ట్రిక్ వస్తువులకు అంటుకొనిపోతాడు .
అక్కడ యాత్రికులు స్నానం చేస్తారు .
చిత్రకూట్ వెళ్ళడానికి ఇప్పుడు విమాన సౌకర్యం కూడ అనుసంధానించారు .
కానీ ఇంత తెలుసుకున్న తరువాత ట్యూమర్ అభివృద్ధి ఎలా జరుగుతుంది మరియు ఎలా ఇది అప్పుడప్పుడు అదృశ్యమవుతుంది , వైద్యులకు ఇది ఖచ్చితంగా నిర్ణయించటంలో సహాయం తప్పక లభిస్తుంది ఈ ట్యూమర్‍ను ఇలాగే వదిలివేయాలి మరియు దానికి చికిత్స చేయడం అవసరం .
ఇదే కారణంగా వర్షంలో మలబద్ధకం , ఎలర్జీ , అతిసార , దగ్గు , జలుబు , కంటిరోగాలు మొదలయిన వ్యాధులు కలుగుతాయి .
పాలు అర్థగంట తర్వాత త్రాగాలి .
తర్వాత సంచిని తెరిస్తే అందులో ద్రవం నిండి ఉంటుంది .
భారతదేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల నుండి గోస్వామిగారు తన వయోలిన్ వాదనాన్ని ప్రసారం చేశారు .
జరదాలూ చిత్తిదార్: ఈ రకం పండు జూన్ మొదటి నుండి మూడవ వారం చివర వరకు తయారవుతుంది .
వీటిలో పసుపు రంగు ద్రవం నిండి ఉంటుంది తర్వాత ఇది పగిలిపోతుంది .
ఒకప్పుడు ఇక్కడ ఇలాంటివి 48 ఎత్తైన గోళాకార స్తంభాలు ఉండేవి అయితే ఇప్పుడు 4 ఎత్తైన గోళాకార స్తంభాలు మాత్రమే సురక్షితంగా ఉన్నాయి .
గంగోత్రి వరకు చేరడం పెద్ద అసంభవంగా ఉండేది .
పెరిగే కాలంలో 250 మి.మీ. వర్షం ఉంటే మొక్క వృద్ధి సామాన్యంగా ఉంటుంది .
బెల్లం రవాణా కోసం అట్టపెట్టలలో లేక గుడ్డ సంచులలో చుడతారు అందువల్ల రవాణాలో ఇబ్బంది కలుగదు .
ఆ కాలంనాటి మండీ నరేష్ అర్రాధర్ యొక్క కుమార్తె మంధర్వ వారి శిష్యురాలు మరియు తరువాత భార్య కూడ అయినది .
లొంగని జీవితపు కోరికకు మరో పేరు పోలాండ్ .
శరీరంలో ఏ భాగం పైనైనా గజ్జి ఉంటే , వాటిని రుద్దకండి మరియు చల్లని నీటికి కూడా దూరంగా ఉండాలి .
ప్రత్యేకించి నత్రజని లోటు ఉండేది మరియు తరువాత భాస్వరంలోటు సంకేతం లభించింది .
ఎవరికైతే హృదయ సంబంధమైన ఎటువంటి సమస్య లేదో మరియు ఎవరైతే ఆరోగ్యంగాఉన్నారో .
కోతను ఎప్పుడూ ఉదయమే చేయాలి ఎందుకంటే ఆసమయంలో రాత్రిపూట చల్లదనం పొంది కూరగాయల లోపలి ఉష్ణోగ్రత తగ్గుతుంది ఇది కోరతగినది .
తండ్రి సంస్కృతం మరియు తెలుగులలో మంచి పండితుడు మరియు తల్లి మత ప్రవృత్తి గల గృహిణి .
ఉస్తాద్ హబీబుద్దీన్ జననం 1899 సంవత్సరంలో మీరట్‍లోనే కాకుండా అజరాడా కుటుంబ వంశసాంప్రదాయంలో జరిగింది .
అవును దీనిని విత్తనం కోసం గాని సంకర విత్తనాల తయారీ కోసం నాటినట్లయితే లాభదాయకం అవుతుంది .
హిమాచల్ వేషధారణలో మీరు ఇక్కడ ఫోటోను కూడ తీసుకోవచ్చు .
1955 సంవత్సరంలో గానంలో సంగీతాలంకార్‍ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు .
ఈ ప్రదేశం సుమారు 20 రకాల పశు - పక్షులకు నివాస స్థలం .
పద్ధతిని సాధారణంగా నీటిని నిల్వచేయడం అంటారు ఎందుకంటే దీని జలప్రవాహ ప్రదేశం ఎక్కువ అవుతుంది మరియు నీటినిల్వ పెద్ద చెరువులలోను జలాశయాలలోను చేయబడుతుంది .
ఈ విషయాన్ని శాహమీర్ ఖాన్ చాలా రహస్యంగా ఉంచారు .
వర్తమాన కాలంలో పిల్లనగ్రోవి స్థాయిని పెంచిన కీర్తి స్వ. పన్నాలాల్ ఘోష్‍కి లభిస్తుంది .
15 - 20 పాయింట్లు ఉన్నట్లైతే సాధారణ విషయం .
నార లేకుండా అన్ని ఆకులు కుళ్ళిపోతాయి .
బెంగుళూరు ఋతుపవనం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది .
ఖుసురోకి గోపాల్ నాయక్‍ యొక్క ప్రజ్ఞలో నిజమైన భేదం ఉంది .
ఒక రోజులో నోటిలో రుచి కూడా మళ్ళీ బాగవుతుంది .
ఉమ్మెత్త ఆకులు రాయి పై నూరి 200 గ్రాములు కల్క్ మరియు ఉమ్మెత్త తాజా ఆకులరసం 100 గ్రాములు తీసుకొని 1 కిలో ఆవాలనూనెలో వేసి మలిగించండి .
ఉసిరి శీతలత్వం కలిగి ఉండటం వలన పిత్తపు వికారాలలో తొందరగా లాభం కలిగిస్తుంది .
ఇంతేకాకుండా సాధారణమైన ఉప్పు సోడియంక్లోరైడ్ సాంద్రత కూడ అవసరానికి మించి ఉన్నట్లయితే అది విషప్రభావాన్ని చూపుతుంది .
కేబుల్ - కారు ప్రస్తుతం నేపాల్‍లో నడపడం ప్రారంభమైంది .
ఉత్తర భారతదేశంలో శీతోష్ణస్థితి ప్రతికూలంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో దీనిసాగు చేయబడుతున్నది .
ఈ ప్రయోగం ఒకసారి చేయటం వలన నోటిలో పొక్కులు పూర్తిగా నయమవుతాయి .
వారి మరణం 20 జూలై 1972న మీరట్‍లో జరిగింది .
కాలిన భాగాన్ని తెరచిపెట్టరాదు దాన్ని స్టెరిలైజ్డ్ గుడ్డతో మూసిపెట్టాలి .
ఈ చూర్ణం సేవించటం వలన పొట్ట శుభ్రమై మలబద్ధకం దూరమవుతుంది .
ఒకవేళ పిల్లవాడు పాలు త్రాగుతున్న సమానంగా వాడికి పాలు త్రాగిస్తుండాలి .
వజీర్ ఖాన్ ముగ్గురు కుమారులలో ప్యారేఖాన్ ఒక మంచి సంగీత విద్వాంసుడు అయ్యారు .
ఈ సంస్థలో పర్వతారోహణకు శిక్షణ ఇవ్వబడుతుంది .
అమెరికాకు చెందిన ఒక పేరు తెలియని ఆచార్యుల ప్రకారం యాంటీఎజింగ్ లేహ్యల ఉపయోగం వలన చర్మం విష పదార్థాల సంపర్కం పొందవచ్చు మరియు సూర్యకిరణాల వలన నష్టం జరిగే అవకాశాలు కూడా పెరిగిపోవచ్చు .
వెదురుతో తయారుచేసిన డాలు కవచాలతో యుద్ధవీరులు తమను తాము రక్షించుకొంటారు .
సిక్కిం ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన ప్రాంతమే , ట్రెకింగ్ ఎక్కువ ఆనందంతో నిండిన అనేక ప్రాంతాల కారణంగా ట్రాక్స్ కూడ విశేషంగా ఆకర్షిస్తాయి .
ఇందువలన దీనికి అత్యంత ధార్మిక మహత్వం ఉన్నది .
ఆరోగ్య కార్యకర్తల కార్య ప్రణాళికే అన్ని ప్రణాళికలకు ఆధారం అవుతుంది .
రాజా వొడయార్ ( 1578-1612 ) రాజ్యాన్ని విస్తరించాడు మరియు శ్రీరంగపట్టణాన్ని తన రాజధానిగా చేశాడు .
కలలు మస్తిష్కంలో జరుగుతున్న ఎలెక్ట్రికల్ యాక్టివిటీ పరిణామాలని కొందరు శాస్త్రవేత్తలు నమ్ముతారు .
దీని వల్ల ప్రజలు తమ కుటుంబాన్ని సంతోషంగా ఉంచగలరు .
ఎప్పుడు అయితే సరిగ్గా పనిచేస్తుందో లేక స్పష్టంగా కనిపిస్తుందో అప్పుడే పక్కటెముక కదలడం బాగుంటుంది .
1987లో లిండా మరియు మర్వ్ గుంటర్ చర్చిల్ నుంచి ధ్రువపు ఎలుగుబంట్ల పర్యటనకు వెళ్ళటం ప్రారంభించారు .
ఈ మంచు పైన బూట్ల కింద భాగంలో స్టీల్ బ్లెడ్జ్ కట్టుకొని అడతారు , ’ స్కేట్ ’ శబ్దం డచ్ శబ్దమైన ’ ఇస్కేటస్ ’ నుండి తీసుకోబడింది , ప్రాచీన డచ్ అవశేషాలలో ధాతువు స్కేట్ అర్థం దొరుకుతుంది .
ఈ వ్యాధి ధగెనుమా ఒక పరాన్నజీవి కారణంగా వస్తుంది .
దీనితో సితార తీగలలో దాగిఉన్న ప్రతిధ్వనుల రససృష్టిలో పెద్ద సహాయకం అవుతుంది .
పిల్లవాని స్థితిని ఈ విధంగా మార్చాలి కాబట్టి అతను తల్లి ఒడిలో తిన్నగా పడుకొని ఉండాలి .
దీని సరస్సులో 42 చదరపు కి.మీ. నీటిముంపు భిలంగనాలో పిపలడాలీ వరకు జరుగుతుంది .
మంచి బెల్లంలో 65-85 శాతం సుక్రోజ్ , 10-15 శాతం ఇన్వర్ట చక్కెర 2.5 శాతం తుక్కు లభిస్తాయి .
మహాయాన బౌద్ధమఠ నిర్మాణం 17వ శతాబ్దంలో చేయబడిందని చెప్పబడుతుంది .
అందుకే తెరచిన ప్రదేశంపై పర్యాటకులు భయపడకుండ తిరిగి దృశ్యాలను ఆస్వాదించవచ్చు .
ఈ తాల్ బాంజ్ , దట్టమైన బురాంస్ అడవి మధ్యలో ఉన్నది .
ఉసిరి రసం వలన మూత్ర విసర్జన ఎక్కువగా కలుగుతుంది , దీనితో ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది .
గుగ్గులం వివిధ రోగాల చికిత్సలలో ఉపయోగింపబడుతున్నది .
అయోడిన్ లోపం వల్ల , పిల్లలలో చెవిటితనం , మూగతనం , మందబుద్ది , శారీరక వైకల్యం మరియు గొంతుకణితిలాంటి రోగాలు రాగలవు .
భార్య యొక్క సంగీత-సాధనలో శ్రీ చౌధరీ యొక్క సహకారం చాలా ఉన్నది .
భూవిన్యాసం (లాండ్ లేఅవుట్) : భూవిన్యాసం ద్వారా కూడ నీటిని నిల్వచేయడం సంరక్షించడం సాధ్యం .
బిడ్డ పడిపోగలడు లేక చస్తూ బతకగలడు .
హణోగీ దగ్గరే ఒక పాత రహదారి ఉండేది , ఆ మార్గం పైన తరచుగా ఆటంకం ఏర్పడుతుండేది .
చల్లని గాలి , శారీరక బలహీనత , భోజనంలో కొరత , పాండురోగం మొదలైనవి ఈ రోగం ఉత్పన్నమవడంలో సహాయపడతాయి .
ఉసిరిరసం నిర్వాహకమైనది .
మీరు వాడికి అప్పటి వరకు తినిపించాలి , ఎప్పటివరకంటే పిల్లవాడు తన పూర్తి భోజనం సొంతంగా తనకుతానుగా అడిగి తీసుకోనేంత వరకు .
ఇందువల్ల సూక్ష్మపోషకతత్త్వాల లోపాలను తెలిసికోవడం మరియు వాటిని నివారించడం మిక్కిలి ఆవశ్యకమవుతుంది .
భారతదేశంలో 33 శాతం స్థానిక రకాలలో 3 శాతం రకాలు (44) ఇక్కడ లభిస్తున్నాయి .
ప్రతి బడ్జెట్ కు సౌకర్యానికి ఇక్కడ హోటళ్ళు ఉన్నాయి - ఐదు నక్షత్రాల హోటళ్ళ నుంచి కేంపింగ్ సైట్ మరియు బెడ్ ఎండ్ అల్పాహరం వరకు .
దీనితో పాటు స్కీయింగ్‍కి కూడా ప్రోత్సాహమివ్వబడింది మరియు శిక్షణనివ్వడం కోసం పర్వతారోహణ మరియు స్కీయింగ్ సంస్థ 1968 లో స్థాపించబడింది జరిగింది .
దీనిని కూడ పర్యటనలో భాగం చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు .
ప్రస్తుతం కళ్ళు మరియు వాటి వ్యాధుల గురించి సామాన్య ప్రజలు కూడా అప్రమత్తులుగా కావలసిన ప్రయత్నం తప్పనిసరి .
కాన్పూరు రావటానికి ముందు రాంపూరులో గానం మరియు మృదంగం యొక్క విద్యను పొందారు .
అలాగే అయితే హరిపూర్‍ధార్ వెళ్ళటానికి నాలుగు మార్గాలు ఉన్నాయి , మేము నాహన్ నుంచి రేణుకా మీదుగా వెళతాం .
అడవి జంతువుల వివిధ రకాల వలె ఇక్కడి చెట్లలో కూడా అనేకత మరియు వైవిధ్యం ఉన్నది .
అక్కడి నుండి సుమేరు పర్వతం మరియు శివలింగంయొక్క దర్శనం అవుతుంది .
ఇక్కడ కంచరగాడిదలను తీసుకొని వెళ్ళే సేవకులు మరియు సహాయకులు , అందరికి అద్దె నిశ్చయింపబడింది .
హృదయం కండరాలలో వచ్చే ఇబ్బందులు కూడా సాధారణ రోగం లాగే బాగవుతుంది .
ఇది నలభై సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత కంటి చూపు సామర్ధ్యంలో కంటి గడబిడల కారణంగా అవుతుంది .
ఈ ముగ్గురిని కర్ణాటక సంగీతానికి ’సంగీత త్రిమూర్తు’ లని అంటారు .
దేశంలో పశువుల స్వతంత్రమైన బాధలేని రూపంలో సంచరించే కారణంగా , ఈ రోగ సమస్య మొదటి కంటె ఎక్కువ తీవ్రమైనది .
గణేశ్‍బాగ్ నుంచి ధార్మిక నగరమైన చిత్రకూట్ పది కిలోమీటర్లు ఉన్నది .
రాగ కల్పద్రుమ యొక్క రెండో భాగం 590 పుటలు గలది .
1941 సంవత్సరంలో కాన్పూరుకు చెందిన విక్రమాజీత్ సింగ్ సనాతన మత కాలేజిలో మత అధ్యాపకునిగా ఉద్యోగం లభించింది .
ములైఠీ అనేక రకాల వైద్యపరమైన గుణాలవలన సంపన్నమవుతాయి .
బస్సు ద్వారా అడవి మార్గం గుండా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ’పక్షుల ద్వీపం’ ప్రకృతి ప్రేమికులకు వరంగా వున్నది .
మీరు బంగారు , వెండి , వజ్ర - వైడూర్యాలు గల లోకాన్ని ఊహించి ఉంటారు అయితే ఉప్పు సరస్సుయాత్ర మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది .
వండూర్ నుంచి ’ జాలీబాయికి ` బోట్ ద్వారా వెళ్ళవచ్చు .
దుర్గాదేవి ఆలయం - ఈ ఆలయం కూడా ఉత్తరకాశీ గంగోత్రి మోటర్ మార్గానికి కుడి వైపున ఉన్న శ్రీ విశ్వనాథ సంస్కృత కళాశాల దగ్గర ఉన్నది .
ప్రణాళికా సంఘం ద్వారా ప్రకటింపబడిన 9వ ప్రణాళిక విధి విధానాలను రచించారు .
చల్లని గాలి వీచటం , పక్షుల కోలాహలం మరియు దూరంగా ఎక్కడో ఉన్న జలపాత ధ్వనులు మొత్తం పర్యావరణాన్ని వశీకరణం చే్స్తాయి .
రైలు మార్గం ద్వారా బీజాపూర్ , బెంగళూరు , ముంబాయి ( వాయా సోలాపూర్ ) హోస్ పేట్ ( వయా గడగ్ ) మరియు వాస్కోడిగామా ( వయ హుబ్లీ మరియు లోండా ) తో కలిసి ఉన్నది .
పుష్య దురద ప్రూరైటిస్ ఎనై ( pruritis ani ) మరియు యోని దురద ప్రూరైటిస్ వల్వీ ( pruiritis valvae ) అంటారు .
ఆయుర్వేదంలో దీనిని శైశవదశ పక్షవాతం మరియు బాల పక్షవాతం మరియు అధరాంగ్-వాతంగా పిలువబడుతుంది .
యునెస్కో 1977లో సోలాంగ్ కాలువ తలపెట్టి యునెస్కో బాయోస్ఫెయర్ రిజర్వ్ రూపంలో ప్రతిపాదించారు .
ఢిల్లీ , హర్యానా , పంజాబ్ , ఉత్తరప్రదేశ్ (పశ్చిమ భాగం) లలో ఈ కాలంలో నీటి ఆధారంలేని సాగుచేసే ప్రదేశాలలో జొన్న వంటి పంటలు నాటపడతాయని మీకు తెలుసు .
ఒకసారి పీడితుని ఎలక్ట్రిక్ ఉపకరణాల నుండి వేరుచేసి అతను శ్వాస తీసుకుంటున్నాడో లేదో పరిశీలించండి .
ఈ ఆనకట్ట ఎత్తు 260 మీటర్లు ఉంచబడింది .
భోజనంలో ప్రొటీన్లు , పాలు , మాంసం , చేపలు , గుడ్లు మరియు చాలా ఎక్కువ పరిమాణంలో ధాన్యం మరియు వివిధమైన పప్పులు , కూరలు , వేరుసెనగగింజలు మరియు సెనగలు మొదలయినవి తీసుకోవాలి .
ఈ వయస్సు వర్గం పిల్లలకు పోషణపై తగినంత శ్రద్ద చూపబడటం లేదు .
ఆ కృష్ణుడి క్రీడాస్థలం బృజ్‍లో ఎక్కువగా పూజింపబడినది .
నడికారు మహిళలలో పైన చెప్పబడిన గడబిడలు చాలా చెడు స్థితిలోకి చేరతాయి .
చాలా రోజుల తర్వాత ఇంటిలో ఒక కుమారుడు జన్మించిన కారణంగా పెంపకం చాలా ప్రేమ-వాత్సల్యాలతో జరిగింది .
బాలురలో టెస్టోస్టెరైన్ మరియు బాలికలలో ఎస్టిడియోల్ ప్యూబర్టల్ అభివృద్దిలో గొప్ప పాత్రను నిర్వహిస్తుంది .
ఒప్పందం ప్రకారం హాంకాంగ్ మరియు మకావూల పరిపాలనా వ్యవస్థను అందించడానికి ముందు రాబోయే యాభై సంవత్సరాల వరకు ఎటువంటి మార్పులు చేయరు .
ఈ ప్రాంతం మే నుంచి ఆగష్టు వరకు పక్షులను చూడటానికి , జులై నుంచి ఆగస్టు వేసవిలో బెలూగా వేల్ చేపలను చూడటానికి మరియు అక్టోబర్ - నవంబర్‍లో ధ్రువపు ఎలుగుబంటిని చూడటానికి పేరుగాంచినది .
భోజనానికి మధ్య - మధ్యలో ఉపాహారం ఇవ్వాలి .
ఈ ప్రదేశం గంగోత్రి అనే పేరుతో ప్రసిద్ధిచెందింది .
ఇక్కడికి చేరుకోవడంలో సాహసానికి కొదువలేదు అయితే ఇక్కడికి వచ్చే వారి కోసం దాని కంటే ముందు కూడ మరింత సాహసాలు అందుబాటులో ఉన్నాయి .
గిట్ట తెగులు నోటి తెగులు (ఎఫ్.ఎమ్.డి) ఆర్థికదృష్టితో ప్రపంచంలో పశువులకు వచ్చే సామాన్యమైన రోగాలు .
అయితే ఎంత తొందరగా ఈ ప్రాంతాన్ని స్వయంగా వృద్ధి చేశారు మరియు చాల దృఢంగా మరియు బలిష్ఠత తోపాటు , అది పొగడదగింది .
అక్టోబర్ నెలలో రబీ ఉష్ణోగ్రత సమయంలో క్షమతాపూర్వకమైన జలప్రయోగం చేసే ఏ పంటనైన నాటవచ్చు .
దారపుపురుగు మిక్కిలి సూక్ష్మమైనదిగా , రంగులేనిదిగా దారపుచుట్టలాగ ఉంటుంది .
దీని లోపంలో కింది ఆకుల కాడల మధ్య భాగంలో పసుపురంగు మచ్ఛలు కనపడతాయి .
అమీర్ ఖుసురో తీక్షణమైన బుద్ధి గలిగిన వ్యక్తి .
గుజ్జు లేత పసుపురంగులో రసవంతమై తినడానికి మిక్కిలి తియ్యగా ఉంటుంది .
లాల్ జీ పం. జియాలాల్ శిష్యత్వాన్ని పొంది విద్యను పొందసాగారు .
అరుణాచలప్రదేశ్ వెళ్ళడానికి ప్రతి రోజు కోల్‍కత్తా నుండి లీలాబాడీ మరియు మోహన్ బాడీ ( డిబ్రూగఢ్కు ) వయా తేజ్ పూర్ ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానసేవలు లభిస్తాయి .
ఆసుపత్రిలో లభ్యమయ్యే లెక్కల ప్రకారం పిల్లల వార్డ్ లో మొత్తం శిశువుల మరణం 13 శాతం నిమోనియా వలన జరుగుతుంది .
అక్కడే ఈ ఆలయంయొక్క గర్భగుడిలోకి వెళ్ళడానికి కిందకు దిగవలసివుంటుంది .
ఒక శిక్షణ పొందిన కోతి ఒక రోజులో నూరు - నూటయాభై టెంకాయలను కోస్తుంది .
రోజంతటిలో కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి .
దివ్య కాయాకల్ప విటీ - ఇది రక్తాన్ని పూర్తిగా శుభ్రం చేసి అన్ని రకాల చర్మ రోగాలను దూరం చేసేటువంటి అద్భుతమైన ఔషధం .
పటిక బూడిద మరియు నీలాథోథా వేయించి రెండిటిని ఒకచోట చేర్చి కలపాలి .
దీని అనంతరం కూడా గర్భనిరోధక మాత్రల నాణ్యతను మెరుగుపరుస్తూ వస్తుంది .
కుటుంబాన్ని పరిమితంగా ఉంచటానికి వివిధ గర్భనిరోధకాలు , ఉపకేంద్రాలలో లభిస్త్రాయి .
ప్రాంతంలో ఖాళీగా ఉన్న బీడునేలలో కమలాపండ్ల సాగు చేయబడుతున్నది .
నీలాథోథాని పూర్తిగా వేయించకూడదు .
కొరుకుడు రోగం రోగికి పొటాషియం అయోడైడ్ పూర్తి మోతాదులో ఇవ్వాలి .
ఏనుగు గజ్జి ( eczema ) - పాండురోగం , అజీర్ణం , అతిసారం , అధిక మానసిక శ్రమ , తీవ్ర ఎండ లేదా మర్కరీ మరహమ మరియు రెండో ఔషధీ చర్మం పైన ప్రతిసారి రావటం మొదలైన కారణంగా ఈ వ్యాధి వస్తుంది .
దారపుపురుగులు లేని నాటు సామగ్రిని పొగపెట్టి లేక ఎండబెట్టిన పోటింగ్ మిశ్రణప్రయోగం నాటడానికి చేయాలి .
దీనిని రుద్ర కుండం అని కూడ అంటారు .
సార్బిన్ వ్యాక్సిన్ 3 - 3 బిందువులు 2 పరిమాణాలుగా చేసి కలిపి ఖాళీ కడుపులోకి నీరు మరియు పాలతో పాటు ఇవ్వటం జరుగుతుంది .
సంగీత కళ మరియు శాస్త్రంయొక్క సమన్వయం కొద్దిమంది సంగీత విద్వాంసులలోనే లభిస్తుంది .
ట్యూలిప్ గార్డెన్ పర్యాటకుల ఆకర్షణ కేంద్రం .
కమలాపువ్వు అత్తరు ఉత్పత్తి కారకం .
సులభంగా జీర్ణమవడానికి భోజన - పదార్ధాలను బాగా ఉడికించాలి .
దీనిని సేవించటం వలన గుండె మరియు ఊపిరితిత్తుల బలహీనత , భ్రాంతి , జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటం , నిద్ర రాకపోవడం , జీర్ణం , రక్తపిత్తం , గల్ల , దగ్గు , శ్వాస , అతిసార , ఎర్రరక్తస్రావం , తెల్లరక్తస్రావం , రక్తహీనత మరియు వృద్ధాప్యంలో రోగ నివృత్తి తర్వాత బలహీనం దూరమవుతుంది .
అది ఎల్లప్పుడూ నీరుతో నిండి ఉంటుంది .
మొదటి పాదంలో చెరకు కొట్టిన తరువాత దాని రసం తీయడం ఎద్దుతో నడిపే గానుగ లేదా విద్యుచ్ఛక్తితో నడిపే గానుగ ద్వారా చేయబడుతుంది .
కర్వీ అలహాబాద్ , వారణాసి మరియు ఢిల్లీ నుంచి బస్సు సేవలు కూడా ఉన్నాయి .
పండిట్ గారి కంఠం ఆరంభంనుండి చాలా మధురంగా ఉండేది .
వేసవిలో పొలం దున్ని వదిలివేయబడుతున్నది అందువల్ల మట్టి ఉపయోగించే నీటిని పీల్చడానికి తగినదిగా ఉంటుంది .
ఒకవేళ పిల్లలను పుట్టించడానికి పురుషుడు మరియు స్త్రీకి సామూహిక భాగస్వామ్యం ఉంటుంది .
దీని అనంతరం 15 అక్టోబర్ , 1949కు మణిపూర్ భారత సంయుక్త రాష్ట్రాల రూపంగా తీసుకోబడింది .
ఈటానగర్ వన్యజీవుల విహారం 7 కిలోమీటర్ల దూరంలో ఉంది .
బజారులో అనేక రకాలైన మేజ్‍షెల్లర్ లభిస్తున్నాయి , కాని అవి ఎక్కువ ధర కలవి .
ఆపిల్ని చూస్తే మనస్సును ఆకర్షిస్తుంది అది రుచిలో అన్నింటికన్నా ఉత్తమమైనది .
గోథికశైలిలో ఉన్న మైసూర్ సెయింట్ ఫిలోమినా చర్చి దేశంలోని ప్రముఖమైన చర్చుల్లో ఒకటి .
ప్రతి ఋతువులోను సోలాంగ్ అందం చూసేలా తయారవుతుంది .
తన వాయిద్యం అంతంలో ఈ ధ్వనిని వాయిస్తారు , అది అందంగా ఉంటుంది .
శిశువుకు రోగం లేకుండ చేయటానికి తల్లి మొదటి పాలు తప్పక లభించాలి .
దివ్య మేదోహర్ వటీ ( వెటలెస్ ) - ఇది జీర్ణక్రియ తంతువులలో వచ్చేటువంటి మార్పును దూరం చేసి శరీరంలో ఎక్కువగా పెరిగే కొవ్వు తగ్గించి శరీరాన్ని అందంగా , ఆకృతి , కాంతిమయం మరియు స్ఫూర్తిదాయకంగా తయారుచేస్తుంది .
ఇక్కడే విశాల శిలాఖండాల మధ్యలో సహజంగా ఏర్పడిన గుహలలో మా బరాహీ దేవీ ఆలయం ఉంది .
శరీరానికి సరైన పరిమాణంలో ప్రోటీన్ , ఐరన్ , ఫాలిక్ ఆసిడ్ , విటమిన్ ’ ఎ ’ మరియు అయోడిన్ లభించడం అత్యంత అవసరం .
ఖాన్ సాహెబ్ ఠుమరీ పాడేవారుకారు మరియు ఏదో విధమైన తేలికైన గీతాలనే పాడటానికి ఇష్టపడేవారు .
దీనికి ముందే ఉదయం దేవాలయంలోని బరాహీ తల్లి విగ్రహాన్ని నలుగురు ఖాపో కుటుంబీకులు నందగృహానికి తీసుకువెళ్తారు , అక్కడ విగ్రహాన్ని పాలతో అభిషేకం చేసి మరియు కొత్త వస్త్రాలతో అలంకరిస్తారు .
గర్భవతి స్త్రీలు భోజనానికి ముందు మరియు తరువాత టీ త్రాగకండి .
పోలియో వచ్చిన భాగాలపై మర్దన తాపడం చేయటం వలన లాభం కలుగుతుంది .
షికారు కోసం వారిలో చాల మంది మకావూ వస్తారు మరియు వారు కైసినోలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారు .
ఒక వయస్సు తరువాత చర్మం నుండి తడి పోవడం ప్రారంభం అవుతుంది .
కృష్ణాష్ఠమి పండుగకు ముందు ఈ అలయంలో గొప్ప కార్యక్రమాలు జరుపబడుతాయి .
సరోద్ వంటి కఠిన వాయిద్యంలో నైపుణ్యాన్ని పొందిన మొదటి మహిళ శ్రీమతి శరణరాణి .
లోపలికి వెళ్ళే బగ్గీలలో కూడ సౌకర్యవంతమైన కుర్చీలే కాకుండా టాయలెట్స్ , హీటర్ మరియు అవసరమైన ఇతర ఉపకరణాలు కూడ ఉంటాయి .
చితవన్‍లోని సెతీ మరియు త్రిశూలీలో కూడ చేపలు పట్టే అనేక ప్రాంతాలు కలవు .
మహిళల యోనిలో వేసేటువంటి మాత్రలు , క్రీమ్ , జెలి , స్పాంజ్ మొదలైనవి కూడా ఉపయోగించడం జరుగుతుంది అందువలన మరియు వీర్యం లోపలికి వెళ్ళదు .
ఇక్కడ ఇప్పుడు మూడు రకాల దూరాలు ఉంటాయి - ఒకటి ప్రకృతి ప్రేమికులకు లేక ఫోటోగ్రాఫర్ల , కోసం ఒకటి ఔత్సాహికుల కోసం మరియు మూడవది సాహస ప్రియుల కోసం .
కుటుంబ సమావేశాల గొప్పతనం ఏమి ?
మీరు కూడా నియమంగా అంగన్‍వాడీ వెళ్ళండి మరియు అక్కడ లభించేటువంటి పౌష్టిక పదార్థాలు తప్పక తినండి .
మొదటి రోజులలో గర్భనిరోధక మాత్రలలో ఎ‍స్ట్రోజన్ మరియు ప్రొజెస్ట్రోన్ పరిమాణం అధికంగా ఉండేది , దీనితో అనేక దుష్ప్రభావాలు ఉండేవి .
ఇది ఒక వ్యక్తి నుండి రెండో వ్యక్తికి సోకుతుంది .
చలికాలంలో చాల చలిగా మరియు వేసవికాలంలో ఆహ్లాదకరంగా ఉంటుంది .
పోలియో మూడు రకాలుగా పోలియో విషాణువుల చేత ఉత్పత్తి అవుతుంది .
ఇంకొక విధానంలో వారు 72 మేళరాగాలలో కృతులు చేశారు .
అందుకే వారి గానం సాధారణ శ్రోతకు యోగ్యమైనది కాదు .
అదే ముందు నుంచి నడుస్తున్న ప్యాలెస్ ఆన్ వీల్స్ యొక్క అద్దె 450 అమెరికా డాలర్ల నుంచి 670 అమెరికా డాలర్లు ప్రతి వ్యక్తికి , ప్రతి రాత్రికి వరకు ఉంటుంది .
దాదాపు 9 సంవత్సరాలు కఠోర విద్యార్థి జీవితం గురువుగారి గృహంలో గడిపిన తర్వాత వారు ఇంటికి తిరిగి వచ్చారు .
ఏ విధంగా వారి గానం మధురమో వారి సంభాషణ కూడా మధురంగా ఉండేది .
ఇనుము: మొక్కలలో పచ్చని రంగు (హరితపదార్థం) ల సంశ్లేషణ మరియు నిర్వహణలకు అవసరం అవుతుంది .
ఈ గ్రంథం రెండు సంగీత పద్దతులకు ఆధార గ్రంథంగా పరిగణింపబడుతున్నది .
కానీ కొద్దిమంది శిశువులకి రోగం కొద్ది - కొద్దిగా బలపడటం కూడా జరుగుతుంది .
సాయంకాల సమయం వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రకాశించడం చూడడానికి అనువైనది .
వారికి హిందూస్తానీ సంగీతంలో కేవలం అభిరుచే కాదు కాని వారికి సంగీతంలో మంచి పరిజ్ఞానం ఉన్నది .
సేంద్రియకరణం ద్వారా అవశిష్ట అభ్రకంలో ఉన్న పోటాషియాన్ని జైవిక క్రియలద్వారా కరిగేటట్లు చేసే ఒక అవకాశం కనిపిస్తుంది .
అతడు తన రచనలలో ముఖ్యంగా బజ్రభాషే ప్రయోగించారు .
ఫలితంగా , స్కీయింగ్ ఎక్కువగా లోకప్రీతిని పొందసాగింది .
ఇంతేకాదు , చలనచిత్రం పాటల కొన్ని స్వరాలను కూడా పిల్లనగ్రోవిపై స్వయంగా వెలువరించటం మొదలుపెట్టారు .
ఇటుక గోడలతో పరిధిచేసి మిగిలిన ప్రపంచంతో వేరుచేసి రూపొందించబడిన వీధి అంటే మైనార్టి వర్గాలు నివసించే ప్రాంతం వైపు దృష్టి వెళ్తూనే తీవ్రమైన అక్షరాలతో పత్రాలు , హృదయద్రావకమైన కవితల యొక్క వరసలు మరియు వాటి జ్ఞాపకాల శిల్పాలు కనిపిస్తాయి .
ఆమ్లీయ భూములలో అధికంగా సున్నం వాడటంవల్ల సూక్ష్మపోషకతత్త్వాల లోటు ఏర్పడుతున్నది .
కోహిమా వెళ్ళుటకు ట్యాక్సీ మరియు మినీ కోచ్ పర్యాటకుల జేబుపై కొంచెం ఖర్చు అవుతుంది .
ఎందుకంటే పండు రసవంతం కావడంవల్ల పడితే ఎక్కువ వేగంగా పాడైపోతుంది అందువల్ల మంచి ప్యాకింగుతోపాటు మంచి రవాణా కూడ సమయానికి నిశ్చయింపబడి ఉండడం అవసరం .
చాల తక్కువగా ఇలాంటి పండుగ స్థలాలు ఉంటాయి కేవలం ప్రతి ఋతువులోను యాత్రికులను మోహింపజేస్తాయి అయినా సాహస ప్రియులు కూడ సంవత్సరం అంతా అక్కడికి వచ్చేట్లు చేస్తాయి .
స్త్రీ - పురుషులందరూ మరియు రోగం వచ్చినప్పుడు పిల్లలు కూడా ఈ ఔషధాన్ని సేవించవచ్చు .
దీని నుండి గంటకు 18-22 కి.గ్రా. గింజలను కంకుల నుండి తీయవచ్చు .
ఇలా చెయ్యటం వలన కూడా నోటిలో పొక్కులు బాగవుతాయి .
సర్వత్ర టీకాకరణంలో శిశువులకు మరియు చిన్న పిల్లలకు ఇటువంటి రోగాలు కలిగినవారి యొక్క మరణస్థాయి మరియు రుగ్మతలను తగ్గించే లక్ష్యం ఉంచబడింది వీటి నిరోధం టీకాల వల్ల సాధ్యం అవుతుంది .
ఈ రకంమీద ముడి , కుళ్ళు తెగుళ్ళ ప్రభావం తక్కువగా ఉంటుంది .
దుంప పంటల వర్గీకరణలో యంత్రాల ప్రయోగం చాలా సఫలమైనది .
ఈ ఉపాండ తలకి దగ్గరగా ఉంటుంది .
ప్రపంచంలో దీనిరకాలు 312 లభిస్తున్నాయి , దీనిలో 5 భారతదేశంలో లభిస్తున్నాయి (కో.వైటీ , కో.స్టాక్ ఏషియానా , కో.బెర్రిఇ , కో.ఎగలోచా మరియు కో.మర్ర) .
జాఫర్‍గారు మసీతఖానీ మరియు రజాఖానీ నుండి ప్రత్యేకమైన ఒక కొత్త శైలిని ప్రచారం చేశారు దానిని జాఫర్‍ఖానీ వాయిద్యం అంటారు .
అన్ని ప్రముఖ ధమనులలో ప్రారంభ భాగంలో వచ్చిన అడ్డంకిని బైపాస్ సర్జరీతో సరిచేయవచ్చు .
కాండం తొలిచే పురుగు: ఈ పురుగు పండ్లచెట్టు యొక్క కొమ్మలను తొలిచి లోపలి సున్నితమైన కణాలను తిని అలాగే వాటిలో రంధ్రాలు చేసి నష్టం కలిగిస్తుంది , ఈ కారణంచేత దాని కొమ్మలు ఎండిపోతాయి .
ట్యూడర్ శైలిలో నిర్మించిన బెంగుళూరు ప్యాలెస్ భవనం ఇంగ్లాండ్ ’విండ్ సర్ కైసెల్’కి సమానమైనది .
స్థానిక ప్రజలు మరియు యాత్రికుల మధ్య ఇది ప్రారంభం నుంచే చాల జనప్రియమైనది .
తలనొప్పిలో తలపై దీనిని 3 - 4 చుక్కలు పూసి మర్దనా చేయడానికి మరియు 1 - 2 చుక్కలు వాసన చూడటం వలన తలనొప్పిలో వెంటనే ఉపశమనం కలుగుతుంది .
ఒకవేళ రెండో కారణంగా బట్టతల వచ్చినట్లయితే వ్యాధుల చికిత్స చేయండి , తామర కారణంగానైతే - బెటనోబెట్ లేదా డెరోవిన్ లాభం చేకూర్చుతుంది .
స్వీడన్‍లో సగం కంటె ఎక్కువగా వ్యాపించిన అడవులలో ప్రపంచంలోని అతి పురాతనమైన జాతులకు చెందిన జంతువులుగా భావించే విశాలమైన మక్స్ ఆక్స్ ( ఎద్దు ) , దుప్పి , తోడేళ్ళు , రైన్ డియర్ , లిక్స్ అను పేరు గల పిల్లి మరియు బ్రౌన్ బీయర్ ( ఎలుగుబంటి ) ఉన్నాయి .
ఏ పిల్లలకు మాటి-మాటికి దగ్గు వస్తుందో వారిలో 30 శాతం యువావస్థలో అస్తమా పెరిగే ప్రమాదం ఉంది .
ఎవరికి అయితే రాళ్ళసమస్య ఉంటుందో , వారు ఉదయం - సాయంత్రం ఆపిల్ రసం త్రాగడం లాభదాయకంగా ఉంటుంది .
ఉత్తరకాశి నగరంలో ప్రస్తుత కాలంలో మొత్తం 32 ఆలయాలు ఉన్నాయి .
శరీరలోపలి భాగాలు ( అన్నకోశం , ప్రేగులు , వృక్కం ) నొప్పికి ఎట్రోపిన్ బెలాడోనా , మైర్ఫిన్ , హయోసైమస్ మొదలగు విశేషమైనవి .
ఇప్పుడు ఈ వ్యక్తి ప్రత్యేకంగా ఆధారపడటం ఏమిటి అంటే వారు లావుకావటానికి ఎటువంటి కారణాలు బాధ్యత వహిస్తాయి .
సోంపు యొక్క అధిక దిగుబడికి సేంద్రియపుటెరువులు రసాయనిక ఎరువులు తగిన ప్రమాణంలో వేయడం అవసరం .
గాయం అయిన భాగాన్ని కొద్దిగా కదిలించినా ఎక్కువ నొప్పి కలుగుతుంది .
ఈ అన్ని వస్తువులు కటరాలోని అనేక దుకాణాలలో అద్దెకు లభిస్తాయి .
దీనికి ఒకేఒక చికిత్స ఇదే పెరిగి ఉన్న చర్మాన్ని ఆపరేషన్ చేసి కోసి తొలగించబడుతుంది .
అరుంషికావికృతి కారణంగా తల చర్మానికి చాలా హాని చేరుతుంది .
గచ్చునేల మరియు ఆలయంపై శుద్ధమైన పాలరాయి వేయబడింది .
కనుక దాని కోసం శరీరాన్ని సిద్దం చేసుకోవాలి .
విచారించవలసిన విషయం ఇది ఆ అవిసెవిత్తనాల నుంచి తీసిన నూనెలో ఈ విధమైన ఎటువంటి ప్రభావం కనిపించలేదు .
సిక్కింలో హోటల్స్ మరియు లాడ్జీల కొరత లేదు .
మంచుచేత కప్పబడిన పర్వతం , ప్రవహిస్తున్న నదులు , చల్లని సరస్సులు , గొప్ప తోటలు , పూలతో నిండిన మైదానాలు మొదలైనవి జమ్మూకాశ్మీర్ యొక్క భూదృశ్య విశేషతలు .
అయోడిన్ కొద్ది పరిమాణం మనకు నీరు మరియు ఆకుకూరల నుండి లభిస్తుంది .
దీనికి తూర్పున ఇక్కడ ఒక కొండ ఉండేది మరియు బాడాహాట్ నివాసుల పొలాలు ఉండేవి .
ముక్కు మరియు శ్వాస నాళిక పెద్ద భాగం ఒకవేళ కఫం నిండి ఉన్నట్లైతే పిల్లలకు పాలు త్రాగడంలో ఆటంకం కలుగుతుంది .
ఈ పురుగు సోకిన చెట్టుకు నాలుగు వైపుల మట్టి రంగులో మలం ఉండల రూపంలో కనపడుతుంది .
నాటబడుతున్న రకాలతోపాటు స్వీట్‍చార్లీ , డాగ్లస్ , ఫర్న వంటి ఉత్తమ రకాలను కూడ నాటవచ్చు , వీటివల్ల ప్రతి హెక్టారుకు 200 క్వింటాళ్ళ వరకు దిగుబడిని పొందవచ్చు .
5 నుండి 14 సంవత్సరాల వయస్సు పిల్లలు సాధారణంగా పాఠశాలకు వెళ్ళే పిల్లల వర్గం లోనికి వస్తారు .
ఇంతేకాదు , ఆధునిక కాలం యొక్క ఇష్టమైన పాటకి , ఛోటా ఖ్యాల్ లను కల్పించిన ఖ్యాతి వారికే దక్కుతుంది .
ఈ మొత్తం స్థలం 1978 సంవత్సరం వరదలో కొట్టుకొని పోయింది .
బెంగుళూరులో అనేక రమణీయమైన ఉద్యానవనాలు ఉన్నాయి .
కానీ శాస్త్రవేత్తలు సఫలతతో కూడిన గర్భధారణ విషయంలో శృంగార సమయం కూడా ప్రభావితం చేస్తుందా అన్నదానిని ఇప్పటి వరకు అర్థంచేసుకోలేకపోయారు .
మొక్కలలో విటమిన్ ’ఎ’ నిర్మాణంలో వృద్ధి చేస్తుంది దీనితోపాటు మొక్కలను చాల తెగుళ్ళ నుండి రక్షిస్తుంది .
నాగాలాండ్ ప్రవేశ ద్వారం దమాపుర్ రోడ్డు , రైలు మరియు విమాన మార్గంతో దేశపు అనేక ప్రధాన నగరాలతో కలపబడి వుంది .
ఆట - క్రీడ నాలుగువైపులా వ్యాపిస్తూనే స్కీయింగ్ యొక్క కౌశలాన్ని మరియు సాధనాలలో చాలా తీవ్రగతితో అభివృద్ధి చెందసాగింది .
ఇంటిలోని అందరు వ్యక్తులు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే చంటి పిల్లవాని పోషణ కొంత సరైన విధంగా జరుగుతున్నది .
వసతిగృహంలో రెండు సాధారణ తరగతి వ్యాగన్లు ఉంటాయి .
అందువల్లనే మనం మన హద్దులలో ఉండే ఆలోచించాలి మరియు సరైన ప్రణాళికను ఆచరించాలి .
అక్కడి ప్రకృతి అనేక రూపాలు , అనేక రంగులలో ఆడుతుంది .
మిజోరాం పర్వతాల సరాసరి ఎత్తు 900 మీటర్లు .
మొదట అరుణాచల్ ప్రదేశ్ నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ ఏరియా ( నెఫా ) పేరుతో పిలిచేవారు .
కాని ప్రస్తుత కాలంలో గంగాప్రవాహంలో ఈ గుండాలు మునిగిపోయాయి .
ఈ పార్కు ఎత్తు సముద్రతలానికి 2950 నుండి 4920 అడుగుల వరకు ఉంటుంది .
రాష్ట్రంలో నిశాత్ గార్డెన్ , శాలీమార్ గార్డెన్ , చశ్మాశాహీ హర్మన్ ప్రతాప్ పార్క్ , పోలో గ్రౌండ్ వంటి చాల గడ్డి మైదానాలు లేక ఉద్యానవనాలు ఉన్నాయి .
ఈ ప్రయోగం తర్వాత నోటిలో రుచి కొంచెం చెడిపోతుంది .
హెవలాక్ ద్వీపంలో వున్న ’రాధా నగర్ బీచ్’ పర్యాటకుల మధ్య చాలా లోకప్రియమైనది .
కారణం లేకుండా యోని నుండి రక్తం బయటకు వస్తుంటే .
పీడిత పిల్లలను పడుకోబెట్టరాదు .
ముత్తుస్వామి దీక్షితులు మరియు శ్యామశాస్త్రి వారి సమకాలికులు .
ఉత్తరకాశి ప్రదేశంలో పర్వతారోహణ , ట్రెకింగ్ మరియు పర్యాటన స్థలాల బాహుళ్యం ఉంది .
దాదాపుగా ఒకటిన్నర గంట సేపు నిద్రపోయాను మరియు వారు ముగ్గురు కూడ నా దగ్గరే కూర్చుని ఉన్నారు .
వీటిలో ఆరోగ్య సూచనలు మిక్కిలి దయనీయంగా ఉన్నాయి .
ఈ సెంక్చుయెరీ పేరు కృష్ణానదిపై నిర్మింపబడిన నాగార్జునసాగర్ ఆనకట్ట పేరుతో ఏర్పడింది .
ఇలా చేసినప్పటికీ కూడా ఒకవేళ పక్కటెముక స్పష్టంగా కనిపించనట్లయితే పక్కటెముక పనిచేయడం లేదు అని పరిగణించాలి .
ఆ గ్రామం జోశీయాడాలో ఒక భాగంగా ఉండేది .
1968 సంవత్సరంలో స్థాపించబడిన ఈ నేషనల్ పార్కు రీవాం మహారాజా వేటాడటానికి సురక్షితమైన సొంత ప్రదేశం .
మనుష్యులు లాగే వేళ్ళు కూడ మిక్కిలి తక్కువ అడ్డంకి గల మార్గాన్ని వెదకుతాయి .
ఈ విధమైన పద్ధతి కొన్ని రోజుల వరకు నడుస్తుండేది .
’ జాలీబాయి ’ పోర్ట్ బ్లెయర్ నుండి బస్సు ద్వారా వండూర్‍కు వెళ్ళవచ్చు .
ఈ ప్రాంతానికి పురాతన నామం ఛపరోహ్ , అదే ప్రస్తుతం అదే మర్రిచెట్టు క్రింద చింతపూర్ణీ ఆలయంలో దేవత చిన్న ముద్ద రూపంలో కొలువై ఉన్నది .
ఇంధనం కొరకు కట్టెలు , నూనె పొందడానికి విత్తనాల ఉపయోగం మొదలైన మానవుల నిరంతర ఆవశ్యకతలు పెరగడంవల్ల చెట్లను ఎల్లప్పుడు కొట్టివేయడం జరుగుతుంది దీనివల్ల కొన్ని రకాలు అంతరించిపోయే ప్రమాదస్థితికి వచ్చాయి .
భూటాన్ వారికి చెందిన ఒక మఠం ఇక్కడ ఉండటం ఆసక్తికరమైనది .
ఈ ఆలయంలో నాలుగు వైపుల నాలుగు ద్వారాలు ఉన్నాయి .
ప్రాచీనకాలంలో ఇక్కడ ప్రజలు స్నానం చేసే వారు .
ఏ పురుషులైతే ఇప్పుడున్న పరిస్థితిని పరిష్కరించడానికి సిద్దంగా ఉన్నారో , వారి నిష్పత్తి , ఏ పురుషులైతే ఎక్కువ కోపాన్ని అణచుకుంటారో వారికి హార్టెటాక్స్ వచ్చే లేదా హృదయరోగంతో మరణించే అపాయం సుమారుగా రెండింతలు ఎక్కువగా ఉంటుంది అని 2003 వరకు సాగిన అధ్యయన పరిష్కారంలో ఇది తెలుసుకున్నారు .
కైల్‍బుల్ లామ్‍జావో జాతీయ ఉద్యానవనం లోక్టక్ నుండి 5 కిలోమీటర్లు దూరంలో ఒక ఆకర్శణీయమైన కేంద్రం ఉన్నది .
ఇటుపరిస్థితులలో విలువ పెంచడం ఒక మంచి వికల్పం , దుకాణంలో పూలకు తక్కువ ధర లభిస్తున్నప్పుడు దండలు , గుచ్ఛాలు , పూలజడ , గజమాల , పుష్పాలంకరణ , పూలరేకులు , గుల్కంద్ , జెల్లీ , షర్బత్ , గులాబీ రసం , అత్తరు , పాంట్‍ప్యూరీ వంటి వాటిని అలాగే పూలను ఎండబెట్టి వాటి విభిన్న ఉత్పత్తులను తయారుచేయవచ్చు .
కేవలం కొంత పులకించే ప్రేమ కావాలి .
ఈ సమయంలో ఒకటైతే బాధ అనుభూతి తక్కువవుతుంది , రెండవది అనెస్థేషియా ప్రభావం చాలాసేపటి వరకు ఉంటుంది .
ఈ గ్రంథంలో గ్రామ మరియు మూర్ఛన్నల విస్తృత పరిచయం లభిస్తున్నది .
ప్రస్తుతం ఈ ఆధునిక కాలంలో అయితే గర్భనిరోధకానికి ఒకటికి మించి మరొక ఉపాయం ఉన్నది కండోమ్ , యోనిలో ఉంచుకునే మాత్రలు , కాపరటీ మొదలైనవి , కాని వీటి అత్యంత సమర్థవంతమైన చర్య గర్భనిరోధక మాత్రలు .
లడక్ ప్రాంతంలో మొదటగా బౌద్ధ మతానికి గుర్తింపు ఉంది .
భారతదేశం ఈ విషయంలో అదృష్టశాలి ఏమిటంటే ఇక్కడ ప్రపంచంలో అన్నింటికంటె ఎక్కువ మస్కోబైట్ అభ్రకం నిల్వలు ఉన్నాయి .
’ క్యాథెలిక్-క్యాథెడ్రల్ ’ ఈశాన్యపు అన్నింటి కంటే పెద్ద చర్చి .
ఆ విధంగా చెప్పబడుతుంది , రోజుకి కనీసం 30 నిమిషాలు వ్యాయామం తప్పక చేయాలి .
రంగు - రంగుల సువాసన గల పువ్వులు , పచ్చని ఆకులతో కళకళలాడుతున్న పట్టులాంటి గడ్డి బీళ్ళు , ఆకాశాన్నంటుతున్న పర్వత శిఖరాలు ఇక్కడి సౌందర్యంలో నాలువైపుల అందాన్ని వృద్ధిజేస్తున్నాయి .
ఫస్ట్ర్ ప్లమ్: కాపు నియతంగా మరియు ఉత్తమంగా ఉంటుంది .
పౌష్ఠిక దృష్టితో బెల్లం చక్కెర కంటె చాలా రెట్లు శ్రేష్ఠమైనది .
13వ శతాబ్దం నుండి నడపబడుతున్న ఉప్పు గనులు 10 కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించాయి మరియు 5 మీటర్ల వెడల్పు ఉన్నది .
ఈ స్థితిలో ఆలస్యం చేయకుండా వెంటనే పెద్ద ఆస్పత్రికి వెళ్ళండి , అక్కడ అన్ని ఆరోగ్య సేవలు ఉచితంగా లభిస్తాయి .
సేన్ జోస్ శల్క పురుగు (సేన్ జోస్ స్కేల్): ఈ పురుగు తీవ్రత సోకిన పండ్లచెట్టు భాగం మట్టి రంగులో కనబడుతుంది .
ఈ రిజర్వ్ లో స్థానిక సామంత రాజుల ద్వారా నిర్మించబడిన 16వ శతాబ్దపు కోటల అవశేషాలు కూడా ఉన్నాయి .
ఇలా చేయటంతో వృషణంలో తీవ్ర మంట కలుగుతుంది .
నేడు బెంగుళూరు ఒక ప్రశాంతమైన మరియు విస్తృతమైన నగరం .
మహిళలలో అయితే ముఖ్యంగా థైరాయిడ్ సమస్య కలగటం లేదా సంతానం లేని ఆపరేషన్ చేయించుకున్నా తరువాత లావు కావడం చూడవచ్చు .
కాలపట్టికని అనుసరించి సమయానికి ప్రతి పనిని సకాలంలో చేస్తుండేవారు .
ప్రభుత్వ సంరక్షణలోకి వెళ్ళడంతో పూర్వపు భిమన్ కోర్ రాజా ఈ పార్కు యొక్క రక్షణలో ప్రత్యేక శ్రద్ధ ఉంచేవాడు .
దసరా పండుగలో లక్షల మంది మాతకుట్టిదేవిని దర్శించుకోవడానికి వస్తారు .
మణిపూర్ భాలా నృత్యం ప్రపంచమంతటిలో ప్రసిద్ధి .
పరిశోధకుల ప్రకారం ఇలాంటి లేహ్యాలు చర్మ రక్షక కవచాలను తొలగించి వేస్తాయి , దీని కారణంగా క్యాన్సర్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది .
అధ్యయన ప్రముఖులు డేవిడ్ జీ.బెల్లీ అనుసారంగా మందులు తీసుకోవడానికి అన్నిటికంటే మంచి పద్ధతి నీళ్ళే .
ఈటానగరపు అన్నింటికంటే కఠిన మరియు పులకింపజేసే ట్రెక్కింగ్ తావాంగఛావ్ మార్గము .
ఇటువంటి లాల్‍బాగ్‍లో లండన్ ’క్రిస్టల్ ప్యాలెస్’ వలె నిర్మించిన ఒక గాజు గృహం కూడా ఉంది .
వారు తర్వాత సంగీత స్వామి నుండి తరువాతి విద్యను పొంది వారణాసి నుండి తంజావూరు చేరుకొన్నారు .
జాతీయ ఉద్యానవనం వైపునుండి పర్యాటకుల కొరకు కండెక్టెడ్ టూర్ కూడా ఏర్పాటు చేయబడుతుంది .
అక్కడ తీర్థయాత్రికులకు ఒకవేళ బద్రీ - కేదార్‍నాథ్ మరియు యమునోత్రి - గంగోత్రి లాంటి పుణ్యక్షేత్రాలు ఉన్నట్లయితే పర్వతారోహకులకు అనేక పర్వత శృంఖలాలు కూడా ఉన్నాయి .
1954వ సంవత్సరంలో పార్లమెంటు ద్వారా జారీచేయబడిన శాసనము ఆధారంగా దీని పేరు మిజో పర్వతం అని ఉంచబడింది .
ఇది మూత్రేంద్రియం మరియు గర్భాశయ దోషం మరియు వీర్య రోగాలకు సుప్రసిద్ధ ఔషధం .
అయితే మీరు రోమంచక ప్రకృతి ప్రేమికులు కానప్పటికీ లడక్‍లోని అందాలు చూడదగినవి .
’ బో-ఇంటల్ టర్ట్ జింక ’ ప్రపంచంలో అరుదైన జాతుల్లో ఒకటి .
మహరాజా ఠాగూర్ యొక్క మరణం తర్వాత ఇమదాద్ ఖాన్ కుటుంబంతో తారా ప్రసాద్ ఘోష్ దగ్గర ఉంటున్నారు .
రాష్ట్రాన్ని 2015 సంవత్సరం నాటికి జీవనసంబంధ రాష్ట్రంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేటట్లు చేయాలని ముఖ్యమంత్రి చామలింగ్ ఆలోచన .
అరుణాచలప్రదేశ్‍లో ఈ జాతీయ అభయారణ్యాలలో అరుదైన స్తనధారి సరీసృప జంతువులు మరియు భయంకరమైన ప్రజాతులు చూడడానికి లభిస్తాయి .
ఈ తలుపులను క్రీస్తుశకం 1642లో మరల ఇక్కడికి పంపబడింది .
ఈ గుండంలో ఏవ్యక్తి భక్తిభావ పూర్వకంగా స్నానం చేస్తాడో .
వీటిని కొన్ని సంవత్సరాల ముందే పరిశీలించడం జరిగింది మరియు ఇవి భూటాన్ రిజర్వ్ ప్రాంతంలో పూలచెట్లలో నివసిస్తుంటాయి .
కొన్ని సంవత్సరాల వరకు వారు ఆకాశవాణి లాహోర్ మరియు ఢిల్లీ కేంద్రాలలో పని కూడా చేశారు .
కూరగాయల బాహ్యరూపం , శ్రేష్ఠతలకు సంబంధించిన నష్టాన్ని కోత తరువాత ప్రత్యేకమైన ఏర్పాట్ల ద్వారా తగ్గించవచ్చు .
పుండ్లు శరీరంలో ఏదేని అంగంలో కలగనీ పీడించేవిగా ఉంటాయి .
కానీ చంటి పిల్లవానికి తొమ్మిదవ నెల పూర్తయినపుడు తదుపరి టీకా వేయించండి మరియు దీనితోపాటు వెంటనే రేచీకటి నుండి కాపాడేటువంటి విటమిన్-’ఎ’ చుక్కలు కూడా అందాలి .
దీనిని సేవించటం వలన స్వప్నదోష ప్రభావం , తెల్లరక్తస్రావం మొదలైన వాటిలో లాభం చేకూరుతుంది .
అల్లా రక్ఖాకి 1999 సంవత్సరంలో ’పద్మశ్రీ’ పురస్కారం ఇవ్వబడింది .
ఐ.ఈ.సి. ప్రణాళిక అర్ధం ఏమిటి అంటే తన లక్ష్యాలను మరియు ఉద్ధేశాలను స్పష్టం చేయడం .
దేశీ రాగాన్ని చర్చిస్తూ వారు సాధారణ ప్రజలలో వ్యాప్తిలో ఉన్నరాగం దేశీ రాగమే అని రాశారు .
ముడి ఏర్పడటంతో దీనినే వరిబీజం ( Encysted Hydrocele ) అంటారు .
బాలుడు రామ సహయ్ చాలా నిష్ఠ మరియు కష్టంతోపాటు ఉస్తాద్ మోదూ ఖాన్‍నుండి తబలా శిక్షణ తీసుకొన్నాడు .
రోగి అశాంతికి గురవుతాడు .
వేసవిలో దున్నడంవల్ల ముడి , కుళ్ళు రోగాలు సోకే అవకాశం తగ్గుతుంది .
ఇంతేకాకుండ ఉసిరిఆధారిత ఉద్యానపశుగ్రాసంలో నాటబడే పెసర , చిక్కుడు , మోంఠ , గ్వార్ మరియు వేరుసెనగ మొదలైన వాటివల్ల వాయుమండలంలోని నత్రజని మట్టిలో కలసి భూసారాన్ని పెంచవచ్చు .
నిమోనియా మరియు నీళ్ళ విరేచనాల రోగాల్ని నియంత్రించే లక్షణాలను గుర్తించడానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఇవ్వడం .
బెంగళూర్ - మైసూర్ రహదారిపై ఉన్న కర్ణాటకలోని పర్వతాల రాళ్ళ పై ఎక్కడానికి ఒక మంచి విందులా ఆసక్తిగా చేస్తుంది .
మెదడుకు శాంతి మరియు శక్తి లభిస్తుంది .
ఇందులో ఉదయం , సాయంత్రం ఘంటాధ్వని ప్రతిధ్వనిస్తూ ఉంటుంది .
ఏటవాలు భూములలో టెరేస్ కట్ట లేక కంటూర్ కట్ట వేసి ఏటవాలుకు వ్యతిరేకమైన గట్టువేసి దాని పై భాగంలో గడ్డి , పప్పుధాన్యాలు , పశుగ్రాస చెట్లు నాటవచ్చు .
తలలో పుండు కావడంతో చాలా బాధ ఉంటుంది .
ఈ గడ్డి ప్రదేశంలో అసంఖ్యాకమైన జింకలు కూడా పోషింపబడుతున్నాయి .
హోలీ మేరి చర్చి యొక్క బురుజు నుండి వచ్చే ఈ బాకా నాదం కోసం ప్రతి ఎనిమిది గంటలకు మారేవారు ముగ్గురు బాకావాయిద్యకారులను ఏర్పాటుచేస్తారు వీరు అగ్నిమాపకశాఖకు చెందినవారై ఉంటారు .
ఈ నగిషీలో అక్కడ తన ఏడు అశ్వాల రథంలో వస్తున్న సూర్యుడు , ఒక చోట విష్ణువు ఉంటే మరో చోట ఇతర దేవతల సమూహాన్ని చెక్కారు .
ఎక్కువ సంఖ్యలో అడవి దున్నలు నది ఒడ్డున పోగవుతున్నాయి .
ఖాన్ సాహెబ్ తన కాలపు అద్వితీయ తబలావాద్యకారుడిగా తలచబడుతుండేవారు .
నేడు ఈ ప్రదేశం ఆపిల్ ఉత్పాదనకు ప్రసిద్ధమైన కేంద్రం .
నెలసరి గుణాలకు అదనంగా యోనిమార్గం నుండి వచ్చేటువంటి స్రావాలను ల్యుకోరియా మరియు తెల్లని నీరు అంటారు .
కొంత మంది పిల్లలు వారి దగ్గరకు కూడా వస్తూ ఉండేవారు .
ఈ పర్వతాలు దట్టమైన అడవులని దాటితే మీకు మంచుతో కప్పబడిన మరియు వ్యాపించివున్న పర్వత శిఖరాలు కనబడతాయి .
గాఢమైన , సుఖవంతమైన మరియు చాలినంత సమయం నిద్ర శరీరాన్ని రిజువనేట్ అంటే తిరిగి యౌవనవంతులుగా తయారుచేస్తుంది .
సాయంత్రానికి ముందే మేము సోకా చేరుకున్నాం .
దివస ఉదాసీన మొక్కమీద పగటిపూట ఎక్కువగా ఉండే ప్రభావం పుష్పించడంమీద పడదు .
ఈ వ్యాధి అప్పుడప్పుడు ఋతుచక్రం ఉన్న లేదా గర్భవతికి కూడా వస్తుంది .
19 సెప్టెంబర్ 1893న జయదేవ్ సింహయొక్క జననం ఉత్తర ప్రదేశ్‍ లోని బస్తీ జిల్లాలోని శోహరతగఢ్ గ్రామంలో ఒక క్షత్రియ కుటుంబంలో జరిగింది .
అన్ని స్థాయిలపై ఆరోగ్య పరిరక్షణా ప్రణాళికకు అభివృద్ధి ఆవశ్యకత ఉంది .
అల్లపు మొక్కల మొదళ్ళను ఎండిన ఆకులతో కప్పడం అవసరం .
శ్వాస రేటును అనుసరించి ఇంటిలో లేక ఆరోగ్యకేంద్రంలో చికిత్స చేయవచ్చు .
డెబ్బయ్యో దశకంలో శస్త్రచికిత్స పై వేగాన్ని పెంచే కార్యక్రమాల లక్ష్యాలను పొందడానికి చాలా దృఢపరచబడింది .
స్వ. అఛ్చాన్ మహరాజ్ కాలికా ప్రసాద్ గారి ముగ్గురు కుమారులలో అందరికంటే పెద్దవాడు .
నాగాలాండ్‍ను ఒకప్పుడు తూర్పు స్విడ్జర్లాండ్ అనేవారు .
ఇండియన్ మహారాజా ముంబాయి చేరే ముందే లేదా దాటిన తరువాత ఔరంగాబాద్ ( అజంతా - ఎల్లోరా గుహలు ) చూపిస్తుంది .
రోజులో కనీసం రెండు లీటర్ల నీళ్ళు త్రాగాలి .
కుపోషణ గ్రస్త శిశువుకు ఎక్కువగా పౌష్టిక పదార్ధాలు ఇవ్వాలి .
ఎల్లప్పుడూ అందరూ ఈ మాటను గుర్తుంచుకోవాలి పిల్లాడికి విరేచనాలు ప్రారంభం అవుతూనే , ప్రతి విరేచనం తరువాత ఇంటిలోని త్రాగేటువంటి వస్తువులను ఇస్తూ ఉండండి .
కర్వీ జిల్లా పరిపాలన ఇప్పటి వరకు ఈ అమూల్యమైన సొత్తు అజ్ఞానంలో ఎందుకు ఉన్నది అని ఆశ్చర్యంగా ఉన్నది ?
ప్రతి ఒక్క దేశప్రభుత్వం టీవిలో చూపబడే జంక్ ఫుడ్ విజ్ఞాపనల మీద నిషేధం విధించాలి .
ఈ రోజు ముందు మరియు తరువాత 5 రోజులు అసురక్షితం అని చెప్పబడింది .
ప్రస్తుత కాలంలో పూర్వం నుండి జరుగుతున్న అన్ని కుటుంబ సంక్షేమ సేవలు అమలులో ఉంచబడ్డాయి .
ఇటువంటి అప్పుడు పూర్తి నిద్ర లభించనట్లయితే , చేతులు కాళ్ళలో నొప్పి , చెడిపోయిన చర్మం , కళ్ళకు క్రింద నల్లటి గీతలు , తల భారంగా ఉండటంలాంటి సమస్యలు అయితే మరుసటి రెండవ రోజు నుండే ప్రారంభమవుతాయి .
ప్రసూతి మరియు బాలల ఆరోగ్య కార్యక్రమం పూర్తిగా కేంద్రంచే పోషింపబడిన పంచవర్ష ప్రణాళిక .
మిజోరంవాసుల కోసం నేడు ఈ నగరం రాజకీయ , ధార్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా మారింది .
అప్పుడు ఆడపిల్లలు కుటుంబ బాధ్యతలనే కాకుండ భవిష్యత్తులో పిల్లలకు జన్మను ఇవ్వవలసి ఉంటుంది .
మూడు చక్రాలు కలిగి మనుష్యుల ద్వారా నడిపే ఈ ప్రయాణం అత్యాధునికమైన మకావూలో సాంస్కృతిక వారసత్వరూపంలో సురక్షితంగా ఉంచబడింది .
ఈ ఘట్తణీఖీ కంటే ఎదురుగా కొంచెం దూరాన పశ్చిమదిశలో గంగాప్రవాహం ఉన్న ప్రదేశంలో ఒక సొరంగం ఉంది .
దేవి మనకామనా గురించి చెప్పబడుతున్నది ఏమిటి అంటే ఆమె కోరిన అన్ని కోరికలను తీరుస్తుంది అని దేవి మనకామనా గురించి చెప్పబడుతున్నది .
దీని తోపాటు రెండు చిన్నచిన్న రాజబాగ మరియు మిలక్ సరస్సులకు కూడా రకరకాల వన్య ప్రాణులను ఆకర్షిస్తున్నాయి .
దీనిని స్వీడన్‍లోని ఎక్కువ మంది యాత్రికులను ఆకర్షించిన వాటిలో ఒకటిగా చెబుతారు .
ఎక్కువ కోపం , ఎక్కువ మేల్కోవడం , ఎక్కువగా చదవడం , ఎక్కువగా ఎండలో తిరగడం , పైత్యం కలిగే పదార్థాలు సేవించటం వలన మెదడులోని నాళాలలో దెబ్బ తగిలి తల తిరగడం మొదలవుతుంది .
తరచుగా ఒకసారి వచ్చిన తర్వాత ఇది రెండోసారి తక్కువగా సోకుతుంది .
రెండవది శివాలయం , ఇందులో శివుడు , పార్వతుల పాలరాతి విగ్రహాలు నిర్మించబడి ఉన్నాయి .
విలంబితమైన ఆలాపన మరియు స్వరం యొక్క ఉన్నతిలో అమీర్ ఖాన్‍గారి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండేది .
మానసిక దుర్బలత , శ్వాసరోగాలు , అజీర్ణన సంబంధమైన అస్వస్థత , చర్మరోగాలను తగ్గించడానికి ఉసిరి రసంతో బెల్లం కలిపి పానీయంగా చేసి తాగించాలి .
పోలియో ఒక త్వరగా ఉత్పత్తి అయ్యేటటువంటి సంక్రమిత వ్యాధి .
తబలా వాయించటానికి దూరంగా ఉన్నారు , మాట్లాడటం కూడా కష్టమైపోయింది .
అతడు తన పూర్వపు గ్రంధాలన్నింటి సారాన్ని ఈ పుస్తకంలో సంకలనం చేశారు .